సినిమా

‘కోబ్రా’ సినిమా చూడటానికి హాలిడే ఇవ్వండి.. అక్కడి స్టూడెంట్స్ డిమాండ్!

తమిళ సూపర్ స్టార్ విక్రమ్ నటించిన సినిమా ‘కోబ్రా’. ఈ నెల 31వ తేదీన థియేటర్లల్లో రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాకు భారీ క్రేజ్ క్రియేట్ అయింది. అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఈ...

ఓటీటీలో ‘అంటే సుందరానికీ’ స్ట్రీమింగ్!

న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫలితాలతో సంబంధం లేకుండా భిన్నమైన సినిమా స్టోరీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంటారు.ఇటీవల ఆయన నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ హిట్‌టాక్ నమోదు చేసుకుంది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో జూన్ 12వ తేదీన విడుదలైంది. అయితే నాని...

వైరల్ ఫోటో: ఆ సినిమాను చూసి కంటతడి పెట్టుకున్న కర్ణాటక సీఎం

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై 777 చార్లీ సినిమాను చూసి కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంగళవారం 777 చార్లీ సినిమాను వీక్షించిన కర్ణాటక సీఎం.. ఆ సినిమాను చూస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో కన్నులకు...

దత్తపుత్రిక వ్యవహారంలో కరాటే కళ్యాణికి క్లిన్ చిట్..!!

దత్తపుత్రిక వ్యవహారంలో సీని నటి కరాటే కళ్యాణికి క్లిన్ చిట్ లభించింది. చిన్నారిని దత్తత తీసుకున్నారని ఇటీవల తనపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆమెను విచారణకు రావాలని ఆదేశించింది. ఈ మేరకు ఆమె తన తల్లి, తమ్ముడితో కలిసి విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో కరాటే కళ్యాణి...

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6.. కొత్త‌గా.. స‌రికొత్త‌గా.. ఆ మార్పులెంటో తెలుసా?

Bigg Boss: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత అమితంగా ఆక‌ట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుని విజ‌య‌వంతంగా ఐదవ సీజన్ ను కొన‌సాగిస్తుంది. రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ రియాలిటీ షోలో ఎన్నో ఊహించని సంఘ‌ట‌నలు, మైండ్ బ్యాక్...

ఓటీటీవైపు తెలుగు సినిమా అడుగులు.. భారీ సినిమాల సంగతేంటి..?

సినిమా చూడాలి అంటే థియేటర్ కి వెళ్ళాలి. థియేటర్ కి ఇప్పుడు వెళ్తామా...? అది సాధ్యం కాదు. ఇప్పట్లో అయ్యే పని కాదు. మరి మనకు వినోదం ఎలా...? ఏదోక పాత సినిమానో చూసిన సినిమానో చూస్తాం. మరి అప్పులు తెచ్చి సినిమాలు తీసిన నిర్మాతలు...? రోడ్డున పడాల్సిందే కదా..? కరోనా దెబ్బకు ప్రపంచ...

ఆర్ఆర్ఆర్ విషయంలో వెనక్కు తగ్గని జక్కన్న…!

ఇప్పుడు కరోనా కారణంగా ఏ సినిమా కూడా షూటింగ్ చేసే పరిస్థితి దాదాపుగా కనపడటం లేదు. ఏ సినిమా అయినా సరే వాయిదా వేయడమే గాని షూటింగ్ కి వెళ్ళే అవకాశం లేదనే విషయం అర్ధమవుతుంది. దీనితో విడుదల చెయ్యాలి అనుకున్న తేదీలను మారుస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు భారీ మల్టీ...

అమ్మో సినిమానా అంటున్న జనం…!

మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు అంటే జనాలకు ముందు నుంచి కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం అనేది ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు తో వారం తో సమయంతో సందర్భంతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తూ ఉంటారు. అలాంటి తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు సినిమా అంటే భయపడే పరిస్థితికి వచ్చారు. సినిమాలు ఎలాగూ...

ప్రభాస్ చాలా బాగుంటాడు; పూజ హెగ్డే

టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే హవా నడుస్తుంది. అగ్ర హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తో వరుసగా సినిమాలు చేసిన ఈ హీరోయిన్ వారితో హిట్స్ కొట్టింది. ప్రస్తుతం అక్కినేని హీరో అఖిల్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సినిమాలు చేస్తుంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో...

మెగా ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్… చిరంజీవి సినిమాలకు గుడ్ బై..?

మెగా ఫాన్స్ కి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్... చిరంజీవి ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం ఇప్పుడు వాళ్ళను కంగారు పెడుతుంది. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయనకు వయసు మీద పడుతుంది. దీనితో ఇప్పుడు సినిమాలకు గుడ్ బై...
- Advertisement -

Latest News

నవ భారత నిర్మాణం కోసం మోదీ కృషి చేస్తున్నారు : ఎంపీ లక్ష్మణ్‌

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. మహిళా బిల్లును పాస్ చేయించిన ప్రధాని మోదీకి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. నవ భారత నిర్మాణం...
- Advertisement -

ఇండోర్‌ వన్డేకు వర్షం అడ్డంకి. నిలిచిపోయిన భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌.

భార‌త్, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న రెండో వ‌న్డేకు వ‌రుణుడు మ‌ళ్లీ అంత‌రాయం క‌లిగించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 9వ ఓవ‌ర్ పూర్త‌య్యాక వాన మొద‌లైంది. దాంతో, ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు ప‌రుగెత్తారు. అప్ప‌టికీ...

హైదరాబాద్ విద్యార్థినిపై ప్రధాని మోడీ ప్రశంసలు

ప్రతి నెల మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో పలువురు వ్యక్తుల గురించే మాట్లాడే ప్రధాని మోదీ.. 2023 సెప్టెంబర్ 24 న హైదరాబాద్ విద్యార్థినిపై ప్రశంసలు కురింపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ...

ఎమ్మెల్యే టికెట్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన రాజయ్య

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎన్ని రూమర్స్ వచ్చినా గాబరా పడొద్దని. . బీఆర్ఎస్...

ఆ ఘనత ప్రధాని మోదీదే : కిషన్‌ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని బీజేపీ స్టేట్ చీఫ్, మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గురువు చెప్పినట్టు శిష్యుడు కేసీఆర్ తల ఊపుతున్నాడని ఎద్దేవా చేశారు. 75...