సైనికులు

రష్యా ఆధీనంలోకి డాన్‌బాస్.. తగ్గేదెలే అంటున్న పుతిన్!

డాన్‌బాస్ ప్రాంతానికి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని చెప్పిన రష్యా అధ్యక్షుడు.. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరిందని ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, డాన్‌బాస్ ప్రాంతాలు తమ ఆధీనంలోకి వచ్చియని పుతిన్ తెలిపారు. పోరాటంలో పాల్గొన్న బలగాలు విజయం సాధించినట్లు పేర్కొన్నాయి. అయితే యుద్ధంలో ఓడిపోయినా.. మరోసారి పోరాటం చేస్తామని ఉక్రెయిన్ సైనికులు ప్రతిజ్ఞ...

సైనికులను అవమానపరచడానికే ‘అగ్నిపథ్’: మహేశ్ కుమార్

రక్షణశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకురావడం.. సైనికులను అవమానపరచడమేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో వారు పాల్గొన్నారు. అగ్నిపథ్ స్కీమ్‌కు వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దేశ సేవ చేయాలనుకునే వారికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. లక్షల ఉద్యోగాలు భర్తీ...

అమెరికా సహకారంతో సైన్యాన్ని చంపేస్తున్న ఉగ్రవాదులు…!

ఆఫ్ఘన్ లో శాంతి కోసం అమెరికా వేసిన రాజీ అడుగులు పెద్దగా ఫలించడం లేదు. ఆఫ్ఘన్ లో తాలీబాన్లు దాడులను ఆపడం లేదని తాజాగా వెల్లడైన ఒక నివేదిక వెల్లడించింది. అమెరికా నాలుగు నెలల క్రితం తాలీబాన్ల తో కీలక ఒప్పందం చేసుకుంది. శాంతి దిశగా అడుగులు వేద్దామని పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలోనే...

అమెరికా సైనికుల్లో భారీగా కరోనా…!

అగ్ర రాజ్యం అమెరికా ఇప్పుడు కరోనా ధాటికి చిగురుటాకులా వణికిపోయే పరిస్థితి. అక్కడ కరోనా కట్టడికి లాక్ డౌన్ ప్రకటించే ఆలోచనలో కూడా ఉన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత చాలా అధికంగా ఉంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ట్రంప్ సర్కార్ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అర్మీని దింపే...

అందరి మనసు గెలుచుకున్నాడు గా పవన్…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అందరి మనసు గెలుచుకున్నారు. తాజాగా సైనికుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ పై పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఒక కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్ళిన పవన్ వారికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. గతం లో కూడా పవన్ కళ్యాణ్ ఇదే...

ఒక మహిళ కోసం 31 మంది సైనికులు పోటీ పడి 11 మంది చనిపోయారు…!

అది 1944. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా మూడు జపాన్ నౌకలపై అమెరికా వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. దీనితో జపాన్ కి చెందిన కీలక నౌకలు అన్ని మునిగిపోగా వాటిల్లో ఉన్న జవాన్లు అందరూ చనిపోగా కేవలం 31 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారందరూ ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని అనతహన్‌...
- Advertisement -

Latest News

ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…

ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
- Advertisement -

WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష

ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్‌ శాఖకు సంబంధించి ‘సురక్ష...