3rd odi
Cricket
IND vs WI : నిలబడ్డ శ్రేయస్, పంత్.. వెస్టిండీస్ టార్గెట్ 266
వెస్టిండీస్, భారత్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మూడో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా నిర్ణిత 50 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. కాగ ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్...
Cricket
IND vs WI : వైట్ వాష్పై గురి.. నేడే 3వ వన్డే
వెస్టిండీస్ తో జరుగుతన్న వన్డే సిరీస్ వైట్ వాష్ పై టీమిండియా కన్నేసింది. మూడు వన్డేల ఈ సిరీస్ లో టీమిండియా 2-0 తో ఇప్పటికే కైవసం చేసుకుంది. కాగ నేడు జరగనున్న మూడో వన్డేలో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన ఆరాట పడుతుంది. అలాగే ఈ మ్యాచ్...
Cricket
రాణించిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికా 287 ఆలౌట్
సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రాణించారు. దీంతో సౌతాఫ్రికా 287 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న ప్రసిద్ధ కృష్ణ, దీపక్ చాహార్ తో పాటు బుమ్రా అద్భుతంగా రాణించారు. ప్రసిద్ధ కృష్ణ 3 వికేట్లు తీశాడు. అలాగే...
sports
వన్డే అప్డేట్ : టాస్ ఎవరిది అంటే?
ఇవాళ దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే.. ఇందులో టాస్ నెగ్గిన టీమిండియా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదటి బ్యాటింగ్...
sports
ind vs sa : నేడు సౌతాఫ్రికాతో మూడో వన్డే…టీమిండియా పరువు నిలబెట్టుకునేనా ?
ఇవాళ సౌతాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య చిట్ట చివరి మ్యాచ్ జరుగనుంది. ఈ మూడో వన్డే మ్యాచ్ న్యూ లాండ్స్ లోని కేప్ టౌన్ స్టేడియంలో జరుగుతుంది. అలాగే.. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పటికే సిరీస్ గెలిచిన ఉత్సాహంతో దక్షిణాఫ్రికా జట్టు ఉండగా......
offbeat
దుమ్మురేపిన కోహ్లీ సేన, సీరీస్ సొంతం…! మూడో వన్డేలో ఘన విజయం…!
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగుళూరు వేదికగా జరిగిన మూడో, నిర్ణయాత్మక వన్డేలో టీం ఇండియా ఆదరగొట్టింది. తొలి వన్డే ఓటమికి రెండో వన్డేలో ప్రతీకార౦ తీర్చుకున్న టీం ఇండియా మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సీరీస్ సొంతం చేసుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరి, కెప్టెన్ విరాట్...
Sports - స్పోర్ట్స్
టీమిండియాకు షాక్.. భారీ లక్ష్యాన్ని ఇచ్చిన విండీస్..
నిర్ణయాత్మక చివరి వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ విశ్వరూపం ప్రదర్శించాడు. భారత బౌలింగ్ ను ఉతికారేస్తూ 51 బంతుల్లోనే 74 పరుగులు చేయగా, వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. పొలార్డ్ స్కోరులో 3 ఫోర్లు, 7 భారీ సిక్సులున్నాయి. ఆఖరి ఓవర్లో షమీ...
Sports - స్పోర్ట్స్
విజృంభించిన సైనీ.. కష్టాల్లో విండీస్..
కటక్ వేదికగా విండీస్తో జరుగుతున్న ఫైనల్ వన్డే మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేసిన పేసర్ నవదీప్ సైనీ అదరగొడుతున్నాడు. ఇప్పటికి ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన సైనీ 22 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. క్రీజులో నిలదొక్కుకుని భారీ స్కోరు దిశగా సాగిపోతున్న రోస్టన్ చేజ్ (38), షిమ్రోన్ హెట్మెయర్...
Sports - స్పోర్ట్స్
విండీస్పై ఆఖరి వన్డేలో టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..?
కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరగుతోన్న మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక మార్పు చేశాడు. గాయపడిన ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ స్థానంలో యువ పేసర్ నవదీప్ షైనీని తీసుకున్నాడు. మూడు వన్డేల సిరీస్లో...
Latest News
సీఎం జగన్ కూతురుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు !
సీఎం జగన్ కూతురుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ముద్దుల మామయ్య అని.. తాను మామయ్యనని.. ముద్దుల పెడతానంటూ సీఎం జగన్...
Telangana - తెలంగాణ
పులి వస్తుంటే గుంటనక్కలు పారిపోతాయి: బండి సంజయ్..
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రసవత్తరంగా మారింది..మొదటి నుంచి రాష్ట్రంలో బీజెపి వర్సెస్ తెరాస కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మోదీ మూడు రోజుల పర్యటన బీజెపికి బలాన్ని చేకూర్చింది.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపే విద్యాకానుక కిట్ల పంపిణీ
ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు పట్టణంలోని మున్సిపల్ క్రీడామైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు...
Telangana - తెలంగాణ
మాటలు తప్ప విధానమేదీ లేదని తేల్చేశారు : హరీశ్ రావు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభపై మంత్రి హరీశ్రావు విమర్శలు గుప్పించారు. ఆయన తాజాగా స్పందిస్తూ.....
వార్తలు
తప్పు ఆమెదే.. అంటూ తేల్చి చెప్పిన నరేష్ చెల్లెలు..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు సరికొత్త మలుపులతో వైరల్ గా మారుతున్నారు నటుడు నరేష్ పవిత్ర లోకేష్, రమ్యాల విషయాలు. అయితే వీరందరిలో తప్పు ఎవరిది అనే విషయం మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంలో...