Amith Shaa
Indian Presidential Election
మోడీ, అమిత్ షా తో భేటీ అయినా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ప్రధాని నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రపతి గా అవకాశం కల్పించినందుకు ద్రౌపదీ ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. కాగా ద్రౌపది...
Telangana - తెలంగాణ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై అమిత్ షాతో భేటీ అయిన కిషన్ రెడ్డి
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపధ్ పథకానికి వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం భారీ ఎత్తున రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో మూడు ఎక్స్ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు దహనం అయ్యాయి. రైల్వే స్టేషన్ కు చెందిన పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ముగిసిన అమిత్ షా -జగన్ భేటీ.. మరికాసేపట్లో విజయవాడకు జగన్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సీఎం జగన్ సమావేశం ముగిసింది. దాదాపు 40 నిమిషాలపాటు అమిత్ షాతో జగన్ సమావేశం కొనసాగింది. దీంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. మరికొద్ది సేపట్లో నేరుగా ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరనున్నారు. గురువారం జగన్ ఢిల్లీకి వెళ్లారు. తొలుత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు....
భారతదేశం
బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంటికి కేంద్ర మంత్రి అమిత్ షా..
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు తన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం కోల్ కతా లోని తన నివాసంలో అమిత్ షా కు ఆతిధ్యం ఇవ్వబోతున్నారు. దీంతో సౌరవ్ గంగూలీ, అమిత్ షా కలయిక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. గంగూలి బీజేపీలో చేరతారా? అనే...
భారతదేశం
కర్ణాటకలో మళ్లీ ముఖ్యమంత్రిని మార్చనున్నారా ?
కర్ణాటకలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.సీఎం బసవరాజు బొమ్మైని మార్చాలని భాజపా అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా..బెంగళూరు పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చు జరగచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇటీవల హిజాబ్, హలాల్, లౌడ్ స్పీకర్ వంటి వివాదాలు కర్ణాటకను కుదిపేశాయి.దీనికి తోడు ఓ గుత్తేదారు ఆత్మహత్య వ్యవహారంలో రాష్ట్ర మంత్రి...
Telangana - తెలంగాణ
మోడీ అమిత్ షా జోడీ పతనానికి నాంది ఇది ! : రేవంత్రెడ్డి
హైదరాబాద్: దేశానికి అన్నం పెట్టే అన్నదాదలపై దేశ రాజధాని ఢిల్లీ నడిబోడ్డున్న దాడి జరగడం అమానుషమని మాల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం రైతులు...
Exclusive
వైరల్: తెలంగాణకు బీహార్ కు తేడాలేదా?
గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది ఉస్మానియా ఆసుపత్రి వ్యవహారం. విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్ లోని చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రిలో వరద నీరు పొంగడం.. ఆ నీటిమధ్యే మంచాలు.. ఆ మంచాలపై కదలలేని స్థితిలో రోగులు.. అదే బురద నీటిలో వైద్యులు - వైద్య...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సంచలనం: కేంద్ర కేబినేట్ లోకి వైసీపీ?
దేశ రాజకీయాలు చాలా క్షణాల్లో మారిపోతున్నాయి. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిత్రపక్షం జేడీయూ కు కేబినెట్ లో చోటు కల్పించే దిశగా.. ప్రధాని నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు ఇలాంటి ప్రచారం జరిగినా కూడా.. "కేంద్రంలో వైసీపీకి కూడా కేబినేట్ అవకాశం ఉంది" అనే టాక్ నడుస్తోంది....
Latest News
భారతదేశంలోని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు..
మన దేశం గురించి ఎన్నో చెప్పాలి..మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి..మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది..భారతదేశం యొక్క...
Independence Day
భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను...
భారతదేశం
బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజీనామాతో బిహార్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్ ఆర్జేడీ-లెఫ్ట్-కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్బంధన్తో జట్టుకట్టారు. దీంతో బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం...
వార్తలు
అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్...
Telangana - తెలంగాణ
ఆలస్యంగా ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ.. కారణమదే..!
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ప్రముఖ ఖైరతాబాద్ గణేష్ విగ్రహా తయారీ మరింత ఆలస్యం కానుంది. వినాయక చవితి పండుగకు వారం రోజుల ముందే భక్తులకు దర్శనం ఇచ్చే గణనాథుడు రెండు రోజుల...