Amudalavalasa
Telangana - తెలంగాణ
రేపు ఆముదాలవలసలో సీఎం జగన్ పర్యటన..144 సెక్షన్, కర్ఫ్యూ అమలు ?
రేపు ఆముదాలవలసలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఏపి స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమదాలవలస రేపు 3.20 గం.లకు రానున్నారని.. 10 నిముషాల పాటు ప్రజలతో మమేకం అవుతారన్నారు. సాయంత్రం 4.15 వరకు మాత్రమే ఆమదాలవలస పట్టణంలో ఉంటారని.. సిఎం వస్తే ఆమదాలవలస లో షాప్స్ అన్ని...
Latest News
ఇదేందయ్యా ఇది చికెనేమో అగ్గువ.. గుడ్డు మాత్రం పిరం
తెలంగాణ వాసుల్లో చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ మాంసం రేట్లు చూస్తేనేమో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. సరే అని కోడిగుడ్లతో సరిపెట్టుకుందామనుకున్నా వాటి రేట్లు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తుపాను సహాయ చర్యలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
మిగ్జాం తుపాను ఏపీలో బీభత్సం సృష్టించింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లక్షల ఎకరాల్లో పంటను నీటిముంచింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రైల్వేజోన్కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి
దక్షిణ కోస్తా రైల్వేజోన్ విషయంలో ఏపీ సర్కార్పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన...
Telangana - తెలంగాణ
రేవంత్ ఇంటికి నిరంతర విద్యుత్తు.. రెండు సబ్స్టేషన్ల నుంచి సరఫరా
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే...