Android Phones
టెక్నాలజీ
జీమెయిల్ యూజర్లకు అలర్ట్..వీటి గురించి తప్పక తెలుసుకోవాలి..
ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వాడుతుంటారు... అన్నీ మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ వర్సన్ కలిగి ఉంటాయి.ఆ ఫోన్లలో ఖచ్చితంగా గూగుల్ అకౌంట్ కలిగి ఉంటారు.అయితే కొందరు ఒక్క గూగుల్ అకౌంట్తోనే సేవలన్నీ వినియోగిస్తుంటారు. ఇలా సింగిల్ గూగుల్ అకౌంట్ కలిగి ఉండటం మంచిది కాదంటున్నారు టెక్నాలజీ నిపుణులు..అయితే కొన్ని సార్లు లాగిన్ ఐడిని...
టెక్నాలజీ
స్మార్ట్ ఫోన్ లో ఇలా ఈజీగా వై-ఫై కాలింగ్ ఆప్షన్ ని ఎంచుకోవచ్చు తెలుసా..?
రోజురోజుకీ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోంది. స్మార్ట్ ఫోన్లలో కూడా కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. అయితే వాటిలో వైఫై కాలింగ్ ఫీచర్ కూడా ఒకటి. వైఫై కాలింగ్ అనేది వైఫై నెట్వర్క్ సహాయంతో పని చేస్తుంది కాబట్టి మీ ఇంట్లో స్ట్రాంగ్ వైఫై సిగ్నల్ ఉంటే ఈ సేవలను ఉపయోగించచ్చు.
వైఫై కాలింగ్ అనేది...
టెక్నాలజీ
క్వాల్కామ్ చిప్స్లో లోపాలు.. కోట్ల కొద్దీ ఆండ్రాయిడ్ ఫోన్లకు పొంచి ఉన్న ముప్పు..!
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లను మీరు వాడుతున్నారా..? అయితే మీ ఫోన్కు హ్యాకర్ల నుంచి ప్రమాదం పొంచి ఉంది. సదరు ప్రాసెసర్లు కలిగిన ఫోన్లలో ఉన్న లోపాల వల్ల హ్యాకర్లు ఆ ఫోన్లపై అటాక్ చేసే అవకాశం ఉందని.. చెక్పాయింట్ అనే టెక్నాలజీ కంపెనీకి చెందిన రీసెర్చర్లు తెలిపారు. వారు క్వాల్కామ్...
వార్తలు
గూగుల్ ఫోన్ అన్లాక్ చేస్తే… రివార్డ్ తెలిస్తే నోరెళ్లబెడతారు…!
గూగుల్ తమ ఆండ్రాయిడ్ ఫోన్లను హ్యాక్ చేసిన వాళ్లకు భారీగా రివార్డ్ పెంచింది. రెండు లక్షల డాలర్ల నుంచి 1.5 మిలియన్ డాలర్ల వరకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్ల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్లలో భాధ్యత కరువైందని వినియోగదారులు అసహనం...
Latest News
మామిడి తోటలో తామర పురుగుల నియంత్రణ చర్యలు..
పండ్ల తోటలో నలుపు రంగు తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది..పంటలను ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తుంది. దీని నియంత్రణకు సకాలంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది – మంత్రి జోగి రమేష్
ఆంధ్రప్రదేశ్ కి కాబోయే పాలన రాజధాని విశాఖపట్నం గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు గ్లోబల్ ఇన్వెస్టర్ల సబ్మిట్ సన్నాహక సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ పలు...
Telangana - తెలంగాణ
తండ్రిలాంటి కెసిఆర్ ను ఈటెల విమర్శిస్తున్నారు – మంత్రి కేటీఆర్
నేడు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గులాబీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఈటెల సొంత గ్రామం కమలాపూర్ లో పర్యటించారు మంత్రి కేటీఆర్....
వార్తలు
RC 15:రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజుకు, శంకర్ కు గ్యాప్.!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఆచార్యతో ప్లాప్ మూట గట్టుకున్నాడు. అయితే ఇప్పుడు రామ్...
Telangana - తెలంగాణ
కెసిఆర్ కు నిజాం ఆత్మ ఆవహించినట్టుంది – బూర నర్సయ్య గౌడ్
కెసిఆర్ కు నిజాం ఆత్మ ఆవహించినట్టు ఉందని అన్నారు మాజీ ఎంపీ, బిజెపి నేత బూర నర్సయ్య గౌడ్. అందుకే సెక్రటేరియట్ ను ప్యాలెస్ లాగా కడుతున్నాడని ఎద్దేవా చేశారు. మంగళవారం యాదాద్రి...