anshra pradesh
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హత్యలు చేసే కడప జిల్లా వారికి ఎయిర్ పోర్టు కావాలా ? : సోము వీర్రాజుల సంచలనం
జిల్లాకో ఎయిర్ పోర్టు అంటూ ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులకు కూడా కీలక ఆదేశాలు కూడా సీఎం జగన్ జారీ చేశారు. అయితే.. సీఎం జగన్ చేసిన జిల్లాలో ఎయిర్ పోర్టు ప్రకటనపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ప్రముఖ టిక్ టాక్ స్టార్ కు మైనర్ల వల.. వీడియో తీసి మరీ!
తిరుపతి : ఓ ప్రముఖ టిక్ టాక్ స్టార్ మార్ఫింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఐదుగురు వ్యక్తుల అరెస్టు అయ్యారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేశానే పోలీసులు. ఈ కేసులో అరవింద్, నాగరాజు, నరేష్ తో పాటు మరో ఇద్దరు మైనర్ బాలురు అరెస్ట్ అయ్యారు. యువతి...
Latest News
ఆడపిల్ల అనుకుంటున్నారా…ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతా – ఆర్.కే.రోజా
ఆడపిల్ల అనుకుంటున్నారా...ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతానని ప్రతి పక్షాలకు ఆర్.కే.రోజా వార్నింగ్ ఇచ్చారు. 12 ఏళ్లుగా ఎన్నో కుట్రలు చేశారు, వాటిని ఎదురించి నిలబడి దమ్మున్న...
వార్తలు
విడాకుల పై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ సింగర్ హేమచంద్ర
టాలీవుడ్ పాపులర్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నట్టుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరిదీ లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్. 2013లో ఇరు కుటుంబాల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
175 వర్సెస్ 160: ఏది నమ్మాలి?
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదుగాని..ఇప్పటినుంచే ప్రతి పార్టీ ఎన్నికలే టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నాయి. అసలు దగ్గరలోనే ఎన్నికలు ఉన్నట్లు రాజకీయం చేస్తున్నాయి. తమ పార్టీ గెలిచేస్తుందంటే...తమ పార్టీ గెలిచేస్తుందని పార్టీల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మోడీ సర్కార్ కు చంద్రబాబు లేఖ..ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోండి !
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై కేంద్ర జలశక్తి మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సాంకేతింగా జరిగిన నష్టంపై లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు......
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎక్కువ మాట్లాడితే… పిల్లలు పుట్టరు…తెలుసుకో లోకేష్ – మంత్రి అమర్నాథ్
ఎక్కువ మాట్లాడితే... పిల్లలు పుట్టరు...తెలుసుకో అంటూ నారా లోకేష్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి అమర్నాథ్. నాలుగు వేల కోట్లు పెట్టుబడులు తిరుపతికి వస్తే లోకేష్ ట్వీట్ చేసి విమర్శలు...