Antigen test

సంక్రాంతి త‌రువాత : అయ్ బాబోయ్ జొర్రాలే జొరాలు!

క‌నీసం మాస్క్ కూడా లేకుండా క‌నీస ఇంగితం కూడా లేకుండా క‌రోనా వేళ సంక్రాంతి సంబ‌రాలు చేసుకున్నాం మ‌నమంద‌రం. క‌రోనా భ‌యాలు అస్స‌లు జ‌నాల‌కు లేవు అని కూడా తేలిపోయింది అన్న విధంగా 3 రోజుల పండుగ‌కు అంతా ముస్త‌యిపోయాం. ఇందుకు ప‌ల్లె, ప‌ట్నం అన్న తేడానే లేదు.అయినా కూడా మ‌న ద‌గ్గ‌ర బోలెడు...

ఆర్టీ పీసీఆర్ టెస్టు పై అనుమానాలు..వైద్య నిపుణుల అభిప్రాయం ఇదే

కరోనా పరీక్షల్లో ప్రధానంగా యాంటీజెన్ టెస్ట్‌ లో నెగిటివ్ వస్తే ఎందుకైనా మంచిదని, కచ్చితంగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని డాక్టర్లు సిఫారసు చేస్తున్నారు. అయితే ఆర్టీ పీసీఆర్ లో వచ్చిన ఫలితాన్నే ఫైనల్ నిర్ధారణగా తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు దాని సామర్థ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. ఆర్టీ పీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చినా,...
- Advertisement -

Latest News

ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…

ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
- Advertisement -

WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష

ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్‌ శాఖకు సంబంధించి ‘సురక్ష...