AP 3 Capitals
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అమరావతికి మా ప్రభుత్వం వ్యతిరేకం కాదు – బొత్స
అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. వికేంద్రీకరణ తోనే రాష్ట్రమంతా అభివృద్ధి జరుగుతుందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని అన్నారు. విశాఖలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి బొత్స. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని ప్రతిపాదన ఇచ్చిన సంస్థకు...
ముచ్చట
ఎడిట్ నోట్: ముంచే ‘మూడు’ తప్పులు..!
అధికారం ఉంది కదా...మనం ఏం చేసినా కరెక్ట్..మనల్ని ఎవడ్రా ఆపేది అని పవన్ కల్యాణ్ డైలాగుని ఫాలో అయిన సరే ఉపయోగం ఉండదు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తే..వాటికి అడ్డుకట్ట వేయడానికి భారత రాజ్యాంగంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి. ఇష్టరీతినా నచ్చింది చేసుకుపోవడానికి లేదు. అధికారంలో ఉన్న ప్రభుత్వామైన...
ముచ్చట
ఎడిట్ నోట్: క్యాపిటల్ వార్..!
ఏపీలో రాజధాని అంశంపై రచ్చ నడుస్తూనే ఉంది..వైసీపీ ఏమో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉంది. టీడీపీ ఏమో ఎలాగైనా మూడు రాజధానులకు బ్రేక్ వేసి..అమరావతినే రాజధానిగా కొనసాగేలా చేయాలని చూస్తుంది. గత మూడేళ్లుగా ఏపీలో ఇదే రచ్చ నడుస్తోంది. విడిపోయిన ఏపీకి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీకి రాజధానిగా అమరావతిని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాజధాని రగడ రిపీట్..నష్టం ఎవరికి?
ఏ రాష్ట్రంలోనైనా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఏవైనా విధానపరమైన అంశాలపై, లేదా అవినీతి, అక్రమాలపై, పథకాల అమలు తీరుపై...ఇంకా ఇతర అంశాల్లో విమర్శల పర్వం నడుస్తోంది. ఎక్కడా కూడా రాజధాని విషయంలో మాత్రం రచ్చ జరగదు. ఎందుకంటే కొత్తగా రాజధానులు ఏర్పాటు చేసుకున్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్తితులు లేవు. పైనున్న అన్నీ...
ముచ్చట
ఎడిట్ నోట్: ‘మూడు’ ముచ్చట తీరేనా..!
దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవు...ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ పెద్దగా వినలేదు. అయితే దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉండేవని, అవి అంతగా సక్సెస్ కాలేదనే ప్రచారం మాత్రం ఉంది...మరి ఎక్కడా లేని విధంగా ఏపీకి మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సీఎం జగన్ ప్లాన్ ను లీక్ చేసిన మంత్రి ఆదిమూలపు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో మూడు రాజధానులు నిర్మించేందుకు పట్టు పట్టింది. అయితే మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో బిల్లు పెట్టినా.. పలు కారణాల వల్ల ఆ బిల్లును ఉపసంహరించుకున్నారు. అయితే మూడు రాజధానుల నిర్ణయం ఇంకా ఉందని వీలు దొరికినప్పుడల్లా వైసీపీ నేతలు చెబుతూనే ఉంటారు.. అయితే ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హమారా సఫర్ : రాజధాని నిర్మాణంలో మతలబు ఏంటి ?
ఇంతవరకూ హైకోర్టుకు ప్రభుత్వం ఏం చెబుతూ వస్తుందో అదే మాట ఓ వందో సారి చెప్పింది నిన్నటి వేళ. అంటే ఇక అమరావతిపై ఆశలు పూర్తిగా వదులుకోవాలి అన్న రీతిలో రైతులకు ఓ సందేశం ఇచ్చింది. కోర్టు తీర్పు పాటింపుపై ఇప్పటికే ఏ స్పష్టతా ఇవ్వని ప్రభుత్వం తాజాగా రాజధాని నిర్మాణం ఈ టెర్మ్...
రాజకీయం
రాజీనామా చేసి ప్రజా తీర్పునకు రా.. : మూడు రాజధానులపై జగన్కు చంద్రబాబు సవాల్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ రోజు అసెంబ్లీలో మూడు రాజధానులపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మూడు రాజధానుల విషయంలో వైఎస్ జగన్ కు చిత్త శుద్ధి ఉంటే.. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పునకు...
రాజకీయం
ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గం : మూడు రాజధానులపై సీఎం జగన్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల విషయంలో సీఎం వైఎస్ జగన్ స్వయంగా ప్రకటన చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గం అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలాగే తమ ప్రభుత్వం వికేంద్రీకరణ విషయంలో వెనుగకడుగు కూడా వేయబోమని తెల్చి చెప్పారు. కాగ తనకు అమరావతి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హోర్డింగ్ కబుర్లు : ఆంధ్రుల రాజధానికి వెళ్లొద్దాం రండి!
ఇన్నాళ్లకు రాజధాని ఊసు ఒకటి కేంద్రం చెప్పింది. రాజ్యసభలో జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమాధానం చెప్పింది. దీంతో పత్రికలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఆ వార్తను మంచిగానే ఇచ్చాయి. అయినా ఆ రోజు రాజధాని అమరావతి అని ఫిక్స్ చేసినప్పుడు చంద్రబాబుతో కయ్యానికి జగన్ దిగలేదు.
పోనీ...
Latest News
నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా – కేటీఆర్ కు రఘునందన్ సవాల్
నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. నిన్న అసెంబ్లీలో మంత్రి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే – మంత్రి అమర్నాథ్
పవన్ కళ్యాణ్.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పవన్, చంద్రబాబు లు లోకేష్ ను చెరో భుజం పై మోయడానికి సిద్ధమయ్యారని ఆగ్రహించారు. కాపులను...
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా: నెలకి యాభై వేలు పొందాలంటే ఇది బెస్ట్ ఐడియా..!
ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా...
Telangana - తెలంగాణ
వివేకా కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు…వారికి రోజులు దగ్గర పడ్డాయి !
వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి రోజులు దగ్గర పడ్డాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. వివేకా హత్య కేసులో మరి కొన్ని రోజుల్లో నిజాలు తెలనున్నాయి..నిజాలు బయటపడే...
fact check
ఫ్యాక్ట్ చెక్: ఈ వెబ్ సైట్ తో ఉద్యోగాలు.. నిజమేనా..?
సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. చాలా మంది ఆ నకిలీ వార్తలని చూసి నిజం అని అనుకుంటూ వుంటారు. అయితే నిజానికి ఏది నిజమైన వార్త...