ap capital issue
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని – స్పీకర్ తమ్మినేని
మంగళవారం ఢిల్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సీఎం చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వీటిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పరిపాలన చేస్తే ఆ ప్రాంతమే రాజధాని అవుతుందని స్పష్టం చేశారు తమ్మినేని సీతారాం.
సాగర నగరం అన్ని...
ముచ్చట
ఎడిట్ నోట్: విశాఖ ‘బస్తీమే’ సవాల్..!
ఇప్పుడు ఏపీ రాజకీయాలు విశాఖ సెంటర్గానే నడుస్తున్నాయి.. ఎప్పుడైతే అమరావతి రైతులు.. రాజధానిగా అమరావతినే ఉంచాలనే డిమాండ్తో అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారో.. అప్పటినుంచి వైసీపీ నేతలు విశాఖ వేదికగా మూడు రాజధానుల ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవానికి అమరావతి కోసం దాదాపు మూడేళ్ళ నుంచి ఆ ప్రాంత రైతులు, ప్రజలు పోరాటం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
క్యాపిటల్ వార్..సీమ నేతలు ఎంట్రీ?
ఎక్కడా లేని విధంగా ఏపీలో రాజధాని అంశంపై రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే..ఎప్పుడైతే అమరావతిని కాదని జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారో అప్పటినుంచి ఏపీకి కంటూ ఒక రాజధాని లేకుండా పోయింది..అలాగే రాజధాని అంశంపై రాజకీయంగా రగడ నడుస్తోంది..వైసీపీ ఏమో మూడు రాజధానులు అని, టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు అమరావతి ఒకటే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాజధానిపై రచ్చ..విశాఖలో ఏం జరుగుతోంది?
ఏపీలో రాజధానిపై రచ్చ జరుగుతూనే ఉంది..ఇప్పటికే అమరావతి రైతులు...అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే వారి పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చింది. వీరికి టీడీపీ-జనసేన-బీజేపీ-కమ్యూనిస్టు పార్టీలు మద్ధతు తెలుపుతున్నాయి.
కానీ వైసీపీ ఏమో మూడు రాజధానులపై ఉంది. కోర్టులో బిల్లు కొట్టేసిన సరే..మూడు రాజధానుల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
క్యాపిటల్ గేమ్..టీడీపీ కొత్త స్కెచ్..!
ఏపీలో మూడేళ్లుగా ఒకే అంశంపై వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఆ అంశం ఏది అనే సంగతి అందరికీ తెలిసిందే..దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని విషయంపైనే ఏపీలో పెద్ద రచ్చ ఉంది. రాష్ట్రం విడిపోయాక ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..అమరావతిని రాజధానిగా పెట్టారు. దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఒప్పుకున్నారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విశాఖకు రాజధాని.. ఏడాదిలో మైలేజ్ వస్తుందా?
అదిగో త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు అయిపోతాయి...విశాఖ నుంచి జగన్ పాలన మొదలుపెడతారని గత మూడేళ్లుగా వైసీపీ మంత్రులు ప్రకటనలు చేస్తూనే వస్తున్నారు. కానీ ఇంతవరకు జరిగింది లేదు. ఇప్పటికే న్యాయ పరమైన చిక్కులతో మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్నారు. కానీ త్వరలోనే మళ్ళీ బిల్లు పెడతామని, విశాఖ వేదికగా జగన్ పాలన మొదలవుతుందని...
ముచ్చట
ఎడిట్ నోట్: క్యాపిటల్ వార్..!
ఏపీలో రాజధాని అంశంపై రచ్చ నడుస్తూనే ఉంది..వైసీపీ ఏమో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉంది. టీడీపీ ఏమో ఎలాగైనా మూడు రాజధానులకు బ్రేక్ వేసి..అమరావతినే రాజధానిగా కొనసాగేలా చేయాలని చూస్తుంది. గత మూడేళ్లుగా ఏపీలో ఇదే రచ్చ నడుస్తోంది. విడిపోయిన ఏపీకి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీకి రాజధానిగా అమరావతిని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హమారా సఫర్ : తెరపైకి ఉమ్మడి రాజధాని ఈ సారి ఎన్నేళ్లో తెలుసా ?
విభజన చట్టం అమలు అన్నది అస్సలు సాధ్యం కాని విషయంగా మారిపోయిన తరుణాన మళ్లీ మళ్లీ కొన్ని పాత ప్రతిపాదనలే తెరపైకి కొత్త రూపం అందుకుని వస్తున్నాయి. లేదా కొన్ని పాత ప్రతిపాదనలే సవరణకు నోచుకుని కొత్త గొంతుకల ద్వారా వినిపిస్తున్నాయి. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండిపోయిందన్న ఆవేదనతో రానున్న కాలంలో మరిన్ని...
వార్తలు
రాజధాని రాజకీయం: బాబు-జగన్ల్లో పైచేయి ఎవరిది?
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రాజకీయాలు జరుగుతాయనే చెప్పాలి. ఇక్కడ నేతలకు ప్రజా ప్రయోజనాలు కంటే...సొంత ప్రయోజనాలే ఎక్కువ అన్నట్లు రాజకీయం చేస్తారు. అసలు ఇక్కడ ప్రతి అంశాన్ని రాజకీయంగానే వాడుకుంటారు. ఇక మొదట నుంచి ఏపీలో రాజధాని అంశంపై రాజకీయం నడుస్తూనే ఉంది. రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..అమరావతిని రాజధానిగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రమంతా రాజధాని ఉద్యమం… ఇంకోమాట!!
మిగిలిన 12 జిల్లాల సంగతి పక్కనపెట్టండి.. ముందు మా 29గ్రామాల పంతాన్ని పట్టించుకోండి.. రాజధాని మాకుమాత్రమే సొంతం.. ఏపీకి రాజధాని అంటూ ఉంటే అది కేవలం అమరావతిలోనే ఉండాలంటూ గత కొన్ని రోజులుగా కొంతమంది రైతులు, మహిళలు అమరావతి ప్రాంతంలో ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఈ పోరాటం ప్రతీ నియోజకవర్గంలోనూ స్టార్ట్...
Latest News
వాలెంటైన్స్ డే రోజు ఆ రొమాంటిక్ టచ్ ఉంటేనే మజా వస్తుంది..!!
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక.. ఒక తియ్యని అనుభూతి ప్రేమనుకు ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది అని ప్రేమికుల నమ్మకం.ఒక...
వార్తలు
రొమాంటిక్ ఫిగర్ కొత్త దారి అయినా హిట్ తెస్తుందా.!
గతంలో రొమాంటిక్ యూత్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యూయేల్ సినిమా ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ అందుకోలేక బోల్తాపడింది. ఈ సినిమా కోసం ప్రమోషన్స్ అన్నీ...
Life Style
శృంగారం లో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు.. శృంగారం కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు..అంటే ఎటువంటి చిరాకులు లేకుండా అది కాపడుతుంది.. అందుకే భార్య భర్తలు రోజు చేసిన తప్పులేదని...
వార్తలు
లైమ్ లైట్ లో లేని హీరోయిన్ లేటెస్టుగా గా అందాల విందు.!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ...