ap carona
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కరోనా అప్డేట్ : కొత్తగా 79 కేసులు, సున్నా మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి కాస్త తగ్గాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 79 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్.. కొత్తగా 5879 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ రిలీఫ్ లభించింది. గత నెలరోజుల నుంచి విపరీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే... తాజాగా కరోనా మహమ్మారి కేసులు ఒక్కసారిగా పడిపోయాయి. కేవలం 5000 లోపు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో కరోనా విలయ తాండవం..ఒక్కరోజే 13,474 కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. గతంలో వెయ్యికి లోపు కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పుడు 13 వేలకు తగ్గకుండా కేసులు పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో కరోనా టెర్రర్..కొత్తగా 14,440 కేసులు నమోదు
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు.. ఈ మధ్య కాలంలో భారీగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 14,440 కరోనా కేసులు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్వే !
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్న సంగతి తెలిసిందే. అయితే... ఏపీలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్ వే ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జోనోమ్ సీక్వెన్సింగ్ కు వస్తున్న శాంపిల్స్ ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఈ విషయంలో ప్రజలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో కరోనా టెర్రర్..కొత్తగా 6996 కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించినా అప్పటికిని వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గటం లేదు. ఇక తాజాగా ఏపీలో మరో సారి కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో కరోనా టెర్రర్.. కొత్తగా 4,348 కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి కాస్త పెరిగాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ 4000 దాటాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 4348 కరోనా కేసులు నమోదు అయ్యాయి....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో కొత్తగా 984 కరోనా కేసులు, జీరో మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం...ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 984 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో కొత్తగా 334 కరోనా కేసులు, ఒక మరణం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 334 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
దీంతో ఆంధ్ర...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో కొత్తగా 165 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో... కరోనా మహమ్మారి కేసులు రోజు రోజు కు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 165 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
Latest News
జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు: నారా లోకేష్
2020లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఆయనకు మద్దతుగా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ...
వార్తలు
మేజర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు పండగే..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలకు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ లో రూపొందుతున్న మేజర్ సినిమా 26 /11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన...
Telangana - తెలంగాణ
“అయినవారికి ఆకుల్లో..కానివారికి కంచాల్లో”..కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు
సీఎం కేసీఆర్ పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎంపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు....
ఇంట్రెస్టింగ్
మరణించే ముందు పరిస్థితి ఇలా ఉంటుందంటున్న అధ్యయనాలు..!
కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం అంటే చాలామంది భలే ఇంట్రస్ట్ ఉంటుంది.. దెయ్యాలు, క్రైమ్ స్టోరీస్, మరణించే ముందు ఎలా ఉంటుంది.. ఇలాంటి టాపిక్స్ వచ్చాయంటే.. అసలు టైమే తెలియదు.. వాళ్లకు అలా...
వార్తలు
ఈ అందమైన సిటీ మన దేశంలోనే ఉంది.. ఎక్కడో తెలుసా?
కొన్ని దేశాల్లో నగరాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి..ఫారిన్ ను తలపించే అందమైన నగరాలు మన దేశంలో కూడా ఉన్నాయని అంటున్నారు.అవును అండి.. మీరు విన్నది నిజమే..ప్రపంచాన్ని తలదన్నే ఎన్నో అందాలు, సుందర...