ap cm ys jagan

Y.S. Jagan : నెరవేరనున్న దశాబ్ధాల కల.. వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం

Y.S. Jagan: కరువు పీడిత పల్నాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారం కానుంది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 15న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలగుంట గ్రామంలో వరికపూడిసెల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి బుధవారం ఉదయం 9.45 గంటలకు తన క్యాంపు...

పేదవారికి అండ.. జగనన్న ఆరోగ్య సురక్ష…

విద్యా వైద్య రంగాలను ప్రజలకు చేరువ చేసినప్పుడే నిజమైన అభివృద్ధి అని మేధావులు అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో విద్య వైద్యం రెండు కార్పొరేట్ సంస్థలకే పరిమితమయ్యాయి అనేది జగమెరిగిన సత్యం. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా వైద్యాన్ని అందిస్తోంది....

జగన్ సర్కార్ మరో రికార్డ్‌…!

జగన్ సర్కార్ వరుస రికార్డులతో దూసుకెళ్తోంది. అభివృద్ధి శూన్యమంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మాటలతో కాకుండా... చేతలతో సమాధానం చెప్తోంది వైసీపీ ప్రభుత్వం. అభివృద్ధిని గాలికి వదిలేశాడంటూ జగన్‌పై చేస్తున్న విమర్శలకు లెక్కలతోనే జవాబు చెబుతున్నారు అధికార పార్టీ నేతలు. మాది మాటల ప్రభుత్వం కాదు... చేతల ప్రభుత్వం అంటూ జగన్‌ చెప్పిన మాట...

పెట్టుబడుల సాధనలో జగన్ సర్కార్ అగ్రగామి….!

ఏపీలో అభివృద్ధి జరగటం లేదని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు ధీటుగా బదులిస్తోంది వైసీపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో విపత్కర పరిస్థితులున్నాయనేది బహిరంగ రహస్యం. అమరావతి గ్రాఫిక్స్ తప్ప కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఏవీ లేవని అప్పట్లో మేధావులు, రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. చేసింది తక్కువ.....

నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలును వివరిస్తూ ఆయా వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సుయాత్ర చేపట్టింది. ఆ పార్టీల నుంచి మంత్రులు జోగి రమేష్‌, ఆదిమూలపు సురేష్‌, మెరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు (మైనారిటీ వ్యవహారాలు) జియావుద్దీన్‌ మాట్లాడుతూ దేశ చరిత్రలో...

ఇవాళ విజయవాడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

AP CM YS Jagan : ఇవాళ విజయవాడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇవాల మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్...

ఈ నెల 20న బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్‌

బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్‌. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. ఈ నెల 20న మూలా నక్షత్రం రోజున ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంటారని తెలిపారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు...

ఆ ఒక్క హామీని ప్రకటిస్తే 2024లో సీఎం జగన్ కు తిరుగులేదా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రజలకు మరింత మేలు చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విశాఖకు ఇప్పటికే పెద్దఎత్తున పెట్టుబడులు వస్తుండగా డిసెంబర్ నెల నుంచి సీఎం జగన్ విశాఖ నుంచి పాలన సాగించనున్నారు. ఏపీ రాజధాని ఏదనే విమర్శలు చేసిన వాళ్లకు విశాఖనే...

నెల్లూరు సిట్టింగులకు డౌట్.. జగన్ ప్లాన్ ఏంటి?

జగన్ మొదట నుంచి ఒకటే అంశం గురించి ఎక్కువ చెబుతున్నారు..అది ఏంటంటే ఈ సారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యమని అంటున్నారు. ఇదే క్రమంలో సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలని ఈ సారి పక్కన పెట్టేస్తామని, కొత్తవారికి అవకాశం ఇస్తామని అంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేలతో సమావేశంలో కూడా అదే చెప్పారు. కొందరు సిట్టింగులని...

175 ఫిక్స్.. సిట్టింగులకు ఎసరు?

వై నాట్ 175.. ఇది జగన్ నినాదం..గత ఎన్నికల్లో 175కి 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చాం..ఇక అధికారంలో ప్రజలకు అంతా మంచే చేస్తున్నాం.. అలాంటప్పుడు ఈ సారి 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేమని జగన్ అంటున్నారు. ఆ దిశగానే ఎమ్మెల్యేలు పనిచేయాలని.. గడపగడపకి ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం విజయవంతంగా కొనసాగుతుంది....
- Advertisement -

Latest News

BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
- Advertisement -

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....