ap cm ys jagan
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ రెడ్డి దళిత ద్రోహి – నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏడవ రోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరులో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల భవిష్యత్తు మారాలంటే సైకో పోవాలి - సైకిల్ రావాలని అన్నారు. పలమనేరులో పులి అమర్నాథ్ రెడ్డి ని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ప్రస్తుతం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. మరికాసేపట్లో గన్నవరం నుంచి ప్రత్యేక అభిమానంలో బయలుదేరిన సీఎం రాత్రి 6:45 గంటలకు ఢిల్లీ చేరుకొని 1 జెన్ పధ్ నివాసంలో రాత్రి బస చేయనున్నారు. ఇక మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ లీలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం ఆమోదం
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని అధికారులకు సూచించారు. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని.. దానివల్ల మంచి పేరు వచ్చిందన్నారు. మళ్లీ ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా వీరి నియామక ప్రక్రియను చేపట్టాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలనుంచి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష
గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ తదితర అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ,...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటన
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం జగన్. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10:25 గంటలకు నర్సీపట్నం మండలం బలిగట్టం గ్రామానికి చేరుకుంటారు సీఎం జగన్.
అక్కడి నుండి 11:15...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
గత ప్రభుత్వం కన్నా మనం చేసిన అప్పులు తక్కువే – సీఎం జగన్
గత ప్రభుత్వం కన్నా మనం చేసిన అప్పులు చాలా తక్కువేనని అన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైయస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. టిడిపి పాలనలో తెచ్చిన అప్పుల కంటే ఇప్పుడు అప్పులు చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దత్తపుత్రుని మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనట్లేదు – సీఎం జగన్
నేడు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. వైయస్సార్ కృషితోనే గండికోట ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు జగన్.
గత ప్రభుత్వం ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించడం నా అదృష్టం – సీఎం జగన్
శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప అమీన్ పీర్ (పెద్ద దర్గా) దర్గాను సందర్శించి.. ప్రభుత్వ లాంఛనాలతో పూల చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు.. జిల్లా ఇంచార్జి మంత్రి ఆది మూలపు సురేష్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కడప...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పుట్టినరోజు పేరుతో 50 కోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు – యనమల
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పేరుతో 50 కోట్ల ప్రజాధనం దోపిడీ చేశారని ఆరోపించారు టిడిపి నేత యనమల రామకృష్ణుడు. జగన్ దృష్టిలో సంక్షేమం అంటే పుట్టినరోజున సొంత మీడియాకు ఆదాయం సమకూర్చడమేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రకటనల పేరిట కొనసాగుతున్న దోపిడీని ఆపాలని కోరారు. ప్రతి రూపాయి జాగ్రత్తగా వినియోగించే విజ్ఞత...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
నేడు సచివాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 8వ తరగతి విద్యార్థులకు ఈ కంటెంట్ అందించే పథకానికి ఆమోదం తెలపగా.. ఈ పథకం కింద విద్యార్థులకు ట్యాబులను...
Latest News
వాలెంటైన్స్ డే రోజు ఆ రొమాంటిక్ టచ్ ఉంటేనే మజా వస్తుంది..!!
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక.. ఒక తియ్యని అనుభూతి ప్రేమనుకు ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది అని ప్రేమికుల నమ్మకం.ఒక...
వార్తలు
రొమాంటిక్ ఫిగర్ కొత్త దారి అయినా హిట్ తెస్తుందా.!
గతంలో రొమాంటిక్ యూత్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యూయేల్ సినిమా ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ అందుకోలేక బోల్తాపడింది. ఈ సినిమా కోసం ప్రమోషన్స్ అన్నీ...
Life Style
శృంగారం లో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు.. శృంగారం కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు..అంటే ఎటువంటి చిరాకులు లేకుండా అది కాపడుతుంది.. అందుకే భార్య భర్తలు రోజు చేసిన తప్పులేదని...
వార్తలు
లైమ్ లైట్ లో లేని హీరోయిన్ లేటెస్టుగా గా అందాల విందు.!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ...