ap cm ys jagan
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ స్ట్రీట్ ఫైట్ ఎందాక ? అయ్యన్నవి అన్నీ అరుపులేనా !
నర్సీపట్నంలో ఎప్పటికప్పుడు వివాదాలు రేగుతూనే ఉన్నాయి.గతంలో కూడా సీనియర్ లీడర్ అయిన అయ్యన్న నోరు అదుపులో ఉంచుకోకుండా మాట్లాడిన దాఖలాలే ఉన్నాయి అని కొన్ని వీడియో ఆధారాలు ఉన్నాయి.ఆడియో క్లిప్పింగులు కూడా చాలా సందర్భాల్లో టీడీపీ అధికారంలో ఉండగా, కోల్పోయాక కూడా వైరల్ అయ్యాయి. కనుక ఇక్కడ అయ్యన్న ఇంటి గోడ కూల్చివేతతోనే వైసీపీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్.. నారా లోకేష్ ట్వీట్
ఏపీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని ఆరోపించారు. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేసి 3 ఏళ్లు అయిన సందర్భంగా లోకేష్ ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కోనసీమ జిల్లాను ” అంబేద్కర్ కోనసీమ” జిల్లాగా ఏపీ కేబినెట్ ఆమోదం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది.దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.కోనసీమ జిల్లాను "అంబేద్కర్ కోనసీమ" జిల్లా గా పేరు మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.పీఆర్సి జీవోలో చేసిన మార్పులకు మంత్రివర్గం...
ముచ్చట
ఎడిట్ నోట్ : వార్తల్లో ఆ ఇద్దరూ !
రోజూ ఎన్నో వార్తలు.. ఎవరో ఎవరినో తిడుతూ ఉంటారు.. ఎవరో ఎవరినో నిలువరిస్తూనే ఉంటారు. ఎందుకు ఇవన్నీ కాస్త చేయూత ఇచ్చి, తోటివారి జీవితాల్లో వెలుగులు నింపడం మాత్రం మనకు సాధ్యం కావడం లేదు. ఆ పాటి కూడా చేయని వారెందరో కళ్లెదుటే ! వీరికి భిన్నంగా లోకేశ్, వీరికి భిన్నంగా సీఎం జగన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఈనెల 27న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం పర్యటన సందర్భంగా అమ్మ ఒడి పథకం మూడో విడతను విడుదల చేయనున్నారు. అదే రోజు శ్రీకాకుళం ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్లుగా నిర్మించే విస్తరణ పనులను...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బాబుకు బిగ్ షాక్.. జగన్కు సూపర్ ఛాన్స్?
మొత్తానికి బీజేపీకి...చంద్రబాబుపై ఉన్న కోపం తగ్గినట్లు కనిపించడం లేదు. అసలు ఆయన్ని దగ్గర చేసుకోవడానికి బీజేపీ ఏ మాత్రం ఇష్టపడటం లేదు...మరొకసారి దగ్గర చేసుకుని మోసపోలేమని తెగేసి చెప్పేస్తుంది. ఇప్పటికే చంద్రబాబు ...బీజేపీకి పలుమార్లు హ్యాండ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరొక్కసారి పొత్తు పెట్టుకుని తప్పు చేయలేమని బీజేపీ చెబుతోంది. ఇదే విషయాన్ని తమ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అలెర్ట్: సీమలో ‘ఫ్యాన్’ లీడ్ మారుతుందా?
రాయలసీమ అంటే జగన్ అడ్డా అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు...మొదట నుంచి సీమ ప్రజలు వైఎస్సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండగా, తర్వాత జగన్ కు సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ సీమలో వైసీపీ హవా కొనసాగింది. 2014లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉంటే...సీమలో మాత్రం వైసీపీ ఆధిక్యం కొనసాగింది....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
డైలమాలో టీడీపీ…నేడు ఛలో నర్సీపట్నం !
ఎన్టీఆర్ స్ఫూర్తి.. చంద్రన్న భరోసా అంటూ 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగారు. చోడవరం మినీ మహానాడులో అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్లు మాట్లాడుతూ జనంలో ఉత్సాహం నింపుతూనే కొన్ని తప్పుడు మాటలు కూడా మాట్లాడారు అన్న వాదన ఉంది. ఎప్పటి నుంచో విశాఖ కేంద్రం గా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సీఎం జగన్ ని కలిశారు మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ ఈవో
సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. ఈ సందర్భంగా తిరుపతిలోని వకుళమాత ఆలయం ప్రారంభోత్సవానికి రావలసిందిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈనెల 23 న వకుళమాత ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈనెల...
ముచ్చట
ఎడిట్ నోట్ : మరో సాంకేతిక విప్లవం.. జగనన్న బడిలో !
ఫస్ట్ కాజ్ : ఇ లెర్నింగ్ ప్రాసెస్-ను మరింత ఉద్ధృతం చేయడం ఏపీ సర్కారు ఇప్పుడు నిర్ణయించుకున్న విధానం.
మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా నాణ్యమయిన విద్యను అందించాలన్న ధ్యేయంతో ప్రస్తుత వైసీపీ సర్కారు పనిచేసేందుకు సిద్ధం అవుతోంది. ఆర్థికంగా భారం అయినా కూడా కొన్ని వినూత్న పథకాల అమలు, సంబంధిత...
Latest News
Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
Telangana - తెలంగాణ
విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..
ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది....
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...