AP Power Bills
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సజ్జల స్పీక్స్ : భారం పదివేల కోట్లు..పెంపు 1400 కోట్లు మాత్రమే ?
విద్యుత్ ఛార్జీల పెంపుపై అంతటా నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ ప్రభుత్వం తరఫున వాదన మరో విధంగా ఉంది. సజ్జల రామకృష్ణా రెడ్డి ఇవాళ ప్రెస్మీట్ నిర్వహించి కొన్ని విషయాలు వివరించారు. ఆయనేం అన్నారంటే.. విద్యుత్ శాఖకు సంబంధించి ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల భారం పడుతోంది. కనుక దీన్ని తగ్గించడంపైనా దృష్టి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జాగ్రత్త జగన్… ఒకప్పుడు బాబుపనుల్లో ఇవీ ఉన్నాయి!
ఒకానొక సమయంలో బాబును వైఎస్సార్ గద్దె దింపిన సమయంలో బాబు దారుణ పాలనకు తోడు అధికారుల నిర్లక్ష్యాలు కూడా బాగా తోడయ్యాయి! అదే సమయంలో ఆ నిర్లక్ష్యాలను క్లియర్ చేసే విషయంలో కూడా బాబు పరిపూర్ణమైన అలసత్వం వహించారని అంతా భావించారు కూడా! అందులో కీలక అంశంగా మారింది అప్పట్లో "కరెంటు బిల్లులు"! నాడు...
Latest News
ఆడపిల్ల అనుకుంటున్నారా…ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతా – ఆర్.కే.రోజా
ఆడపిల్ల అనుకుంటున్నారా...ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతానని ప్రతి పక్షాలకు ఆర్.కే.రోజా వార్నింగ్ ఇచ్చారు. 12 ఏళ్లుగా ఎన్నో కుట్రలు చేశారు, వాటిని ఎదురించి నిలబడి దమ్మున్న...
వార్తలు
విడాకుల పై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ సింగర్ హేమచంద్ర
టాలీవుడ్ పాపులర్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నట్టుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరిదీ లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్. 2013లో ఇరు కుటుంబాల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
175 వర్సెస్ 160: ఏది నమ్మాలి?
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదుగాని..ఇప్పటినుంచే ప్రతి పార్టీ ఎన్నికలే టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నాయి. అసలు దగ్గరలోనే ఎన్నికలు ఉన్నట్లు రాజకీయం చేస్తున్నాయి. తమ పార్టీ గెలిచేస్తుందంటే...తమ పార్టీ గెలిచేస్తుందని పార్టీల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మోడీ సర్కార్ కు చంద్రబాబు లేఖ..ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోండి !
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై కేంద్ర జలశక్తి మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సాంకేతింగా జరిగిన నష్టంపై లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు......
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎక్కువ మాట్లాడితే… పిల్లలు పుట్టరు…తెలుసుకో లోకేష్ – మంత్రి అమర్నాథ్
ఎక్కువ మాట్లాడితే... పిల్లలు పుట్టరు...తెలుసుకో అంటూ నారా లోకేష్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి అమర్నాథ్. నాలుగు వేల కోట్లు పెట్టుబడులు తిరుపతికి వస్తే లోకేష్ ట్వీట్ చేసి విమర్శలు...