ASIA CUP 2023

“ఆసియా కప్ బెస్ట్ టీం అఫ్ ది టోర్నమెంట్” లో ఆరుగురికి చోటు !

నిన్నటితో ముగిసిన ఆసియా కప్ టోర్నమెంట్ లో ఇండియా టీం కమాండ్ ముగిసింది అని చెప్పాలి. కేవలం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ మినహాయితే, ఓటమి ఎరుగకుండా టైటిల్ ను దక్కించుకుని ఎనిమిది టైటిల్స్ ను ఇండియా తన ఖాతాలో వేసుకుంది. కాగా ఈ ఆసియా కప్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో...

దేశం గర్వపడేలా చేయడమే లక్ష్యం…టీమిండియా బౌలర్‌ సిరాజ్

దేశం గర్వపడేలా చేయడమే లక్ష్యం అన్నారు టీమిండియా బౌలర్‌ సిరాజ్. ఆసియాకప్ లో తన ప్రదర్శనపై భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ స్పందించారు. 'బ్లూ జెర్సీ ధరించడం కంటే పెద్ద గౌరవం ఏదీ లేదు. ఇవాల్టి ప్రదర్శన మరింత కష్టపడి ఆడేందుకు స్ఫూర్తిగా నిలుస్తాయి. గంటల కొద్ది సాధన, కృషికి తగ్గ ఫలితాలు...

Asia Cup 2023 : ఆసియా కప్ విన్నర్ భారత్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Asia Cup 2023 :  ఆసియాకప్-2023 ఫైనల్ లో భారత బౌలర్లు చెలరేగడంతో లంక జట్టు 15.2 ఓవర్లలో 50 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వన్డేల్లో అత్యల్ప స్కోరుకు 6 వికెట్లు కోల్పోయిన జట్టుగా తన పేరిట ఉన్న రికార్డును తానే బ్రేక్ చేసింది. 2012లో సౌత్ ఆఫ్రికాతో...

సిరాజ్‌పై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలు

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కెరీర్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయడం తెలిసిందే. ఇవాళ టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ 6 వికెట్లు పడగొట్టాడు. ఆసియా కప్‌-2023 ఫైనల్ ఎంతో హోరాహోరీగా జరుగుతుంది. ఇక ఇందులో సిరాజ్ మియన్ ఆటకు శ్రీలంక బ్యాటింగ్‌...

ఆసియాకప్‌ విజేత భారత్‌.. లంకను ఊచకోత కోసిన మహమ్మద్‌ సిరాజ్‌.

ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో భారత్ పై గెలిచిన శ్రీలంక ఫైనల్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది. భారత్ ను ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదు అనే రీతిలో ఫైనల్ కు సిద్ధమైంది. కానీ, ఇవాళ ఫైనల్లో కథ మరోలా మారింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు 15.2 ఓవర్లలో...

Asia Cup 2023 : ఇవాళ ఆసియా కప్ ఫైనల్స్.. టీమిండియా కీలక ప్లేయర్ ఔట్ !

Asia Cup 2023 : ఇవాళ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కొలొంబోలోని ప్రేమ దాస స్టేడియంలో జరుగనుంది. ఇక భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే.. టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య నేపథ్యంలోనే.. అక్షర్‌ పటేల్‌ దూరం అవుతాడని...

భళా బంగ్లాదేశ్… ఇండియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్ – 266 !

టాస్ ఓడిన బంగ్లాదేశ్ మొదటగా బ్యాటింగ్ చేసింది. ఎన్నో అంచనాలతో జట్టులోకి తీసుకున్న టాంజిద్ హాసన్ (13) ఆకట్టుకోలేదు. ఇక ఎప్పటిలాగే లిటన్ దాస్ డక్ అవుట్ గా వెనుతిరిగాడు, ఆసియా కప్ లో తొలిసారి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న అనాముల్ హాక్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత...

ఆసియా కప్ 2023: కెప్టెన్ షకిబ్ ఒంటరి పోరాటం… !

ఇండియా మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్యన నామమాత్రంగా జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లాదేశ్ కు ఓపెనర్లు ఏమంత ఆశించిన భాగస్వామ్యాన్ని ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్ తో ఇంటెర్నేషన్ డెబ్యూ కు వచ్చిన...

ఇండియాతో ఫైనల్ కు ముందు శ్రీలంక “కీ ప్లేయర్” కు గాయం !

నిన్న ఆసియా కప్ లో సెమి ఫైనల్ లాంటి మ్యాచ్ శ్రీలంక మరియు పాకిస్తాన్ ల మధ్యన జరిగింది. ఇందులో శ్రీలంక ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం అయిన దశలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ చరిత్ అసలంక నెమ్మదిగా బంతిని స్క్వేర్ లెగ్ లోకి పంపడం ద్వారా రెండు పరుగులు సాధించి శ్రీలంక...

పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచ్ లకు నసీం షా దూరం !

ఇండియా పాకిస్తాన్ ఆసియ కప్ మ్యాచ్ లో భాగంగా ఫాస్ట్ బౌలర్లు నసీం షా మరియు హరీష్ రాఫ్ గాయాల కారణంగా ఆసియా కప్ లో మిగిలిన మ్యాచ్ లకు దూరం అయ్యారు. కానీ పాకిస్తాన్ క్రికెట్ నుండి తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నసీం షా గాయాన్ని పరీక్షించగా తీవ్రత ఎక్కువ గా...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...