aswin

ఫైనల్ లో AUS అందుకే బ్యాటింగ్ తీసుకోలేదు: అశ్విన్

నవంబర్ 19న అహమ్మదాబాద్ లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా ను ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ ను అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత మాములుగా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అలవాటు ఆస్ట్రేలియాకు ఉంది.. ఈ వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లో...

గంభీర్ ఒక యోధుడు: రవిచంద్రన్ అశ్విన్

వరల్డ్ కప్ లో రేపటి నుండి మెయిన్ మ్యాచ్ లు స్టార్ట్ కానున్నాయి. మొదటి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు మరియు న్యూజిలాండ్ కు మధ్యన జరగబోతోంది. ఇక ఇండియా తన మ్యాచ్ ను ఆదివారం ఆస్ట్రేలియా తో ఆడనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వరల్డ్ కప్ ఆడుతున్న స్పిన్నర్ రవిచంద్రన్...

అక్షర్ పటేల్ ను వరల్డ్ కప్ నుండి కావాలనే తప్పించారా ?

నిన్న సాయంత్రం బీసీసీఐ నుండి ఒక పిడుగులాంటి వార్త వచ్చి అక్షర్ పటేల్ నెత్తిమీద పడింది. ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో చేతికి గాయం కావడంతో హఠాత్తుగా ఆసియా కప్ ఫైనల్ కు మరియు వరల్డ్ కప్ జట్టులోనూ డౌట్ లో పెట్టింది టీం ఇండియా యాజమాన్యం. అయితే...

అశ్విన్ కెప్టెన్ కావాలి : దినేష్ కార్తిక్

ఇండియా క్రికెట్ మెయిన్ జట్టు సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్యలో వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ లతో చాలా బిజీగా ఉంటుంది. కాగా అదే సమయంలో చైనా వేదికగా ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఈ ఆసియ గేమ్స్ లో ఇండియా కూడా క్రికెట్ లో పాల్గొనబోతోంది, కానీ ఈ టోర్నీకి ఇండియా బి...

టీం ఇండియా అతన్ని ఆడించకుండా తప్పు చేసింది: పాంటింగ్

ఈ రోజు మధ్యాహ్నం నుండి ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే తుది జట్టులో రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. పిచ్ పరిస్థితుల ప్రకారం స్పిన్ కు...

టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు ఇండియాకు గుడ్ న్యూస్…

ఇండియా క్రికెట్ జట్టు జూన్ మొదటి వారంలో ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ను ఆడనుంది. కాగా ఈ మ్యాచ్ కు ఇప్పటికే ఇండియాలో కీలక ప్లేయర్ లుగా ఉన్న కొందరు గాయాల కారణంగా దూరం అయ్యారు. ఇక ఈ మధ్యనే ఐపీఎల్ ఆడుతున్న అశ్విన్...

WTC 2023 FINAL: ఇండియాకు బిగ్ షాక్… మరో ఆటగాడు దూరం కానున్నాడా ?

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ అనంతరం ఇంగ్లాండ్ లో ఆస్ట్రేలియా మరియు ఇండియా ల మధ్యన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కు పలువురు ఇండియా క్రికెటర్లు వివిధ కారణాలతో దూరమయ్యారు. దూరమైన వారిలో రిషబ్ పంత్, రాహుల్ , శ్రేయాస్ అయ్యర్, బుమ్రా గాయాల కారణంగా...

రాజస్థాన్ అతని స్థానంలో హోల్డర్ ను బ్యాటింగ్ కు పంపుంటే …

నిన్న జరిగిన డబుల్ ధమాకాలో ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను అందించాయి. మొదట మ్యాచ్ లో రాజస్థాన్ మరియు బెంగుళూరు లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు, అలా బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్ల నష్టానికి...

ఆన్లైన్ క్రికెట్ క్లాసులు పెడుతున్న ధోనీ, అశ్విన్…!

కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా ఉండటం తో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీనితో మన దేశంలో క్రికెట్ కార్యాకలాపాలు అనేవి ఏమీ జరగడం లేదు. యువ ఆటగాళ్లకు కోచింగ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అనే చెప్పాలి. దీనితో టీం ఇండియా సీనియర్ ఆటగాళ్ళు... మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ,...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...