avanthi srinivas rao
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎడిట్ నోట్ : వివాదంలో అవంతి …విశాఖ తీరాన
మాజీ మంత్రి, వివాదాస్పద నాయకులు అవంతి శ్రీను మరో వివాదంలో ఇరుక్కున్నారు. గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా అనూహ్య పరిణామం ఒకటి ఆయనకు ఎదురైంది. చేదు అనుభవం ఎదురైంది. విశాఖ తీరాన ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో తాగునీరు సవ్యంగా లేక నానా అవస్థలూ పడుతున్నారు. ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ వస్తుందని మహిళలు నిన్నటి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో పోరాటం: పక్కకెళ్లి ఆడుకోవడమే.. ఒకముద్ద తిని పడుకోవడమే?
కొంతమంది ఉద్యమాలు సీరియస్ గా చేస్తారు.. ఎంచుకున్న అంశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు.. ఎవ్వరినైనా కలుపుకుపోతారు.. ఎవ్వరితోనైనా పోరాడతారు.. మరెవ్వరినైనా ఎదురిస్తారు. ఇదే క్రమంలో మరికొందరు నాయకులు ఉంటారు... వారు ఇందుకు పూర్తిభిన్నంగా ప్రవర్తిస్తారు! వారిని నమ్ముకుంటే.. ఉధ్యమ లక్ష్యమూ నెరవేరదు.. ప్రజల బ్రతుకులకూ, భవిష్యత్తుకూ క్లారిటీ ఉండదు! కానీ... ఉద్యమం చాటున...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
గంటాను జగన్ అందుకే పక్కన పెట్టారా…!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హవా మామూలుగా ఉండదు. ఇక విశాఖ జిల్లాతో పాటు విశాఖ నగర రాజకీయాల్లో గంటా ఏం చెపితే అదే.. పార్టీలు మారినా కూడా అందుకు తగ్గట్టుగానే తన అధికారాన్ని ఆయన నిలుపుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఏడేళ్లుగా మంత్రిగా విశాఖ జిల్లా రాజకీయాలను శాసించిన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సాయిరెడ్డిని మించి.. పట్టుకోసం మంత్రి దూకుడు..!
వైఎస్సార్ సీపీలో ఆధిపత్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలపై నాయకులు పట్టు పెంచుకునేందుకు తమకున్న అన్ని మార్గాలను అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఒకింత అలిగిన మంత్రి అవంతి శ్రీనివాసరావు.. మౌనంవహించారు. తాను మంత్రే అయినప్పటికీ.. జిల్లాలోను, రాష్ట్రంలోనూ కూడా ప్రాధాన్యం దక్కడం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విశాఖ షిప్ యార్డు ప్రమాదం మృతులకు భారీ నష్ట పరిహారం..!
ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో షిప్ యార్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నష్ట పరిహారం ప్రకటించింది. విశాఖలో షిప్ యార్డు యాజమాన్యం, యూనియన్లతో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్టు మంత్రి అవంతి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీలో మంత్రి వర్సెఎస్ ఎంపీ డిష్యుం డిష్యుం.. వార్నింగ్పై వార్నింగ్..!
వైఎస్సార్ సీపీ నేతల మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఎంపీ రఘురామకృష్ణం రాజు రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి అవంతి కౌంటర్తో రాజకీయం వేడిగా మారింది.
వైఎస్సార్ సీపీ నేతల మధ్య పొలిటికల్ గ్యాప్ పెరుగుతోంది. ముఖ్యంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. రాజధాని విషయంలో...
Latest News
అకౌంట్లో శాలరీ కంటే.. కొన్ని వందల రెట్లు జమ.. రిజైన్ చేసి పారిపోయిన ఉద్యోగి.
సాఫ్ట్వేర్ సమస్య వల్ల మరేదైనా కారణం చేత..అప్పుడప్పుడు బ్యాంకులు వినియోగదారుల ఖాతాల్లో ఎక్కువెక్కువ డబ్బులు వేసేస్తాయి. ఈమధ్య హెడీఎఫ్సీ బ్యాంక్ కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో...
Telangana - తెలంగాణ
ఈటలకు బిగ్ షాక్… రైతులకు భూములు పంపిణీ చేయనున్న అధికారులు !
బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటల కు సంభందించిన భూములు రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం చేశారు అధికారులు. ఇందులో...
వార్తలు
ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైన విజయశాంతి..కారణం..?
లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం అందుకుంది. తన నటనతో యాక్షన్...
వార్తలు
బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్పేయిపై సినిమా..టైటిల్ ఇదే..
సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రాబోతున్నది.
భారత మాజీ ప్రధాని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...