Bad Dreams

పీడ కలలు వస్తున్నాయా..? ఇలా చేస్తే రావు..!

సహజంగా ప్రతి ఒక్కరికి కూడా నిద్రపోయినప్పుడు కలలు వస్తూ ఉంటాయి రకరకాల కలలు మనకి రోజు వస్తూ ఉంటాయి. అయితే పీడకలలు కూడా సర్వసాధారణంగా చాలా మందికి వస్తూ ఉంటాయి. మీకు కూడా పీడ కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయా..? అయితే కచ్చితంగా మీరు దీనిని తెలుసుకోవాలి.. పీడకలలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.....

కలలో ఇవి కనిపిస్తున్నాయా? ఏం జరుగుతుందో తెలుసా?

సహజం..అయితే కొన్ని కలలు మంచికి సంకేతం అయితే..మరికొన్ని మాత్రం చెడుకు దారితీయవచ్చు. కలలో జంతువులు, మొక్కలు, రకరకాల సన్నివేశాలు కనిపిస్తుంటాయి. అయితే జ్యోతిషశాస్త్రం ఆ కలలకు.. అనేక అర్థాలను చెప్పింది.మీ కలలో పూర్వీకులను పదేపదే చూస్తుంటే.. ఈ కలను వృధాగా పరిగణించవద్దు. ఈ కలల ద్వారా మీ పూర్వీకులు మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారనే దానికి...

పీడ కలలు వచ్చినప్పుడు వీటిని తప్పక చేయ్యాలట..

నిద్ర పోతున్న సమయంలో కలలు రావడం సహజం..అందులో కొన్ని సాధారణ కలలు వస్తే, మరి కొన్ని భయంకర కలలు వస్తాయి..అవి చాలా భయంకరంగా ఉండి,మనుషులను ఊకసారి ఉలిక్కి పడ తారు. జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు లేదా ఏదైనా విజయం సాధించినట్లు కలలు వస్తుంటాయి.ఇష్టమైన వాటిని దక్కించుకున్నట్లు కొందరు కలలు కంటారు. అభిమాన...

కలలు భవిష్యత్తును నిర్ధారిస్తాయా?

సాధారణంగా ప్రతిరోజూ మనం పడుకున్నాక ఏవో కలలు ( Dreams ) వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని మంచివి. కొన్ని భయంగా ఉండేవి. అందులో కొన్ని గుర్తుంటాయి. మరికొన్ని ఉదయం లేచేసరికి మరిచిపోతాం కూడా. అయితే, ఈ కలలతో మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. క‌ల‌లు వాటి ఫ‌లితాలు...

పీడకలలు దేనికి ఎందుకు వస్తాయి? ఆరోగ్యానికి కలలకు సంబంధం ఏంటి..?

చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు నిద్రపోయే విధానంలో చాలా మార్పులు ఉంటాయి. చిన్నప్పుడు నిద్రపోతుంటే ఎంతసేపు నిద్రపోతావు లే అంటూ కేకలేస్తుంటారు తల్లిదండ్రులు. వయసు మీద పడేకొద్ది నిద్రకు దూరమవుతుంటారు. పెద్దలైతే పడుకొనే ఉంటార కానీ నిద్రపోరు. ఏదోకటి ఆలోచిస్తుంటారు. దీనికి కారణం వారిని వెంటాడే పీడకలలే. దీని గురించి పరిశోధకులు ఏమంటున్నారో చూద్దాం. రోజంతా...
- Advertisement -

Latest News

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ...
- Advertisement -

భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...

పొత్తులో ఎత్తులు..పవన్ కవర్ చేస్తున్నారు.!

రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  నాలుగో విడత వారాహి యాత్ర  ప్రారంభమైంది. వారాహి యాత్రను అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. టిడిపి, జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న సభపై భారీ అంచనాలు...

ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. ఈడీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కేసుల దర్యాప్తుల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టప్రకారం వ్యవహరించాలని ఈడీ అధికారులకు సూచించింది. గురుగ్రామ్‌కు చెందిన ఎం3ఎం కంపెనీపై మనీలాండరింగ్‌...

బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్-బీజేపీ రహస్య స్నేహాన్ని నిజమాబాద్ సభలో  ప్రధాని మోడీ బయట పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ మాటల తర్వాత కూడా బీజేపీతో ఎంఐఎం దోస్తీ చేస్తుందా ? అని...