Bones
ఆరోగ్యం
వీటిని తీసుకుంటే.. ఎముకల బలహీనంగా మారడం పక్కా..!
చాలా మంది వివిధ రకాల సమస్యలతో బాధ పడుతూ ఉంటారు అయితే మనం చేసే చిన్న చిన్న తప్పులు వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా ఉండాలన్నా ఆహారమే ప్రధానమైనది. ఆహారం మంచిగా తీసుకుంటే పూర్తి ఆరోగ్యం బాగుంటుంది. అలానే ఎముకల ఆరోగ్యం బాగుండాలంటే కూడా...
ఆరోగ్యం
నవ్వితే సొమ్మేం పోయింది..? నవ్వడం వలన ఎన్నో లాభాలు..!
చాలా మంది నవ్వడానికి ఇష్టపడరు. ఎప్పుడూ కూడా సీరియస్ గా ఉంటారు. నవ్వితే సొమ్మేం పోదు. నవ్వడం వలన నిజానికి ఎన్నో రకాల లాభాలని మనం పొందొచ్చు. మరి నవ్వితే ఎలాంటి లాభాలని పొందొచ్చు అనే ముఖ్య విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆనందంగా ఉంటూ నవ్వుతూ ఉంటే మన హార్మోన్లు లో కూడా...
ఆరోగ్యం
ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక వీటిని తినండి..!
వయసు పెరిగే కొద్దీ ఎముకల ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది చాలా మంది ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ప్రయత్నం చేయండి. డైట్ లో వీటిని తీసుకుంటే కచ్చితంగా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
మనం తీసుకునే ఆహారం, చెడు ఆహారపు అలవాట్లు,...
ఆరోగ్యం
బలహీనమైన ఎముకులతో బాధ పడుతున్నారా..? అయితే ఈ 7 తప్పక తీసుకోండి…!
ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఎముకల సమస్యతో బాధపడుతున్నారు. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అప్పుడు ఎముకలు విరగడం వంటి ఇబ్బందులు రావు. ఎముకలు బలంగా దృఢంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను తప్పక డైట్ లో చేర్చుకోండి. అప్పుడు మీ...
ఆరోగ్యం
ఎముకల బలాన్ని పెంచే ఖర్జూరం.. ఎలా తీసుకోవాలంటే..?
సాధారణంగా శరీరానికి శక్తిని అందించే పోషకాలలో బాదం, వాల్ నట్స్, జీడిపప్పుతో పాటు ఖర్జూరం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో రక్తం యొక్క స్థాయిని పెంచడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది తీసుకునే ఆహారంలో పోషకాల వల్ల త్వరగా ముసలి వాళ్లు అయిపోతున్నారు. ఏ పని త్వరగా చేయలేకపోతున్నారు. వారిని...
ఆరోగ్యం
ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ తప్పులు చెయ్యద్దు..!
ఎముకల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎముకల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా మంది తెలియక చిన్న చిన్న తప్పులు వల్ల ఎముకల ఆరోగ్యం పాడవుతుంది. అయితే మరి ఎముకల ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి..? ఏ విధంగా అనుసరించాలి అనే దాని గురించి తెలుసుకుందాం.
చాలా మంది...
ఇంట్రెస్టింగ్
చనిపోయిన మూడేళ్ల తర్వాత సమాధులనుంచి ఏటా అస్తికలు తీస్తారు.. ఏళ్లనాటి ఆచారం..!
కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. వారి వారి సంప్రదాయాల ప్రకారం.. ఖననం చేయడమో దహనం చేయడమో చేస్తాం కదా.. సంవత్సరం అయిన తర్వాత ఇంట్లోనే ఏవో పూజలు చేస్తారు..సమాధి దగ్గరకు వెళ్లి పూలు పెట్టడం..ఇదంతా ఎక్కడైనా జరుగుతుంది.. కానీ అక్కడ చనిపోయన వారిని స్మశానంలో అలానే వదిలేయరు..మూడేళ్ల తర్వాత..వారి అస్తికలు.. ఎముకలు అవుతాయి కదా.. అవి...
ఆరోగ్యం
ఇమ్యూనిటీ, ఎముకల ఆరోగ్యం కోసం ఈ సూపర్ ఫుడ్స్ ని తీసుకోండి..!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. చలికాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇమ్యూనిటి పెరుగుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే చలికాలంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది చూద్దాం. వీటిని తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. పైగా చాలా సమస్యల నుండి బయట...
Districts
మెదక్ జిల్లాలో మనిషి పుర్రె కలకలం
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరికిబండ రిజర్వ్ ఫారెస్ట్లో మనిషి పుర్రె, ఎముకలు కలకలం సృష్టించాయి. ఎస్సై రాజుగౌడ్ తెలిపారు. డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి బాల కృష్ణంరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పరికిబండ రిజర్వ్ ఫారెస్ట్లో పనులు చేస్తున్న కూలీలు అటవీ ప్రాంతంలో మనిషి పుర్రె, ఎముకలను గుర్తించారు. అనంతరం...
ఆరోగ్యం
ఈ లక్షణాలని అస్సలు అశ్రద్ధ చెయ్యద్దు..!
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవన విధానం, ఆహారం ఎంతో ముఖ్యం. కొన్ని కొన్ని సార్లు సరైన పోషక పదార్థాలు మనకి అందవు. పోషకాహార లోపం ఉందని మనకి ఎలా తెలుస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ పోషకాహార లోపం ఉండడం వల్ల కొన్ని లక్షణాలు కనపడతాయి. ఒకవేళ కనుక...
Latest News
ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…
ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
Cricket
WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…
ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...
భారతదేశం
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష
ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష...