cm kcr

తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడు – చంద్రబాబు

తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు చంద్రబాబు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి చేశాను.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం టీడీపీ ఘనత అంటూ వ్యాఖ్యానించారు. ప్రతి తెలుగువాడు సంపన్నుడు కావాలన్నదే టీడీపీ లక్ష్యం అని.. విడిపోయిన తర్వాత తెలంగాణ ఆర్ధిక పరిస్థితి మెరుగైందని చెప్పారు....

తెలంగాణా వెలుగుతుంటే… ఏపీ చిమ్మచీకటిలో ఉంది – సీఎం కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు తెలంగాణ వస్తే చిమ్మచీకటి అయిపోతది అని శాపాలు పెట్టారు. ఈ రోజు తెలంగాణ 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో వెలిగిపోతుంది. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం చిమ్మచీకటి అయిపోయిందన్నారు సీఎం కేసీఆర్. నాగర్ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా...

తెలంగాణ ఉద్యమానికి చ‌రిత్ర ఉంది : సీఎం కేసీఆర్‌

కేసీఆర్ నాగర్ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. ఒకప్పుడు పాలమూరు ప్రజలు ముంబయి బస్సులను పట్టుకొని వలస పోయేవారని, ఇప్పుడు పరిస్థితి మారిపోయి అద్భుతమైన ఫలితాలను చూస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు....

ధరణి పోర్టల్ ద్వారా పల్లెలు చల్లగున్నయ్.. : సీఎం కేసీఆర్

నాగర్ కర్నూల్ బహిరంగసభలో మాట్లాడిన సీఎం కెసిఆర్ BRS ప్రభుత్వం చేసిన ఎన్నో మంచిపనులను ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వలన ఎన్ని ప్రయోజనాలు అన్న విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేసీఆర్ మాట్లాడుతూ ధరణి రావడం వలన దాదాపుగా 99 శాతం భూ సమస్యలు పరిష్కారం...

పాలమూరుకు గతంలో ఏ ప్రభుత్వమే నీళ్లివ్వలే… : సీఎం కేసీఆర్

ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ నగర్ కర్నూల్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని గుర్తు చేశారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు చేసిన అభివృద్ధిని ఈ సందర్భంగా మరోసారి ప్రజలతో పంచుకున్నారు. ఒకప్పుడు ఇదే...

నాగర్‌కర్నూల్‌ సమీకృత కలెక్టరేట్‌కు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

నాగర్‌కర్నూల్‌ సమీకృత కలెక్టరేట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో పూజ కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. చాంబర్‌లో కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు...

దొర ఆడిందే ఆట.. పాడిందే పాట – కేసీఆర్ పై షర్మిల ఫైర్

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..! కమీషన్ల పేరు చెప్పి ఖజానానే పొతం పట్టించిన దొర.. సర్కారీ భూములను సైతం వదలడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఏదో ఒక పేరు చెప్పి...

నాగర్ కర్నూల్ చేరుకున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో అన్ని జిల్లాలలో పర్యటించేందుకు కేసిఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నూతనంగా...

అందరూ నా మోకాళ్ళ దగ్గర ఉండాలనే లాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు – మహేష్ కుమార్ గౌడ్

రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇదివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గౌరవ వేతనం ఇస్తామని పలుమార్లు ప్రకటించిన ఇప్పటికీ ఇవ్వడం లేదని రేషన్ డీలర్లు సమ్మెబాట పట్టారు. అయితే రేషన్ డీలర్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. మంగళవారం...

కుల వృత్తుల వారిక లక్ష సాయం..వెబ్‌ సైట్‌ ప్రారంభం..ఇలా అప్లై చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు కేసీఆర్‌ సర్కార్‌ తీపికబురు చెప్పింది. వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు 1లక్ష రూపాయల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాయం మొదలు అయింది. ఈ మేరకు అప్లికేషన్ వెబ్సైట్ని లాంచ్ చేశారు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్. https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్లో అప్లికేషన్లు స్వీకరణ జరుగనుంది. దీని కోసం ఫోటో,...
- Advertisement -

Latest News

WTC Final : టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో టాస్ దగ్గర టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట...
- Advertisement -

టీడీపీ మేనిఫెస్టో అమలుకు RBI దగ్గరున్న డబ్బు కూడా సరిపోదు – లక్ష్మీపార్వతి

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. టిడిపి మేనిఫెస్టో అంతా మోసపూరితమైన హామీలేనని విమర్శించారు. వైసీపీ పథకాలతో ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా...

విద్యార్థులకు అలెర్ట్…హైదరాబాద్ లో భారీ ఎడ్యుకేషన్ సమ్మిట్

టీవీ9, కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023 ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో జరిగింది. తద్వారా వేలాది మంది విద్యార్ధులకు తమ కెరీర్ గురించి మంచి అవగాహన కల్పించింది. ఇప్పుడు...

KCR పేరు మార్చాలి – ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా నేడు నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ పేరుని...

బిపోర్‌జాయ్‌ ముప్పు.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

జూన్ నెల మొదటి వారం పూర్తయి పోవడానికి వచ్చినా.. నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. రైతులు వానాకాలం సాగుకు రంగం సిద్ధం చేసుకుందామంటే.. వర్షాల జాడ కానరావడం లేదని వాపోతున్నారు. ఈ...