cm kcr
Telangana - తెలంగాణ
నిరుద్యోగులు పడుతున్న కష్టాలకు కారణం కేసీఆర్ : ఆర్ఎస్ ప్రవీణ్
2009 తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేస్తే.. రాష్ట్రం వచ్చాక మళ్లీ ఇప్పుడు టీఎస్పిఎస్సి బోర్డు ముందు విద్యార్థులు ఉద్యోగాల కోసం ధర్నాలు చేయాల్సి వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిరుద్యోగులు పడుతున్న కష్టాలకు కారణం కేసీఆర్ అని విమర్శించారు. ప్రభుత్వానికి పరోక్షంగా కంట్రోల్ లేకపోతే .. సంతోష్...
Telangana - తెలంగాణ
అంగన్వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్న్యూస్..పీఆర్సీపై కీలక ప్రకటన
అంగన్వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పీఆర్సీపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించే పిఆర్సి లో అంగన్వాడీలను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సమ్మెలో ఉన్న అంగన్వాడీల...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పోస్టర్లు
హైదరాబాదులో సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఆ పోస్టర్లలో బీఆర్ఎస్ అంటే డీల్ అని, తెలంగాణలో అతిపెద్ద ఎమ్మెల్యేల కొనుగోలుదారు అని రాసి ఉంది. ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ స్నాప్ డీల్ ని పోలిన లోగోతో బిఆర్ఎస్ డీల్, ఓఎల్ఎక్స్ లోగోను పోలిన సోల్డ్ ఎక్స్ అని అందులో రాసకోచ్చారు. ఈరోజు...
Telangana - తెలంగాణ
భరత్ భూషణ్ కుటుంబానికి ‘డబుల్ బెడ్రూం’
సాహిత్యం, చిత్రకళ, పోటోగ్రఫీ తదితర సాంస్కృతిక, సృజనాత్మక రంగాల ద్వారా తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, తమ జీవిత కాలం కృషి చేసిన నాటి తెలంగాణ కళాకారుల కుటుంబాలను ఆదుకుంటూ మానవీయ పాలన సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ దిశగా మరో నిర్ణయం తీసుకున్నది.
ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు, చిత్రకారుడు, దివంగత భరత్ భూషణ్ కుటుంబానికి...
Telangana - తెలంగాణ
వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
అంగన్ వాడీలకు రూ. 26 వేలు, ఆశావర్కర్లు రూ.18 వేల కనీస వేతనం, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం ముందు సమ్మె చేసిన అంగన్ వాడీ ,ఆశావర్కర్లకు రాజగోపాల్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడియన...
Telangana - తెలంగాణ
స్వరాష్ట్రంలోనే కులవృత్తులకు గౌరవం : మంత్రి ఎర్రబెల్లి
నేతన్నలకు ఉపాధి కల్పించి, గౌరవంగా బతికేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో పద్మశాలి కల్యాణ మండప నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రం సాధించి.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులవృత్తులకు...
Telangana - తెలంగాణ
దాడి చేసి రక్తం చూస్తే.. సిరగా మార్చి నా చరిత్ర రాస్తా – గవర్నర్
దాడి చేసి రక్తం చూస్తే.. ఆ రక్తంను సిరగా మార్చి నా చరిత్ర రాస్తానంటూ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో అవకాశాల కోసం మహిళలు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. గవర్నర్ కంటే ముందు నేను రాజకీయ నాయకురాలి.. దాంట్లో...
Telangana - తెలంగాణ
తారకరామారావు పేరులోనే శక్తి ఉంది – KTR
తారకరామారావు పేరులోనే శక్తి ఉందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఎన్టీఆర్ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం హ్యాట్రిక్ కొడతారని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలోని వైరా నియోజకవర్గం గుబ్బగుర్తిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్. రూ.250 కోట్లతో గోద్రేజ్ సంస్థ సహకారంతో...
Telangana - తెలంగాణ
NTR హ్యాట్రిక్ కొట్టలేకపోయారు..కానీ, CM KCR హ్యాట్రిక్ కొడతారు-మంత్రి కేటీఆర్
ఎన్టీఆర్ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం హ్యాట్రిక్ కొడతారని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలోని వైరా నియోజకవర్గం గుబ్బగుర్తిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్. రూ.250 కోట్లతో గోద్రేజ్ సంస్థ సహకారంతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. ఇక ఈ...
Telangana - తెలంగాణ
‘గృహలక్ష్మి’లబ్ధిదారుల ఎంపికపై కీలక ఆదేశాలు
‘గృహలక్ష్మి’లబ్ధిదారుల ఎంపికపై కీలక ఆదేశాలు జారీ చేసింది కేసీఆర్ సర్కార్. సొంత స్థలం ఉండి అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం రూ. 3 లక్షలు అందించనుంది. ఈ పథకానికి సంబంధించి కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహ్వానించగా 15 లక్షల వరకు అందాయి. వాటిల్లో 11 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా ఎంపిక చేశారు.
అయితే...
Latest News
ఇవాళ మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర
ఇవాళ మచిలీపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. మచిలీపట్నం లో మహాత్మాగాంధీ కి నివాళులర్పించనున్న పవన్ కళ్యాణ్.. అనంతరం వారాహి...
భారతదేశం
మణిపుర్ విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ
జాతుల మధ్య వైరంతో రణరంగంలా మారిన మణిపుర్లో ఇద్దరు విద్యార్థుల హత్య మరింత కలకలం రేపింది. అల్లర్లు చల్లారుతున్నాయనుకున్న తరుణంలో ఈ హత్య ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మళ్లీ ఆ...
వార్తలు
బిగ్బాస్-7లో ఊహించని ఎలిమినేషన్.. హౌస్ నుంచి రతికా రోజ్ ఔట్
బిగ్బాస్ సీజన్-7 ఉల్టా పుల్టా అనే ట్యాగ్లైన్తో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే నాలుగు వారాలు ముగిసింది. ఈ వారం హౌజ్ నుంచి ఎవరూ...
Telangana - తెలంగాణ
దేశంలోనే తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్ను ప్రారంభించిన కేటీఆర్
దేశంలోనే తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నిన్నరాత్రి హైదరాబాద్ లోని తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ వద్ద నారా భువనేశ్వరి నిరసన దీక్ష
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ.. వైసీపీ సర్కార్కు వ్యతిరేంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టనున్నాయి. గాంధీ స్ఫూర్తితో ఉదయం 10 నుంచి సాయంత్రం...