corona

కరోనా కొత్త వేరియంట్‌.. ఇప్పటికే 55 దేశాల్లో కనిపించిన కేసులు

కరోనా పూర్తిగా తగ్గిపోయింది అనుకుంటున్నారా..? ఇంకా మనకు దూరం కాలేదు. ప్రతిసారీ అది కొత్త వేరియంట్లలో రూపాతరం చెందుతూనే ఉంది. కొన్ని నెలల క్రితం కనిపించిన పిరోలా మ్యుటేషన్, మరింత ప్రమాదకరమైనది. కోవిడ్ యొక్క ఐరిస్ మ్యుటేషన్ తర్వాత, ఇప్పుడు పిరోలా లేదా BA.2.86 మ్యుటేషన్ కేసు ఉద్భవించింది. ఇది ఇప్పటికే యాభై ఐదు...

“జూమ్” మీటింగ్స్ తో ఇక ఇబ్బందే బాస్ !

గత మూడు సంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్ని కరోనా అనే మహమ్మారి గడగడలాడించిన విషయం విదితమే. దీని వలన ఇప్పటికే చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ను కొనసాగిస్తున్నాయి. అయితే అధికారికంగా ఉద్యోగులతో వారానికి ఒకసారి మీటింగ్ లు నిర్వహించుకుని వర్క్ ఏ విధంగా జరుగుతోంది ? స్టేటస్ ఏమిటి...

అలర్ట్‌.. విజృంభిస్తున్న కరోనా మరో వేరియంట్‌ ‘పిరోలా’…

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కొత్త వేరియంట్లు మ‌ళ్లీ ప్రపంచాన్ని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ఇటీవ‌ల ఎరిస్ వేరియంట్ వెలుగులోకి వ‌చ్చింది. ఈ వేరియంట్ కేసులు భార‌త్‌తో పాటు ప‌లుదేశాల్లోనూ న‌మోద‌య్యాయి. ఈ క్ర‌మంలోనే మ‌రో వేరియంట్ పుట్టుకువ‌చ్చింది. దీనికి ‘పిరోలాస ( BA.2.86) అని పేరు...

మిడతలు తెలంగాణలోకి రాకుండా నిలువరించాం : కేసీఆర్

నిమ్స్ దశాబ్ది బ్లాక్‌కు శంకుస్థాప‌న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మిడ‌త‌ల దండుపై ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాన్ని చెప్పారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స‌బ్జెక్ అంటూ మిడ‌త‌ల దండుపై మాట్లాడారు. తనకు ఒక విచిత్రమైన అనుభవం ఉందని, మన ప్రాంతానికి సాధారణంగా మిడతల దండు రాదన్నారు. వెనుకటి కాలంలో ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో మన దగ్గర మిడత...

మీ పిల్లలకు కళ్లకలతలు వస్తున్నాయా..? జాగ్రత్త కొత్త వేరియంట్‌ లక్షణం..!

New variant: కరోనా కేసులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. వైరస్‌ పేర్లు మార్చుకోని రూపాంతరం చెందుతుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతూ అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా వచ్చిన వేరియంట్ కొత్త లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ కొత్త వేరియంట్ XBB.1.18 వేగంగా విస్తరిస్తోంది. దీన్నే ఆర్క్టురస్ అని కూడా...

BREAKING : విజయనగరం జిల్లా ఏకలవ్య పాఠశాలలో 14 మందికి కరోనా

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని ఏకలవ్య పాఠశాలలో 14 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీరిని అధికారులు ఐసోలేషన్ లో ఉంచారు. నిన్న ఐటిడిఏ పిఓ పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు అస్వస్థతతో ఉండటాన్ని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత మరికొంతమందికి...

కొత్త కోవిడ్ వేరియంట్ వైరస్ గురించి తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు…

కోవిడ్ వైరస్ జనాలను ఎలా ఇబ్బంది పెట్టిందో అందరికి తెలుసు.. ఇప్పుడు మరో వెరియంట్ వైరస్ కలకలం రేపుతుంది.. ఆ వైరస్ లక్షణాలు మరియు ఎలా ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు మరియు కండ్లకలక మరియు కొన్ని సందర్భాల్లో జిగట కళ్ళు..ప్రపంచ ఆరోగ్య సంస్థ...

కరోనా కట్టడిలో, వ్యాక్సినేషన్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం : మంత్రి హరీశ్‌ రావు

దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. అయితే.. కరోనా కట్టడిలో అతి ముఖ్యమైన వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు స్పష్టమైంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, వ్యాక్సిన్ సరఫరాలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తున్నది....

కొవిడ్‌ కొత్త వేరియంట్.. మాస్క్‌ పెట్టుకోకపోతే మెదడుకే ప్రమాదం..

ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ ఇప్పుడు అందర్ని భయపెడుతోంది. ఇప్పటికే చైనాను వణికిస్తున్న BA.7 అల్లకల్లోలం చేస్తుంది. ఆ భయాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా కొత్త అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో BA.7 గురించి చెప్పలేదు. BA.5 అనే మరో కొత్త వేరియంట్ గురించి చెప్పారు. అది మెదడుపై దాడి చేసేలా అభివృద్ధి...

ఫ్యాక్ట్ చెక్: కరోనా కి సంబంధించి విషయాలని వాట్సాప్ లో షేర్ చెయ్యకూడదు..?

ఈ రోజుల్లో నకిలీ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిని చూస్తే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది కూడా తెలియడం లేదు. ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది....
- Advertisement -

Latest News

టీమిండియా ముందు భారీ టార్గెట్..!

మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత...
- Advertisement -

వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...

రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...

దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్‌

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...

NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!

RRR  మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు...