corona

మీ పిల్లలకు కళ్లకలతలు వస్తున్నాయా..? జాగ్రత్త కొత్త వేరియంట్‌ లక్షణం..!

New variant: కరోనా కేసులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. వైరస్‌ పేర్లు మార్చుకోని రూపాంతరం చెందుతుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతూ అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా వచ్చిన వేరియంట్ కొత్త లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ కొత్త వేరియంట్ XBB.1.18 వేగంగా విస్తరిస్తోంది. దీన్నే ఆర్క్టురస్ అని కూడా...

BREAKING : విజయనగరం జిల్లా ఏకలవ్య పాఠశాలలో 14 మందికి కరోనా

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని ఏకలవ్య పాఠశాలలో 14 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీరిని అధికారులు ఐసోలేషన్ లో ఉంచారు. నిన్న ఐటిడిఏ పిఓ పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు అస్వస్థతతో ఉండటాన్ని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత మరికొంతమందికి...

కొత్త కోవిడ్ వేరియంట్ వైరస్ గురించి తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు…

కోవిడ్ వైరస్ జనాలను ఎలా ఇబ్బంది పెట్టిందో అందరికి తెలుసు.. ఇప్పుడు మరో వెరియంట్ వైరస్ కలకలం రేపుతుంది.. ఆ వైరస్ లక్షణాలు మరియు ఎలా ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు మరియు కండ్లకలక మరియు కొన్ని సందర్భాల్లో జిగట కళ్ళు..ప్రపంచ ఆరోగ్య సంస్థ...

కరోనా కట్టడిలో, వ్యాక్సినేషన్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం : మంత్రి హరీశ్‌ రావు

దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. అయితే.. కరోనా కట్టడిలో అతి ముఖ్యమైన వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు స్పష్టమైంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, వ్యాక్సిన్ సరఫరాలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తున్నది....

కొవిడ్‌ కొత్త వేరియంట్.. మాస్క్‌ పెట్టుకోకపోతే మెదడుకే ప్రమాదం..

ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ ఇప్పుడు అందర్ని భయపెడుతోంది. ఇప్పటికే చైనాను వణికిస్తున్న BA.7 అల్లకల్లోలం చేస్తుంది. ఆ భయాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా కొత్త అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో BA.7 గురించి చెప్పలేదు. BA.5 అనే మరో కొత్త వేరియంట్ గురించి చెప్పారు. అది మెదడుపై దాడి చేసేలా అభివృద్ధి...

ఫ్యాక్ట్ చెక్: కరోనా కి సంబంధించి విషయాలని వాట్సాప్ లో షేర్ చెయ్యకూడదు..?

ఈ రోజుల్లో నకిలీ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిని చూస్తే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది కూడా తెలియడం లేదు. ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది....

ఫ్యాక్ట్ చెక్: వారం రోజుల పాటు లాక్ డౌన్..?

సోషల్ మీడియా లో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. చాలా మంది సోషల్ మీడియా లో కనపడే నకిలీ వార్తలని నిజమని నమ్ముతున్నారు. దాంతో మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు....

మరోమారు చైనాలో కరోనా పంజా… ఇద్దరు చిన్నారులను బలిగొన్న కఠిన ఆంక్షలు

కరోనా మహమ్మారి మరోసారి చైనాలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ చైనాలో పెరుగతున్నాయి. అయితే.. కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో కఠిన ఆంక్షలు విధిస్తున్న చైనాలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. జీరో కొవిడ్ విధానాన్ని అనుసరిస్తున్న చైనా ఒక్క కేసు బయటపడినా ఆ ప్రాంతం మొత్తం ఆంక్షలు విధిస్తూ...

ఫ్యాక్ట్ చెక్: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా..? ఇలా చేస్తే కేంద్రం నుండి రూ.5,000..!

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి...

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న మంత్రి కేటీఆర్

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇటీవల మరోసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన ఇటీవలే కాలిగాయం నుంచి కోలుకొని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతలోనే ఆయన 2 వ సారి కరోనా బారిన పడ్డారు. అయితే గత ఆరు రోజుల నుంచి హోమ్ ఐసోలేషన్లో ఉన్న...
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....