DDMA
corona
ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం…. మాస్క్ ధరించకపోతే రూ.500 ఫైన్..!
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులు తగ్గుముఖం పడుతున్నకరోనా కేసులు... గత రెండు మూడు రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ ఒక్క రోజే 2 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. హర్యానా, ఢిల్లీల్లో కేసుల సంఖ్య క్రమంగా...
corona
ఢిల్లీలో కరోనా ఆంక్షలు సడలింపు… స్కూళ్ల రీఓపెన్ కు అనుమతి
ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ( డీడీఎంఏ) కరోనా ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి మూతపడ్డ స్కూళ్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుండి 9-12వ తరగతలకు... నర్సరీ నుండి 8వ తరగతి వరకు...
corona
కరోనా ఆంక్షలపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వాటికి అనుమతి
ఢిల్లీలో కోవిడ్ తీవ్రత తగ్గుమఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (DDMA) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొన్ని ఆంక్షలను...
Latest News
అకౌంట్లో శాలరీ కంటే.. కొన్ని వందల రెట్లు జమ.. రిజైన్ చేసి పారిపోయిన ఉద్యోగి.
సాఫ్ట్వేర్ సమస్య వల్ల మరేదైనా కారణం చేత..అప్పుడప్పుడు బ్యాంకులు వినియోగదారుల ఖాతాల్లో ఎక్కువెక్కువ డబ్బులు వేసేస్తాయి. ఈమధ్య హెడీఎఫ్సీ బ్యాంక్ కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో...
Telangana - తెలంగాణ
ఈటలకు బిగ్ షాక్… రైతులకు భూములు పంపిణీ చేయనున్న అధికారులు !
బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటల కు సంభందించిన భూములు రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం చేశారు అధికారులు. ఇందులో...
వార్తలు
ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైన విజయశాంతి..కారణం..?
లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం అందుకుంది. తన నటనతో యాక్షన్...
వార్తలు
బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్పేయిపై సినిమా..టైటిల్ ఇదే..
సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రాబోతున్నది.
భారత మాజీ ప్రధాని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...