Delhi rains news

దిల్లీలో టెన్షన్ టెన్షన్.. మళ్లీ డేంజర్ మార్క్​ దాటిన యమునా నది

భారీ వర్షాలతో ఉత్తర భారతం చిగురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని అస్తవ్యస్తమవుతోంది. ఓవైపు ఎగువ నుంచి వస్తున్న వరద.. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. మరోసారి డేంజర్ లెవెల్ ను దాటి 206.42 మీటర్ల ఎత్తులో ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ క్రమమంలో రైల్వే వంతెనపై రైళ్ల రాకపోకలను...

దిల్లీలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

దేశ రాజధాని దిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన దిల్లీ ఇప్పుడు కాస్త చల్లబడింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి దిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాలతో పాటు హర్యానాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు...
- Advertisement -

Latest News

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ...
- Advertisement -

భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...

పొత్తులో ఎత్తులు..పవన్ కవర్ చేస్తున్నారు.!

రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  నాలుగో విడత వారాహి యాత్ర  ప్రారంభమైంది. వారాహి యాత్రను అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. టిడిపి, జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న సభపై భారీ అంచనాలు...

ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. ఈడీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కేసుల దర్యాప్తుల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టప్రకారం వ్యవహరించాలని ఈడీ అధికారులకు సూచించింది. గురుగ్రామ్‌కు చెందిన ఎం3ఎం కంపెనీపై మనీలాండరింగ్‌...

బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్-బీజేపీ రహస్య స్నేహాన్ని నిజమాబాద్ సభలో  ప్రధాని మోడీ బయట పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ మాటల తర్వాత కూడా బీజేపీతో ఎంఐఎం దోస్తీ చేస్తుందా ? అని...