Denmark.
భారతదేశం
జర్మనీ వెళ్లిన ప్రధాని మోదీ… మూడు రోజుల పాటు 3 దేశాల్లో పర్యటన
చాలా రోజలు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున ప్రధాని జర్మనీ బయలుదేరారు. జర్మనీతో పాటు డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్నారు. సోమవారం జర్మనీలో వివిధ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. జర్మనీ- ఇండియా మధ్య సహకారాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి రెండు దేశాల మధ్య చర్యలు జరుగనున్నాయి. 6వ...
corona
డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా కొత్త వేరియంట్ బీ.ఏ2
చైనా వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ రేండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో ప్రపంచంపై దాడులు చేస్తూనే ఉంది. లక్షల మంది ప్రజలు కరోనా వైరస్ కాటుకు బలయ్యారు. మరెంతో మంది ఆర్థికంగా చితికిపోయారు. దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నం అయ్యాయి. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తూనే...
corona
ముంచుకొస్తున్న మరో వేరియంట్… ప్రపంచానికి బీ.ఏ.2 వేరియంట్ ప్రమాదం.
రెండేళ్లు గడిచినా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విడవడం లేదు. రోజులు గడుస్తున్నా కొద్ది.. తన రూపాన్ని మార్చుకుని వ్యాధిని విస్తరించేలా చేస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ రూపంలో వరసగా మానవాళిపై దాడులు చేస్తోంది. తాజాగా ఓమిక్రాన్ లోనే మరో వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఓమిక్రాన్ మూల వేరియంట్ కన్నా...
corona
యూకేలో ఓమిక్రాన్ కల్లోలం…7కు చేరిన మరణాలు..
కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ యూకేలో కల్లోలం కలిగిస్తోంది. ముఖ్యంగా ఆదేశంలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు యూకేలోనే వస్తున్నాయి. ప్రపంచంలో తొలి ఓమిక్రాన్ మరణం యూకేలో నమోదైంది. అయితే ప్రస్తుతం అక్కడ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ ఓమిక్రాన్ బారిన పడిన 7 గురు మరణించారు....
corona
ఓమిక్రాన్ నేపథ్యంలో బూస్టర్ డోస్ పై ఈయూ కీలక నిర్ణయం…
కరోనా ఓమిక్రాన్ కేసులు యూరోపియన్ యూనియన్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రతీ రోజూ ఈ దేశాల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా యూకే, డెన్మార్క్ దేశాల్లో ఓమిక్రాన్ విలయతాండవం చేస్తోంది. ఇటీవల కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తో యూకేలో తొలి మరణం సంభవించింది. దీంతో యూరోపియన్ దేశాలు బూస్టర్ డోసుపై కీలక...
corona
ఓమిక్రాన్ కల్లోలం.. ప్రపంచంలో 10 వేలు దాటిన ఓమిక్రాన్ కేసులు..
ప్రపంచం ఓమిక్రాన్ ధాటికి అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే 63 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. డెల్టా వేరియంట్ కన్నా ఎక్కువ వ్యాపించే గుణం ఉండటంతో కేసుల సంఖ్య ఎక్కువ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కేసుల సంఖ్య 10 వేలను దాటింది. ప్రస్తుతం అన్ని...
అంతర్జాతీయం
కోవిడ్ ఆంక్షలు ఎత్తేసిన మొదటి యూరప్ దేశం ఇదే.. ఏ విధంగా సాధించిందంటే?
కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన మొదటి యూరప్ దేశంగా డెన్మార్క్ నిలిచింది. కరోనా కేసులు పూర్తిగా తగ్గడంతో పాటు దాదాపు 70శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తికావడమే దీనికి కారణం. . ప్రస్తుతానికి కోవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉందని అక్కడి అధికార్లు తెలియజేసారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపై ఎక్కడికి...
అంతర్జాతీయం
కరోనా భయంతో 17 మిలియన్ల జంతువులను చంపేస్తున్నా దేశం…!
జంతువులలో కనిపించే కరోనా వైరస్ ప్రజలకు కూడా సోకుతుంది అని భావించిన డెన్మార్క్ తన దేశంలో మింక్ అనే ఒక జంతువులను పూర్తిగా చంపాలి అని నిర్ణయం తీసుకుంది. 17 మిలియన్ల జంతువులను చంపాలి అని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆ దేశ ప్రధాన మంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్ మాట్లాడుతూ ఆరోగ్య శాఖ అధికారులు...
offbeat
ఆమె ఒక హ్యూమన్ స్కెచ్.. టచ్ చేస్తే అలర్జీ.. చర్మంపై డూడుల్స్ రాస్తుంది..!
డెన్మార్క్లోని అర్హస్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల ఎమ్మా ఆల్డెన్రైడ్ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు టచ్ అలర్జీ ఉంది. అంటే.. ఆమె చర్మంపై ఎవరైనా లేదా ఏ వస్తువుతో అయినా టచ్ చేస్తే.. ఆ ప్రాంతంలో వాపులు వస్తాయి. తరువాత కొంత సేపటికి వాపులు మాయమవుతాయి. దీన్నే వైద్య పరిభాషలో డెర్మటోగ్రాఫియా అని...
ముచ్చట
ఆరువేల ఏళ్లనాటి అమ్మాయి..!
శాస్త్రవేత్తలు ఒక చూయింగ్గమ్ ఆధారంగా ఆరువేల సంవత్సరాల క్రితం జీవించిన ఒక అమ్మాయిని కనుగొన్నారు.
చరిత్ర తెలియాలంటే, అప్పుడు బతికున్నవాళ్లే రానక్కరలేదు. వారితో కలిసిమెలిసి ఉన్న వస్తువులు దొరికినా చాలు. చిన్నచిన్న వస్తువులే వేల ఏండ్లకిందటి చరిత్రను చెప్పే సమర్థత కలిగిఉంటాయి. ఇలాంటి ఘటనే తాజాగా డెన్మార్క్లో వెలుగుచూసింది. శాస్త్రవేత్తలు చూయింగ్ గమ్ వంటి పదార్థం...
Latest News
Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..
Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...
వార్తలు
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’
హిట్ ప్లాఫ్లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్గా ఉండేలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
AP : KGBV పార్ట్ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....
Telangana - తెలంగాణ
ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదు
రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....