director ram gopal varma

రాంగోపాల్ వర్మను అభినందించిన ఏఆర్ రెహమాన్.. వైరల్ అవుతున్న ట్వీట్..

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అసలు విషయం ఏంటంటే.. తాజాగా రామ్ గోపాల్ వర్మ 37 ఏళ్ల తర్వాత తాను సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందాలని సోషల్ మీడియాలో తెలిపిన సంగతి తెలిసిందే. కాగా 1985 జూలైలో సివిల్ ఇంజనీరింగ్...

మగజాతి మొత్తం అంతరించిపోయి స్త్రీ జాతికి నేనొక్కడినే దిక్కవ్వాలి.. రాంగోపాల్ వర్మ

టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొకసారి వైరల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు తాజాగా నాగార్జున యూనివర్సిటీ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వర్మ విద్యార్థులతో మాట్లాడుతూ కాంట్రవర్సీకి తెర తీశారు. వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తూ వైరల్ గా మారారు. తాజాగా నాగార్జున యూనివర్సిటీ లో జరిగిన ఓ కార్యక్రమంలో...

నాగబాబుకు రామ్ గోపాల్ వర్మ సపోర్ట్! ఇదేదో తేడాగా ఉందే.!

రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తీసిన దర్శకుడు. అప్పట్లో ఆ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తర్వాత మనోడు పడిపోతూ పాతాళం కు చేరుకున్నాడు. ఇక పిచ్చి సినిమా లు తీస్తూ అందులో విషయం లేకపోయినా ఇన్నాళ్లూ తన పబ్లిసిటీ స్టంట్ లతో మాయ చేస్తూ తన సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీని...

ఏపీ సీఎం కాదు… అమెరికా అధ్యక్షుడు అవ్వు – లోకేష్ పై వర్మ కౌంటర్

ఈనెల 27 నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రేపు ఉదయం 11 గంటలకు నారా లోకేష్ పాదయాత్ర ని ప్రారంభించనున్నారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్ర...

దర్శకుడు రాంగోపాల్ వర్మపై కాపు సంఘాల ఆగ్రహం

గత ఆదివారం రోజున హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే వీరి భేటీని ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. ' రిప్ కాపులు.. కంగ్రాచులేట్స్ కమ్మోళ్ళు" అంటూ ఆయన...

ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారి మరీ..!!

రామ్ గోపాల్ వర్మ  ఇప్పటి వరకు జీనియస్ డైరెక్టర్ నుంచి ఒక పిచ్చి పట్టిన సెలబ్రిటీ గా మారాడు. చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతు తన ఇమేజ్ మొత్తం డామేజ్ చేసుకున్నాడు. ట్విట్టర్ లో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ మరింత దిగ జారి పోయాడు. ఈ కామెంట్స్ అన్నీ కూడా ఆయన ఒడ్కా...

ఆ సినిమా బాలీవుడ్​ను భయపెట్టింది.. ఆర్జీవీ షాకింగ్‌ కామెంట్స్‌

రూ.1250 కోట్ల వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని అలరించిన కేజీయఫ్‌-2పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా విజయం బాలీవుడ్‌ వారిని ఎంతగానో భయపెట్టిందని అన్నారు. తాజాగా ఓ ఆంగ్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ వెబ్‌సైట్‌కు వర్మ ఇంటర్వ్యూ ఇచ్చారు. కశ్మీర్‌ ఫైల్స్‌, కేజీయఫ్‌-2 చిత్రాలపై తన అభిప్రాయాన్ని...

క‌రోనాని భ‌రిస్తున్న‌ట్టే.. ఏపీ ప్ర‌భుత్వాన్ని భ‌రించాలి : ఆర్జీవీ సంచ‌ల‌నం

ఎప్పుడు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలిచే డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనాని భ‌రిస్తున్న‌ట్టే.. ఏపీ ప్ర‌భుత్వాన్ని భ‌రించాల‌ని డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదం నడుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వివాదం పై...

డ‌బుల్ డోస్ టీకా తీసుకుంటేనే ఆర్ఆర్ఆర్ మూవీ.. ప్ర‌భుత్వానికి ఆర్జీవీ ఐడియా

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో పాటు స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజ‌మౌళి కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ భాషల నుంచి కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి...

సీఎం చంద్ర‌బాబు టార్గెట్‌గా.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రెండో సాంగ్ రిలీజ్‌..!

ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ నుంచి మ‌రో పాట‌ను వ‌ర్మ విడుద‌ల చేశారు. ల‌క్ష్మీ పార్వ‌తి ఎన్‌టీఆర్‌కు తోడుగా నిలిచిన తీరును కూడా అందులో చూపించారు. ఈ క్ర‌మంలో అందులో చంద్ర‌బాబుకు చెందిన రియ‌ల్ ఫొటోల‌ను వాడుకోవ‌డం విశేషం. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన తాజా చిత్రం.. 'ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్‌'. త్వ‌ర‌లో ఈ చిత్రం...
- Advertisement -

Latest News

ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…

ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
- Advertisement -

WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష

ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్‌ శాఖకు సంబంధించి ‘సురక్ష...