earthquake in syria
అంతర్జాతీయం
టర్కీకి చేరుకున్న భారత్ NDRF టీమ్.. దిల్లీ నుంచి బయల్దేరిన మరో బృందం
వరుస భూకంపాలతో అతలాకుతలమవుతున్న టర్కీ, సిరియా దేశాల పరిస్థితిపై ప్రపంచ దేశాలు సానుభూతి చూపిస్తున్నాయి. అంతే కాకుండా తమకు తోచిన సాయం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాలకు ప్రత్యేక బృందాలను పంపాలని అధికారులను ఆదేశించారు.
టర్కీలో రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత్కు చెందిన తొలి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఇవాళ...
Telangana - తెలంగాణ
టర్కీ, సిరియా భూకంపాలపై మంత్రి కేటీఆర్ దిగ్ర్భాంతి
ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసేలా టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 4500కు చేరింది. ఒక్క టర్కీలోని 3వేల మందికి పైగా మంది మరణించగా.. సిరియాలో దాదాపు 15 మంది చనిపోయినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. వేలాది మంది శిథిలాల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి....
అంతర్జాతీయం
టర్కీ, సిరియా భూకంపం.. ముందే హెచ్చరించిన నిపుణులు
భారీ భూకంపంతో టర్కీ, సిరియాలు వణికిపోతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఆ దేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికీ ఎన్నో వేల మంది శిథిలాల కిందే మగ్గిపోతున్నాయి. అయితే ఈ విపత్తు సంభవిస్తుందని ఓ నిపుణుడు మూడు రోజుల ముందే హెచ్చరించారట.
భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే(SSGEOS) సంస్థకు...
అంతర్జాతీయం
టర్కీ, సిరియాల్లో భూకంపం.. 3,400కు పైగా చేరిన మరణాలు
వరుస భూకంపాలు టర్కీ, సిరియాలను వణికించాయి. 24 గంటల్లోనే మూడుసార్లు భూకంపం సంభవించడంతో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న టర్కీ, సిరియాల్లో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి.
ఈ భూకంపాల ధాటికి రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు 3400కు పైగా మరణించారని అధికారులు తెలిపారు. వేలాది...
అంతర్జాతీయం
టర్కీ, సిరియాలో భూకంపం బీభత్సం.. 1800 దాటిన మృతుల సంఖ్య
టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం బీభత్సం విలయం సృష్టించింది. ప్రకృతి ప్రకోపాని ఈ రెండు దేశాలు అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల్లో ఇప్పటి వరకు 1800కు పైగా మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఇవాళ తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది....
అంతర్జాతీయం
టర్కీ, సిరియాలో భూకంపం.. 360 మంది మృతి
టర్కీ, సిరియాలో తెల్లవారుజామునే భూకంపం బీభత్సం సృష్టించింది. భారీ భూకంపం సంభవించడంతో పలు నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలాయి. ఈ విలయంలో ఇప్పటి వరకు 360 మంది మృతిచెందగా.. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.8గా...
Latest News
బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్రావు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
భారతదేశం
హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా
ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...
Sports - స్పోర్ట్స్
ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...
టెక్నాలజీ
ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్ మస్క్ సహా పలువురు టెక్ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...
భారతదేశం
‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్
రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...