EX CM

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నద్ధమవుతున్న టీడీపీ

తెలుగుదేశం పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసంలో నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత సమావేశం నిర్వహించారు. ప్రజానాయకుడు, తెలుగువారి ఆరాధ్యుడు అయిన ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలో తరతరాలకు...

ఎన్టీఆర్‌ను మొట్ట మొదట ‘అన్నగారు’ అని పిలిచిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా?

తెలుగు వారి ఆరాధ్యుడు అయిన సీనియర్ ఎన్టీఆర్ ను ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు..తెలుగు వారు ఎక్కడున్నా గౌరవంగా ‘అన్న గారు’ అని పిలుస్తుంటారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయి ప్రజలకు ఎనలేని సేవలు చేశారు. ఇక సినిమా రంగంలో ధ్రువతారగా వెలుగొందిన క్రమంలోనే ఆయనను సినీ పెద్దలు, తోటి నటీనటులు...

The kashmir files: కాశ్మీర్ ఫైల్స్ మూవీలో చాలా అబద్ధాలు చూపించారు : ఒమర్ అబ్ధుల్లా

‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై సంచలన కామెంట్స్ చేశారు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా. ఈ సినిమాలో చాలా అబద్దాలు చూపించారని ఆరోపించారు. 1990లో నేషనల్ కాన్ఫరెన్స్ అధికాంలో లేదని... కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో ఆ సమయంలో కాశ్మీర్ లో గవర్నర్ పాలన నడుస్తుందని ఆయన అన్నారు....

కాంగ్రెస్ సీఎం ఎవరైనా సరే రోశయ్య మంత్రిగా ఉండాల్సిందే!

కొణిజేటి రోశయ్యది 60ఏండ్ల సుదీర్ఘంగా రాజకీయ జీవితం. కాకలుతీరిన ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. దేశ తొలి ప్రధాని నెహ్రూ మొదలుకొని ఎంతో మంది ప్రధానులతో సన్నిహితంగా మెలిగారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా గవర్నర్‌గా ఎంతో సేవలందించారు. అత్యధికసార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టి రికార్డు సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే...

BREAKING : మాజీ సీఎం క‌న్నుమూత‌..!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, మ‌హారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ నీలంగేక‌ర్(91) మరణించారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. అయినప్పటికీ ఆయనకు కిడ్నీ సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు మళ్లీ ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెల 16న కరోనాతో శివాజీరావు...

పార్టీ లో కరోనా వ్యక్తి తో రాజకీయ నేతల ఫోటోలు… స్వీయ నిర్బంధంలోకి

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ అన్న విషయం తెలిసిందే. ఇటీవల లండన్ పర్యటన ముగించుకొని భారత్ కు తిరిగి వచ్చిన కనికా ఫ్లూ లక్షణాలు కనిపించడం తో టెస్ట్ లు చేయించుకున్నారు. దీనితో ఆమెకు కరోనా పాజిటివ్ అన్నట్లుగా తెలిసింది. అయితే ఇటీవలే ఆమె లక్నో లోని కనికా కపూర్...
- Advertisement -

Latest News

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర...
- Advertisement -

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...

ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...

భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...