fake news

ఫ్యాక్ట్ చెక్: సెప్టెంబర్ 8 నుండి 10 వరకు ఢిల్లీలో ఫుడ్ సర్వీసెస్ క్లోజ్..?

నకిలీ వార్తలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఎన్నో నకిలీ వార్తలని తరచూ మనకు సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటాయి. నకిలీ వార్తలని గుర్తుపట్టడం కష్టమే. చాలా మంది నకిలీ వార్తలని నిజమని భావిస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది మరి అది నిజమా కాదా అందులో నిజం ఎంత అనే...

ఫ్యాక్ట్ చెక్ : ఫ్రీగా ప్రభుత్వం నుండి ల్యాప్టాప్స్..?

సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తల గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి నకిలీ వార్తలతో దూరంగా ఉండాలి లేదంటే అనవసరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్నోరకాల స్కీములని అందిస్తోంది అయితే కేంద్ర ప్రభుత్వం స్కీములని చెప్పి చాలా నకిలీ వార్తలు తరచూ...

ఫ్యాక్ట్ చెక్: ఈ వెబ్ సైట్ నిజమేనా..? నమ్మచ్చా..?

ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి కనబడుతుంటాయి. చాలామంది నకిలీ వార్తలని నిజమని నమ్ముతారు ఈరోజుల్లో చాలా నకిలీ వార్తల మనకి కనబడుతున్నాయి అనవసరంగా వాటిని నమ్మడం ఇతరులతో పంచుకోవడం మంచిది కాదు. తాజాగా ఒక వార్త వైరల్ అవుతోంది. అందులో నిజం ఎంత..? అది నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం...

ఫ్యాక్ట్ చెక్: రూ.12,500 కడితే.. రూ.4 కోట్ల 62 లక్షలు..? ఈ ఈమెయిల్స్ ని నమ్మచ్చా..?

నకిలీ వార్తలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అనవసరంగా నష్టపోవాల్సి ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అందులో నిజం ఎంత అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో...

ఫ్యాక్ట్ చెక్: కార్ల కోసం కేంద్రం రూ.400 కోట్లు ఖర్చు చేసిందా..?

నకిలీ వార్తలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి సోషల్ మీడియా లో కనపడుతుంటాయి. ఇటువంటి నకిలీ వార్తని నమ్మితే మనమే నష్టపోతు ఉంటాము. కేంద్ర ప్రభుత్వం స్కీముల మొదలు ఉద్యోగాలంటూ ఎన్నో నకిలీ వార్తల తరచు మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అయితే నిజానికి ఇలాంటి నకిలీ...

ఫ్యాక్ట్ చెక్: ప్రభుత్వానికి సంబంధం లేదు.. ఇది నకిలీ లెటర్..!

నకిలీ వార్తల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తరచు మనకు ఎన్నో నకిలీ వార్తలు కనపడుతూ ఉంటాయి. ఇటువంటి నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా నష్టపోవాలి. ఎన్నో నకిలీ వార్తలు ఈ మధ్య మనకు ఈ మధ్య సోషల్ మీడియా లో కనిపిస్తూ వున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా...

ఫ్యాక్ట్ చెక్: ఇది నకిలీ వెబ్ సైట్.. జాగ్రత్త..!

నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియాలో తరచూ మనకి అనేక నకిలీ వార్తలు కనపడతాయి. ఇటువంటి నకిలీ వార్తలని నమ్మితే అనవసరంగా మోసపోవాలి. సోషల్ మీడియాలో అనేక నకిలీ వార్తలు తరుచు మనకి కనబడుతూ ఉంటాయి. చాలామంది మోసగాళ్లు సోషల్ మీడియా ద్వారా మనల్ని మోసం చేస్తున్నారు. నకిలీ వెబ్సైట్లను పంపించడం లేదంటే స్కీముల...

ఫ్యాక్ట్ చెక్ : సబ్సిడీ కింద ఇండియన్ ఆయిల్ నుండి రూ.6,000..!

ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు ని నమ్మారంటే అనవసరంగా ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఉద్యోగాలు పేరు తో స్కీములు పేరు తో ఎన్నో నకిలీ వార్తలు తరచూ సోషల్ మీడియాలో ఉంటుంటాయి. ఇక సోషల్ మీడియాలో తాజాగా ఓ వార్త వచ్చింది....

ఫ్యాక్ట్ చెక్: ఇస్రో సైంటిస్టులకు జీతాలు ఇవ్వట్లేదా..? నిజం ఏమిటి..?

సోషల్ మీడియాలో ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి కనబడుతూనే ఉంటాయి. చాలా మంది నకిలీ వార్తలని నిజం అని భావిస్తూ ఉంటారు. వాట్సాప్ లలో కూడా నకిలీ వార్తలని విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. నిజానికి నకిలీ వార్త ఏది..? నిజం ఏమిటి అనేది తెలుసుకోవాలి. లేదు అంటే మోసపోవాల్సి ఉంటుంది. అయితే...

ఫ్యాక్ట్ చెక్: ఇండియన్ ఆర్మీ గురించి తప్పుడు ప్రచారం.. నిజం లేదు..!

నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా నష్టపోవాల్సి ఉంటుంది తాజాగా ఒక నకిలీ వార్త విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. ఒక యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఆర్మీ గురించి తప్పుగా ప్రచారం చేస్తోంది. పైగా ఆ యూట్యూబ్ ఛానల్...
- Advertisement -

Latest News

దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది...
- Advertisement -

వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్‌ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...

లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?

చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బిజెపిని విమర్శిస్తూ ట్విట్ చేశారు....

నాగార్జున కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'నా సామిరంగ' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన...