giddaluru

ఆమంచికి టికెట్ ఇస్తే? అశోక్ రెడ్డి పరిస్థితి ఏంటి!?

టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయింది. దీంతో సీట్ల విషయంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జనసేనకు టి‌డి‌పి ఎన్ని సీట్లు ఇస్తుంది? జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది? అనేది క్లారిటీ లేదు. కానీ కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య పోరు నడిచేలా ఉంది. ఇదే క్రమంలో గిద్దలూరు సీటు కోసం పోటీ...

ఎమ్మెల్యే పై తిరుగుబాటు మొదలెట్టిన సొంత పార్టీ కేడర్

అధికార పార్టీ ఎమ్మెల్యే పై సొంత పార్టీ కేడర్‌ గుర్రుగా ఉందట. ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. ఏళ్ల తరబడి వైసీపీని నమ్ముకుని ఉన్నవాళ్లను పక్కనపెట్టి వైరిపక్షాల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని సొంత కేడరే ఫైరవుతుంది. ఈ వివాదం వైసీపీ అధిష్టానం వద్దకు చేరడంతో ప్రకాశం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. అన్నా రాంబాబు...

ఈ మాజీ ఎమ్మెల్యే కూడా గోడ దూకేస్తున్నారా…!

ఆయనో మాజీ ఎమ్మెల్యే. అప్పట్లో వైసీపీ నుంచి అధికారంలో ఉన్న టీడీపీలోకి జంప్‌ చేశారు. నియోజకవర్గంలో పెత్తనం చెలాయించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవడం ఇబ్బందిగా ఉందో ఏమో.. టీడీపీకి ముఖం చాటేస్తున్నారట. కుదిరితే మరోసారి జంప్‌ కొడదామని చూస్తున్నారట. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా...

సొంత పార్టీ మంత్రులపై ఫైరవుతున్న వైసీపీ ఎమ్మెల్యే…!

ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారిందట. నియోజక వర్గంలో అనుకున్న పనులు కావడం లేదని జిల్లా మంత్రుల పై గిద్దలూరు ఎమ్మెల్యే ఓ రేంజ్ లో ఫైరవుతున్నారట. నియోజక వర్గంలో తాను చెప్పిన వారికి కాకుండా ఇతరులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంపై కూడా ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆగ్రహంగా...

మరో వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్…!

ఆంధ్రప్రదేశ్ లో మరో వైసీపీ ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో ఒంగోలు లోని రమేష్ సంఘమిత్ర వైద్యశాలలో పరీక్షలు చేయించుకున్నారు. ఆయన సతీమణి కూడా కరోనా పరిక్షలు చేయించుకోగా ఇద్దరికీ...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...