Gopalapuram

విశాఖ, అరకు టూర్… ధర తక్కువే.. ఈ ప్రదేశాలన్నీ ఎంచక్కా చూడచ్చు..!..!

ఈ వేసవి లో మీరు కూడా టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే దీన్ని మీరు చూడాల్సిందే. విశాఖపట్నం, అరకు టూర్ వెళ్లాలనుకునే వాళ్ళు ఈ బస్సు ప్రయాణం గురించి తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. శ్రీకాకుళం 1, 2 డిపోలకు చెందిన బస్సులు 2023 మే 27న అందుబాటులో ఉంటాయి. ఈ...

ప్రియుడితో భార్య రాసలీలలు.. అప్పుడే ఇంటికొచ్చిన భర్త చూసి..!!

అనుమానాలు, వివాహేతర సంబంధాల వల్ల భార్యాభర్తల మధ్య బంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. మూడు ముళ్ల బంధానికి కట్టుబడి ఉండలేక.. అడ్డదారులు తొక్కుతున్నారు. కొద్ది క్షణాల సుఖం కోసం జీవితాన్నే అంధకారంలో నెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అల్లిపురానికి...
- Advertisement -

Latest News

ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…

ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
- Advertisement -

WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష

ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్‌ శాఖకు సంబంధించి ‘సురక్ష...