goutam gambhir

ధోనీని పొగిడిన గౌతం గంభీర్ … !

ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ ఇండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గౌతమ్ గంభీర్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, ధోని కెరీర్ లో ఒకవేళ కెప్టెన్ కాకపోయి ఉంటే తన కెరీర్ లో ఎన్నో రికార్డులను సాధించి ఉంటాడని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ధోని...

ఐపీఎల్ లోకి మ‌ళ్లీ అడుగు పెడుతున్న గంభీర్

గౌత‌మ్ గంభీర్ టీమిండియా కే కాకుండా ఐపీఎల్ లో కూడా మంచి రికార్డులు ఉన్నాయి. కోల్‌క‌త్త నైట్ రైడర్స్ జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న స‌మ‌యం లో రెండు సార్లు 2012, 2014 ల‌లో క‌ప్పు తీసుకువ‌చ్చాడు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఐపీఎల్ కు గ‌త కొద్ది సీజ‌న్ ల నుంచి దూరం...

గంభీర్ కు మరోసారి బెదిరింపు ఈ మెయిల్…పోలీసులకు ఫిర్యాదు.

మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు మళ్లీ బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. ఇప్పుటి వరకు మూడు సార్లు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు. ఇటీవల మూడు రోజుల క్రితం ఇలాగే గంభీర్ కు బెదిరింపు ఈమెయిళ్ల వచ్చాయి. ఐసిస్ ఉగ్రవాదుల పేరుతో ఈ మెయిల్ వచ్చినట్లు ఆయన...

ముందు మీ పిల్లల్ని బోర్డర్ కు పంపండి, అప్పుడు తెలుస్తుంది… సిద్దూ వ్యాఖ్యలపై గౌతం గంభీర్..

ముందు మీ పిల్లల్ని బోర్డర్ కు పంపండి అప్పుడు తెలుస్తుంది పాకిస్థాన్ నిజ స్వరూపం అంటూ బీజేపీ ఎంపీ గౌతం గంభీర్, పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పై ఫైర్ అయ్యారు. ’మీ పిల్లల్ని బోర్డర్ కు పంపించి.. ఆ తర్వాత తీవ్రవాద దేశ ప్రధానిని పెద్దన్నగా పిలవండి‘ అంటూ సిద్దూ...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...