Gutta Sukhender Reddy
Telangana - తెలంగాణ
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోంది : గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక వనరులను కట్టడి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఐటీ రైడ్స్ బీజేపీ వ్యూహంలో భాగమేనని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఐటీ రైడ్స్ పేరుతో మంత్రులను ఇబ్బంది పెడుతోందని గుత్తా సుఖేందర్...
corona
TS: శాసన మండలి చైర్మన్కు కరోనా పాజిటివ్
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ఇటీవల కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ మేరకు సోమవారం రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.
కరోనా బారిన పటడంతో సెల్ఫ్...
Telangana - తెలంగాణ
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి !
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ వెళతారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలోనే.. మునుగోడులో ఉప ఎన్నిక వస్తుందని అందరూ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి ను ఫైనల్ చేసినట్లు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే.. ఈ వార్తలపై స్వయంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్...
Latest News
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ ఫస్టియర్ నుంచే ఎంసెట్ ప్రశ్నలు !
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్ లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% సిలబస్...
Telangana - తెలంగాణ
టీచర్లకు కేసీఆర్ సర్కార్ షాక్…టీచర్ల బదిలీలపై కీలక ప్రకటన !
టీచర్ల బదిలీలపై కీలక ప్రకటన వెలువడింది. టీచర్ల బదిలీలతో మారుమూల పాఠశాలలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్న వాదనలపై విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒక పాఠశాలలో పనిచేసే అందరు...
valentines day
Chocolate Day Special : చాక్లెట్ ఇచ్చి.. మీ ప్రేమను తీయని వేడుక చేసుకోండి
ప్రేమ.. ఈ రెండక్షరాల పదం రెండు జీవితాలను పరిపూర్ణం చేస్తుంది. రెండు మనసులను దగ్గర చేస్తుంది. రెండు మనసులు ఒకటై.. ఇద్దరు వ్యక్తులు ఒకటిగా బతకడమే ప్రేమంటే. అలాంటి ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి...
భారతదేశం
రైతులకు బిగ్ అలర్ట్..పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఇలా చేయండి..
రైతులకు బిగ్ అలర్ట్..పీఎం కిసాన్ డబ్బులు పడలేదా.. అయితే కచ్చితంగా ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. ఫిబ్రవరి 10 లోపు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రేషన్ కార్డు దారులకు శుభవార్త..ఇకపై 2 కేజీల కంది పప్పు !
ఏపీ రేషన్ కార్డు దారులకు శుభవార్త. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరాఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో...