Honor Mobiles

Honor Pad 8 : హువావే నుంచి త్వరలో రానున్న ట్యాబ్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..!!

హువావే నుంచి కొత్త పాడ్‌ ఇండియాలో లాంచ్‌ చేయనుంది. చాలా కాలం తర్వాత కొత్త ఉత్పత్తిని కంపెనీ విడుదల చేయనుంది. హానర్ ప్యాడ్ 8 అనే ట్యాబ్లెట్. అంతర్జాతీయ మార్కెట్లో జులైలో లాంచ్ అయింది. ఇండియాలో త్వరలో లాంచ్‌ కానుంది. హానర్ ప్యాడ్ 8 ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. ఈ ట్యాబ్‌కు సంబంధించిన...

మలేషియాలో లాంచ్ అయిన Honor 70 5G స్మార్ట్‌ ఫోన్..!!

హానర్‌ నుంచి కొత్త ఫోన్‌ మలేషియాలో లాంచ్‌ అయింది. అదే Honor 70 5G. దీని ధర మూప్పై వేల పైనే ఉంది. ఆండ్రాయిడ్‌ 12 పై ఈ ఫోన్‌ నడస్తుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో ఫోన్ విడుదలైంది. ఇంకా ఈ ఫోన్‌ ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే.. హానర్ 70...

చైనాలో లాంచ్‌ అయిన Honor X8 5G.. స్పెసిఫికేషన్స్‌ ఇవే..!

హానర్‌ నుంచి ఎక్స్‌8 5G స్మార్ట్‌ ఫోన్‌ చైనాలో విడుదలైంది. ధరను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్‌ ప్రాసెసర్‌పై ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇంకా ఈ ఫోన్‌ వివరాలు ఇలా ఉన్నాయి... హానర్ ఎక్స్8 5జీ ధర.. ఈ స్మార్ట్ ఫోన్ ధర ఇండియాలో రూ. 13,999 గా ఉంటుందని అంచనా.. మిడ్‌నైట బ్లాక్,...
- Advertisement -

Latest News

బాల్క సుమన్ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు : మంత్రి కేటీఆర్

అరవై ఏళ్లలో ఏమి చేయని కాంగ్రెస్, ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటూ వస్తోందని పురపాలక మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లాలో రూ.313 కోట్ల...
- Advertisement -

రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన

ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ సాయిప్రసాద్ ను ఆ స్థానంలో సీఎం...

జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...

తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...

నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా...