husnabad

ఎన్నికల్లో రాయి ఏదో.. రత్నమేదో ఓటర్లు గుర్తించాలి : సీఎం కేసీఆర్ 

హుస్నాబాద్ లో కేసీఆర్ తొలి బహిరంగ సభ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి.. బహిరంగ సభలో హుస్నాబాద్ అభ్యర్థి సతీష్ కి బీ ఫామ్ అందజేశారు కేసీఆర్. మరో ఆరు నెలల్లో లక్ష ఎకరాల్లో నీళ్లు వస్తాయి. కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ అడుగుతోంది. ఒక్క ఛాన్స్ కాదు.. 60 ఏళ్లు అధికార 95...

సీఎం కేసీఆర్ కు హుస్నాబాద్ సెంటీమెంట్ !

సీఎం కేసీఆర్ కు హుస్నాబాద్ సెంటీమెంట్ గా మారిపోయింది. 2014, 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించారు. ఇందులో భాగంగానే.. అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. అక్టోబర్ 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి...

హుస్నాబాద్ లెక్కలు.. కారు హ్యాట్రిక్ కొడుతుందా?

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం...2008లో కొత్తగా ఏర్పడిన స్థానం...అటు సిద్ధిపేటలో మూడు మండలాలు, ఇటు కరీంనగర్, హన్మకొండల్లో రెండేసి మండలాలు చొప్పున కలిపి హుస్నాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. అయితే 2009లో ఎన్నికలు జరగగా, ఆ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. 2009లో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి విజయం సాధించారు. ఇక తెలంగాణ వచ్చాక...

హుస్నాబాద్ కు జలహారంగా గౌరవెల్లి ప్రాజెక్టు : ఎమ్మెల్యే సతీష్ కుమార్

భూ నిర్వాసితుల త్యాగంతో నెర్రెలు బారిన నేలలు త్వరలో సస్యశ్యామలం కాబోతున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవ సంబరాలు శుభం గార్డెన్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హుస్నాబాద్...

అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీ ప్రగతికి చిహ్నాలు : ఎమ్మెల్యే సతీష్‌

ఈరోజు హుస్నాబాద్ మండలంలోని పోతారం శుభం గార్డెన్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. అక్కడ ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీ ప్రగతికి చిహ్నాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ తెలిపారు. పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ,...

ఇవాళ హుస్నాబాద్‌ లో లక్ష మందితో మంత్రి కేటీఆర్ సభ

ఇవాళ హుస్నాబాద్‌ లో లక్ష మందితో మంత్రి కేటీఆర్ సభ ఉంటుందని.. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. గౌరవెల్లి ప్రాజెక్టు లో బాధితులకు అన్యాయం జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్దమని... రూ. 20కోట్లతో నియోజకవర్గంలో బీటీ రోడ్లు మంజూరు చేశామని వెల్లడించారు. 8 TMCల గౌరవెల్లి...

హుస్నాబాద్ లో విషాదం.. తల్లి కాళ్లు, భార్యను నరికిన కిరాతకుడు !

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లి కాళ్లు, భార్యను నరికాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, హుస్నాబాద్ పట్టణంలోని సిక్కులవాడలో గౌరవెల్లి గ్రామానికి చెందిన బదనాపురం రమేష్ (45), శ్వేత (39) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి రచన ఇంటర్మీడియట్, చిన్నమ్మాయి అర్చన...

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు పూర్తి చేస్తోంది: మంత్రి హరీష్ రావు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పందిళ్ల గ్రామంలో మంగళవారం శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర ట్రస్టు వాసవి నిత్యాన్నదాన సత్రాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి ముర్రంశెట్టి రాములు తండ్రి పరితపించే వారని,...

మెదక్ : హుస్నాబాద్: రెండు కార్లు ఢీ.. ముగ్గురికి గాయాలు

హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామ కల్వర్టు వద్ద శుక్రవారం రాత్రి అదుపుతప్పి ప్రమాదవశాత్తు రెండు కార్లు ఢీకొన్నాయి. ముగ్గురికి గాయాలు కాగా సమయానికి స్థానికులు స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 లో హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్లియర్ చేసి, ఘటనపై ఎస్సై శ్రీధర్ దర్యాప్తు...

ఎంఐఎం అంటే టీఆర్ఎస్ కు భయం – కేంద్రమంత్రి స్మ్రుతి ఇరానీ.

టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీకి భయమని కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ విమర్శించారు. ఎంఐంఎంకి భయపడే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ జరపడం లేదని దుయ్యబట్టారు. ప్రజా సంగ్రాయ యాత్రకు ముఖ్య అతిధిగా వచ్చిన స్మ్రుతి ఇరానీ టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణలో అవి...
- Advertisement -

Latest News

కాంగ్రెస్ కి అనుకూలంగా ఏక్సిట్ పోల్స్….బీఆర్ఎస్ కి హ్యాట్రిక్ లేనట్టేనా…!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో 2018 కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. కొన్ని మావోయిస్టు ప్రాంతాల్లో సాయంత్రం 4...
- Advertisement -

Telangana Exit polls : తెలంగాణలో హంగు… సీఎం కేసీఆర్ ఓటమి ?

    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిసాయి. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీకి కూడా...

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష అలియాస్ బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికలో స్వాతంత్ర్య...

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...