IAF fighter aircraft MiG-21 crashed in rajasthan
భారతదేశం
కూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. ఇద్దరు పైలట్లు మృతి
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో వాయుసేనకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. రాజస్థాన్ బాడ్మేర్ జిల్లాలోని భిమ్డా గ్రామంలో యుద్ధ విమానం మిగ్-21 కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు.
భిమ్డా సమీపంలో గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. విమానం కూలిన సమయంలో పెద్దఎత్తున మంటలు...
Latest News
అదిరే LIC స్కీమ్.. రూ.10 వేలతో చేతికి రూ.4 లక్షలు…!
ఈ మధ్య కాలం లో చాలా మంది నచ్చిన పథకాల్లో డబ్బులు పెడుతున్నారు. ఇలా చేయడం వలన భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండదు. అయితే...
ఇంట్రెస్టింగ్
కొవిడ్ తర్వాత గణనీయంగా పెరిగిన గుండెజబ్బులు.. తేల్చిన సర్వే..!!
కొవిడ్ తర్వాత చాలమంది ఆరోగ్యం దెబ్బతింది.. ముఖ్యంగా యువత రకరకాల సమస్యతో బాధపడుతున్నారు..మునపటిలా లేదు..త్వరగా అలిసిపోతున్నారు, ఆయాసం, నీరసం, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. నిజానికి టీకా వేసుకున్న వారిలోనూ ఈ సమస్యలు అధికంగానే...
భారతదేశం
Bharat Jodo Yatra : నేటితో ముగియనున్న ‘భారత్ జోడో యాత్ర’
నేటితో 'భారత్ జోడో యాత్ర' ముగియనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జూడో యాత్ర' నేటితో ముగియనుంది. కాసేపట్లో శ్రీనగర్ లాల్చౌక్ కు రాహుల్ యాత్ర చేరుకోనుంది. అక్కడ...
బ్యాంకింగ్
బ్యాంక్ కి వెళ్లి అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి టైం లేదా..? అయితే ఇలా సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చేసేసుకోండి..!
ప్రతీ ఒక్కరికీ కూడా ఈరోజుల్లో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఉద్యోగులకి అయినా వ్యాపారులకు అయినా సరే బ్యాంకు అకౌంట్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ఉంటే లోన్స్ వస్తాయి. FDలపై ఎక్కువ మొత్తంలో వడ్డీ...
క్రైమ్
BREAKING : పెరూలో విషాదం..లోయలో పడ్డ బస్సు… 25 మంది మృతి
పెరూలో పెను విషాదం చోటు చేసుకుంది. రాజధాని లిమాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది.
ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర...