Independece day special

విభిన్న భౌతిక స్వరూపాలతో రూపుదిద్దుకున్న భారత దేశ చరిత్ర ఇదే..

ఈ భూ ప్రపంచంలో కల్లా చాలా అందమైన సువిశాలమైన ప్రదేశాలలో ఒకటి భారత దేశం.ఎన్నో రకాల కుల,మతాలకు అతీతమైన దేశంలో అందాలతొ పొదిగి ఉన్న ఎన్నో అందమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి.. భారతదేశం ఉన్న స్థితి శీతోష్ణస్థితులలో ఎన్నో వైవిధ్వతలకు కారణమవుతుంది.భారతదేశానికి 82030 తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఇది అలహాబాద్ గుండా...

మనదేశంలో ముఖ్యంగా సందర్శించాల్సిన అధ్బుతమైన ప్రదేశాలు ఇవే..

ఇండియా గురించి మాటలో చెబితే సరిపోదు..ఈ భూ ప్రపంచంలో కల్లా మన దేశంలో ఎన్నో కళ్ళు చెదిరె అందమైన ప్రదేశాలను కలిగి ఉంది. అందులో ఎక్కువగా పర్యాటకులు సందర్శించే పర్యాటక స్థలాలలో టాప్ 10 పర్యాటక స్థలాల గురించి చెప్పుతున్నదే ప్రస్తుత ఈ వ్యాసం. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ...

భారతదేశంలోని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు..

మన దేశం గురించి ఎన్నో చెప్పాలి..మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి..మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది..భారతదేశం యొక్క సంస్కృతి ప్రపంచంలోని పురాతనమైనది. భారతదేశంలో నాగరికత సుమారు 4,500 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది..తెలుగు సాంప్రదాయాలకు అంత గౌరవాన్ని ఇస్తున్నారు.. భారతీయ సంస్కృతి అనేది విభిన్న సంప్రదాయాల సమాహారం,...

భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను అధిగ మించడానికి పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం భారత్‌ ఆహార సమృద్ధిని...

భారత దేశంలో ప్రసిద్ధ స్మారక చిహ్నాలు, మ్యూజియం, దేవాలయాలు..

భారత దేశం లో ఎన్నో ప్రసిద్ధ స్మారక చిహ్నాలు, మ్యూజియం, దేవాలయాలున్నాయి..వాటిలో కొన్నిటి గురించి చాలా మందికి తెలియదు..1947 నుంచి ఇప్పటివరకు గుర్తింపు పొందిన ప్రసిద్ధ స్మారక చిహ్నాలు, మ్యూజియం, దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. తాజ్ మహల్.. అద్భుతమైన తెలుపు పాలరాయి నిర్మాణం 17 వ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన...
- Advertisement -

Latest News

రక్తాన్ని శుద్ధి చేసే ఆయుర్వేద మూలికలు ఇవే..!

ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా జీవించగలం. మన శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరిగితేనే ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. ఒంట్లో అన్ని కణాలకి...
- Advertisement -

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..!

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో ప్రభుత్వ పెన్షన్ విధానం పై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఏపీ గ్యారెంటెడ్ పెన్షన్ 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం...

అసమర్థత,అవినీతి, అరాచకాలు చేసిన జగన్.. రైతు ద్రోహి – దేవినేని ఉమా

అసమర్థత,అవినీతి, అరాచకాలు చేసిన జగన్.. రైతు ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు దేవినేని ఉమామహేశ్వరరావు.జగన్ కమీషన్ల కక్కుర్తి ఫలితమే పోలవరం గైడ్ బండ్ కుంగిపోవటం.వైసీపీ హయాంలో నిర్మించిన గైడ్ బండ్ లో అక్రమాల...

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో విరుచుకుపడ్డ షర్మిల

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో వైఎస్ షర్మిలవిరుచుకుపడ్డారు.కేటీఆర్ గారు... కాళేశ్వరం ప్రాజెక్టు మీద విదేశాలకు నేర్పే పాఠాలు అంటే ఇవేనా జెర క్లారిటీ ఇవ్వండి అంటూ వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు....

WTC Final : టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో టాస్ దగ్గర టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇక...