india vs south africa
Cricket
టీమిండియా వన్డే జట్టులో లోపం ఉంది : హెడ్ కోచ్ ద్రావిడ్
సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా దారుణంగా విఫలం అయిన విషయం తెలిసిందే. మూడు వన్డే సిరీస్ లో టీమిండియా ను సౌత్ ఆఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. కాగ ఈ సిరీస్ ఓటమి పై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తాజా గా స్పందించాడు. టీమిండియా వన్డే జట్టలో...
Cricket
ఎంత తప్పు చేశావు కోహ్లీ! ఇదే నా దేశానికి ఇచ్చే గౌరవం?
టీమిండియా, సౌత్ ఆఫ్రికా మధ్య నేడు మూడో వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు.. జాతీయ గీతం పాడే సమయంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన వింత ప్రవర్తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో.. మ్యాచ్ కు ముందు జాతీయ గీతం...
Cricket
రాణించిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికా 287 ఆలౌట్
సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రాణించారు. దీంతో సౌతాఫ్రికా 287 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న ప్రసిద్ధ కృష్ణ, దీపక్ చాహార్ తో పాటు బుమ్రా అద్భుతంగా రాణించారు. ప్రసిద్ధ కృష్ణ 3 వికేట్లు తీశాడు. అలాగే...
Cricket
మారని తీరు.. రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి
కెఎల్ రాహుల్ నేతృత్వంలోని టీమిండియా తీరు మారలేదు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో వరుసగా ఓటమిల పాలైవుతుంది. ఇప్పటికే మొదటి వన్డే మ్యాచ్ లో ఓడిపోయి.. రెండో వన్డే మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియాకు నిరాశే ఎదురు అయింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు.. సమీష్టిగా పోరాడంతో టీమిండియా ఓటమి తప్పలేదు. ఛేదనలో...
Cricket
రాణించిన టీమిండియా బ్యాట్స్మెన్లు.. సౌతాఫ్రికా టార్గెట్ 288
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్లు రాణించారు. దీంతో 287 గౌరవప్రదమైన స్కోరును నమోదు చేశారు. మొదట్లో ఓపెనర్లు కెఎల్ రాహుల్ (55) తో పాటు శిఖర్ ధావన్ (29) రాణించారు. దీంతో మొదటి వికెట్ కు 63 పరుగుల భాగాస్వామ్యం దక్కింది. ఫస్ట్ డౌన్ కోహ్లి (0)...
Cricket
IND vs RSA : నేడు రెండో వన్డే.. గెలుపు కోసం ఆరాటం
సౌతాఫ్రికా టూర్ లో ఉన్న టీమిండియా నేడు అతిథ్య జట్టుతో రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. మూడు వన్డే మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇప్పటికే టీమిండియా మొదటి వన్డే మ్యాచ్ లో ఓటమి పాలైంది. దీంతో ఈ రోజు జరిగే రెండో వన్డే లో గెలిచి సిరీస్ పోటీలో నిలబడాలని కెఎల్...
Cricket
దంచికొట్టిన సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లు.. ఇండియా టార్గెట్ 297
సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లు అద్భుతంగా రాణించారు. భాతర బౌలర్లను ఎదుర్కొంటు సులవుగా బౌండరీలు బాదారు. దీంతో సౌత్ ఆఫ్రికా నిర్ణిత 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. దీంతో భారత్ ఈ వన్డే లో విజయం సాధించాలంటే 297 పరుగులు రాబట్టాలి. కాగ సౌతాఫ్రికా...
Cricket
ind vs rsa : టాస్ నెగ్గి గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
సౌత్ ఆఫ్రికాతో టిమిండియా వన్డే సిరీస్ నేటి నుంచి ప్రారంభం అయింది. నేడు మొదటి వన్డే మ్యాచ్ జరుగుతుంది. టీమిండియా కెప్టెన్ గా కెఎల్ రాహుల్, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గా బావుమా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా టాస్ నెగ్గాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు....
Cricket
నేటి నుంచే ఇండియా, సౌతాఫ్రికా వన్డే సిరీస్
టీమిండియా సౌతాఫ్రికా టూర్ లోనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్టు మ్యాచ్ సిరీస్ ఈ టూర్ లో జరిగింది. నేటి నుంచి మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. అందులో భాగంగా నేడు సౌత్ ఆఫ్రికాతో కెఎల్ రాహుల్ నాయకత్వం మొదటి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఇప్పటి కే టెస్టు...
Cricket
మూడో టెస్టులో టీమిండియా ఓటమి.. సిరీస్ సౌతాఫ్రికా కైవసం
కేప్ టౌన్ వేదికగా జరుగుతున్ మూడో టెస్టు లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా దారుణమైన ఓటమి పాలైంది. 7 వికెట్ల తేడాతో టీమిండియాను సౌత్ ఆఫ్రికా చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. మరోక రోజు మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికా మూడో టెస్టు...
Latest News
దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయం: మల్లారెడ్డి
దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన కార్మిక సదస్సులో పాల్గొన్నారు. ఈ...
భారతదేశం
మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం: ఐసీఎంఆర్
మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకటించింది. ఇతర దేశాల్లో మంకీపాక్స్ తీవ్రను ఎప్పటికప్పుడు మానెటరింగ్ చేస్తున్నామని వెల్లడించింది. ఇప్పటికే ఆయా దేశాల నుంచి వస్తున్న...
Telangana - తెలంగాణ
అభివృద్ధి అంటే స్కూల్ కి కలర్ మాత్రమే వేయడం కాదు: సబితా ఇంద్రారెడ్డి
విద్యా, వైద్య రంగాలపై కేసీఆర్ దృష్టి పెట్టారని అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అన్ని ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆమె అన్నారు. ఇందులో భాగంగా విడతల వారీగా...
Telangana - తెలంగాణ
దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయండి.. మేం కూడా ఎన్నికలు వెళ్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్
బీజేపీ పార్టీలో కుటుంబ రాజకీయాలు లేవా..? అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అన్ని రాష్ట్రాల్లో చేసినట్లు వ్యవస్థలను ఉపయోగించుకుని భయపెడితే భయపడటానికి సిద్ధంగా లేరని ఆయన అన్నారు. మీకు దమ్ముంటే...
ఇంట్రెస్టింగ్
దోమలతో బర్గర్లు చేసుకుని తింటున్న ఆఫ్రికన్లు.. కానీ పరిశోధకులు ఏమంటున్నారంటే..
ఆఫ్రికా అంటేనే.. పేదరికం కళ్లముందు కదలాడుతుంది. ఈ దరిద్రం నుంచి ఆ దేశ ప్రజలు బయటపడలేకపోతున్నారు. తిండానికి సరైన ఆహారం ఉండదు. కానీ కడుపు ఆకలికి ఆగదు కదా..! ఏదో ఒకటి టైంకు...