intrest rates hike
బ్యాంకింగ్
కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త..పెరిగిన కొత్త ఎఫ్డీ రేట్లు ఇవే..!!
కొత్త నెల మొదలు అయ్యింది అంటే వడ్డీ కూడా మారతాయి..ఆర్బీఐ మూడోసారి రెపో రేటు ను పెంచడంతో దాని ప్రభావం బ్యాంకు డిపాజిట్స్, లోన్స్పై చూపనుంది..దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. 2 నుంచి 5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లలో బ్యాంక్ భారీ మార్పులు...
మన చట్టాలు
మరోసారి షాక్ ఇచ్చిన ఆర్బీఐ..ఆ లోన్ల పై పెరిగిన ఈఎంఐ..
భారతీయ అతి పెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియామానిటరీ పాలసీ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ద్రవ్య విధాన కమిటీ సమావేశం తరువాత RBI
రెపో రేటును 0.50 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.. రెపో రేటు 4.90 శాతం నుంచి 5.40 శాతానికి పెరుగుతుంది. RBI ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత, ప్రభుత్వం...
భారతదేశం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 6 శాతం పెరగనుందా?
కేంద్ర ప్రభుత్వ డీఏ పెంపు కోసం ప్రభుత్వంతో పోరాడిన సంగతి తెలిసిందే..చివరకు ప్రభుత్వం జీతాల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నెల డీఏ పెరగనుందని ఎదురు చూస్తున్నారు..సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ పెంచుతుంది. జనవరిలో ఓసారి, జూలైలో మరోసారి డీఏ పెరుగుతుంది. జూలై 1న డీఏ పెరుగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు...
బ్యాంకింగ్
ఎస్బీఐ వినియోగదారులకు గుడ్ న్యూస్..ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వడ్డీ పెంపు..!
భారత దేశ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ ల పై వడ్డీ రేట్లను పెంచుతున్నారు.SBI ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు రూ.2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...
Latest News
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారు
భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే రామయ్య కల్యాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం సీతారాముల...
వార్తలు
మీ ఆధార్ తో పాన్ లింక్ అయ్యిందా?.. ఇలా చెక్ చేసుకోండి..
మనకు ఇప్పుడున్న అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కూడా ఒకటి.. అందుకే ప్రతి డానికి అనుసంధానం చెయ్యాలని ప్రభుత్వం కోరుతుంది.. చదువుల దగ్గరి నుంచి రేషన్ వరకు అన్ని కూడా ఆధార్...
అంతర్జాతీయం
టర్కీ, సిరియాల్లో భూకంపం.. 1600 మృతి.. రెస్క్యూ టీమ్స్ పంపిన మోదీ
టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపాల ధాటికి మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీ భూకంపాల ధాటికి రెండు దేశాల్లో కలిపి 1600 మందికిపైగా మృత్యువాత పడగా.. వేలాదిమంది క్షతగాత్రులయ్యారు. తొలుత రిక్టర్ స్కేలుపై...
వార్తలు
కాంతారా సీక్వెల్ కాదు! ప్రీ క్వెల్ అదిరిపోయే లెవల్లో.!
డిఫెరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంటున్న సంగతి అందరికి తెలిసిందే. దీపావళి కు నాలుగు సినిమాలు రిలీజ్ అయినా కూడా, ఈ సినిమా హౌస్ ఫుల్స్...
Telangana - తెలంగాణ
బడ్జెట్ అంతా డొల్ల – బండి సంజయ్
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్ల, ఎలక్షన్ స్టంట్ ను తలపిస్తుందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బడ్జెట్ అంతా అంకెల గారడీ అని విమర్శించారు. ఈ బడ్జెట్ గందరగోళంగా...