jagan mohan reddy
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విద్యార్థులకు సైతం ఫేషియల్ రికగ్నిషన్.. డిసెంబర్ నుంచే అమలు
ఉన్నత విద్యాశాఖలో అటెండెన్స్ విషయంలో కీలక మార్పులు తీసుకుని రానునుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. విద్యార్థులకు సైతం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే డిసెంబర్ మొదటి వారం నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నెలాఖరులోగా విద్యార్థులు అందరిని యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆ చిన్నారి కోసం రూ.కోటీ మంజూరు చేసిన సీఎం జగన్.. ఎందుకంటే?
అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.కోటి మంజూరు చేశారు. ఈ డబ్బుతో అత్యంత ఖరీదైన 10 ఇంజెక్షన్లను తొలి విడతగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బాధితులకు ఆదివారం అందించారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేరానికి చెందిన కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ విద్యార్థులకు శుభవార్త.. నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల
ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కానున్నాయి.ఏప్రిల్ – జూన్ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ. 694 కోట్లను సీఎం శ్రీ వైఎస్ జగన్ నేడు బాపట్లలో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు ఢిల్లీకి ఏపీ సీఎం.. ఈ అంశాలపై ప్రధానితో చర్చ..!!
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. గురువారం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఆ తర్వాత 2.45 గంటలకు జన్పథ్ చేరుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిషాతో భేటి కానున్నారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ కార్యకర్తలపై మూడేళ్లలో నాలుగు వేల కేసులు: నారా లోకేశ్
సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసిగి పోయారని, మూడేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. ఇప్పుడు తాజాగా సామాన్య ప్రజలను కూడా ఇబ్బందులకు గురి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహిళల బుగ్గులు నొక్కి..ఓట్లు రాల్చాడు : జగన్ పై వంగలపూడి అనిత ఫైర్
అమరావతి : సీఎం జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మద్యపాన నిషేధమని చెప్పి, బుగ్గలునొక్కి, తలలునిమిరి ఆడ బిడ్డల ఓట్లు కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా గ్రహం చవిచూడకముందే సీఎం జగన్ మద్యం వ్యాపారాన్ని, గంజాయి, నాటుసారా విక్రయాలను కట్టడిచేస్తే మంచిదని హెచ్చరించారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అమరావతి రైతులకు జగన్ శుభవార్త..వారికోసం రూ. 208 కోట్లు విడుదల
అమరావతి : నిన్న ఏపీ ప్రభుత్వం.... 2022-23 బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే... ఈ బడ్జెట్ లో...రాజధాని అలాగే.. అమరావతి రైతుల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది సర్కార్. రాజధాని నిర్మాణం సహా వివిధ అవసరాల నిమిత్తం బడ్జెట్టులో రూ. 1329.21 కోట్ల కేటాయింపులు చేసింది.
కేంద్ర నిధులు రూ....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి ముద్రగడ లేఖ
కాపు ఉద్యమంలో నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హర్షం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. కాపు ఉద్యమంలో నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంపై ధన్యవాదాలు తెలిపారు. అన్యాయంగా పెట్టిన కేసులను దేవుడు మీ ద్వారా మోక్షం కలిగించారిన అన్నారు. మీకు స్వయంగా వచ్చి ధన్యవాదాలు తెలుపుతా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
లోకేష్ పి. ఏ పై వచ్చిన అభియోగాలు పక్కదారి పట్టించేందుకు నారీ దీక్ష- రోజా, వైసీపీ ఎమ్మెల్యే
నారీ దీక్షల పేరుతో టీడీపీ దొంగ దీక్షలు చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. లోకేష్ పీఏపై వచ్చి అభియోగాలను పక్కదారి పట్టించేందుకే నారీ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలోనే మహిళలపై దాడులు జరిగాయని.. ఆమె దుయ్యబట్టారు. ఆడపిల్ల క్షోభపడుతూ చనిపోయిందని.. నారీ దీక్షటీడీపీ నేత వినోద్ జైన్ ఇంటి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ
ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కొత్త జిల్లాలను ఏర్ఫాటు చేయాలన్న ముద్రగడ.. జిల్లాలకు పలువురు ప్రముఖులు పేర్లు పెట్టాలని సూచించారు. అంబేద్కర్, శ్రీక్రిష్ణదేవరాయలు, బాలయోగి సహా మరికొంత మంది పేర్లు పెట్టాలని కోరారు. ఏపీలో 13 జిల్లాలను విభజించి 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడాన్ని...
Latest News
కల్యాణ్ రామ్ అమిగోస్ సంచలన ట్రైలర్ డేట్ ఖరారు.!
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా థియేటర్ల లో వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. బింబిసారుని జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో...
వార్తలు
హాట్ డ్రస్ లో కొరికేలా చూస్తున్న హాట్ యాంకర్.!
హాటెస్ట్ యాంకర్ వర్షిణి అందాలతో అందరి మీద దాడి చేయటం పనిగా పెట్టుకుంది. అరే కుర్రాళ్ళు ఏమై పోవాలి అని జాలి లేకుండా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్...
వార్తలు
బాలయ్య హీరోయిన్ తడి అందాల తమకం లో .!
బాలయ్య బాబు సినిమా అఖండ లో అవకాశం రావడంతో, అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో టాలీవుడ్ లో జెండా పాతుదాం అని రెడీ అయ్యింది ప్రగ్య జైస్వాల్. కాని పరిస్తితి...
వార్తలు
ప్రభాస్ కోసం బాలీవుడ్ నిర్మాతలు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన లైనప్ చూసి బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా కుళ్ళు కుంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రోజెక్ట్...
వార్తలు
వీర సింహారెడ్డి ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు హో .!
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి...