jagan mohan reddy

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..వయోపరిమితి పెంపు.. వచ్చే ఏడాది వరకు పొడిగింపు

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. నిరుద్యోగుల వయో పరిమితి గడువును పొడిగిస్తూ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాన్-యూనిఫామ్ పోస్టుల వయోపరిమితిని ఏపీపీఎస్సీ గతేడాది 32 నుంచి 42 ఏళ్లకు పెంచింది. ఈ పెంపు దల ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగియగా... వచ్చే ఏడాది సెప్టెంబర్ 30...

సీఎం జగన్‌ జైలుకు వెళ్లడు.. ఆయన వెంట్రుక కూడా పీకలేరు – గోనె ప్రకాష్

సీఎం జగన్‌ జైలుకు వెళ్లడు.. ఆయన వెంట్రుక కూడా పీకలేరన్నారు గోనె ప్రకాష్. కంపెనీలు పెట్టుబడులకు సంబంధించి ఫైన్లు పడే అవకాశం ఉందని.. 1990 నుంచి వైఎస్ తో ఉన్నానని పేర్కొన్నారు. భగవంతుడు తల్లిదండ్రుల తర్వాత నాకు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ల పాలన నక్కకు నాగలోకానికి...

మరోసారి సీఎం జగన్ పై తన ప్రేమను కురిపించిన శ్రీరెడ్డి..!

గత ఎన్నికలలో ఘోరపరాజయం తర్వాత టీడీపీ కి తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాస్త ఊరట ఇచ్చాయని చెప్పాలి. అనూహ్యంగా నాలుగు ఎమ్మెల్సీ సీట్లు సొంతం చేసుకోవడంతో చంద్రబాబు కళ్ళల్లో చాలా సంవత్సరాల తర్వాత సంతోషం కనిపిస్తోంది. ఇదే జోష్లో వచ్చే ఎన్నికలలో గ్రాండ్ విక్టరీ కొట్టబోతున్నామని శపదాలు కూడా చేస్తున్నారు. అయితే అధికార...

మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ గా సీఎం జగన్ పథకం..!

సాధారణంగా అటు మహేష్ బాబుకు , ఇటు సీఎం జగన్ కి కలిపి కామన్ ఫ్యాన్స్ చాలా ఎక్కువగానే ఉన్నారు. మహేష్ బాబుని జగన్ గా ఊహించుకుంటూ ఉంటారు.. ఇకపోతే జగన్ పథకాన్ని మహేష్ తన సినిమా టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్...

విద్యార్థులకు సైతం ఫేషియల్ రికగ్నిషన్.. డిసెంబర్ నుంచే అమలు

ఉన్నత విద్యాశాఖలో అటెండెన్స్ విషయంలో కీలక మార్పులు తీసుకుని రానునుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. విద్యార్థులకు సైతం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే డిసెంబర్ మొదటి వారం నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా విద్యార్థులు అందరిని యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ...

ఆ చిన్నారి కోసం రూ.కోటీ మంజూరు చేసిన సీఎం జగన్.. ఎందుకంటే?

అరుదైన గాకర్స్‌ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రూ.కోటి మంజూరు చేశారు. ఈ డబ్బుతో అత్యంత ఖరీదైన 10 ఇంజెక్షన్లను తొలి విడతగా జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బాధితులకు ఆదివారం అందించారు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేరానికి చెందిన కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి...

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల 

ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కానున్నాయి.ఏప్రిల్‌ – జూన్‌ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ. 694 కోట్లను సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ నేడు బాపట్లలో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ...

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం.. ఈ అంశాలపై ప్రధానితో చర్చ..!!

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. గురువారం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఆ తర్వాత 2.45 గంటలకు జన్‌పథ్ చేరుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిషాతో భేటి కానున్నారు....

టీడీపీ కార్యకర్తలపై మూడేళ్లలో నాలుగు వేల కేసులు: నారా లోకేశ్

సీఎం జగన్‌మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసిగి పోయారని, మూడేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. ఇప్పుడు తాజాగా సామాన్య ప్రజలను కూడా ఇబ్బందులకు గురి...

మహిళల బుగ్గులు నొక్కి..ఓట్లు రాల్చాడు : జగన్‌ పై వంగలపూడి అనిత ఫైర్‌

అమరావతి : సీఎం జగన్‌ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మద్యపాన నిషేధమని చెప్పి, బుగ్గలునొక్కి, తలలునిమిరి ఆడ బిడ్డల ఓట్లు కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా గ్రహం చవిచూడకముందే సీఎం జగన్ మద్యం వ్యాపారాన్ని, గంజాయి, నాటుసారా విక్రయాలను కట్టడిచేస్తే మంచిదని హెచ్చరించారు...
- Advertisement -

Latest News

రేవంత్‌ ఇంటికి నిరంతర విద్యుత్తు.. రెండు సబ్‌స్టేషన్ల నుంచి సరఫరా

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలు...
- Advertisement -

ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎట్టకేలకు బుధవారం రోజున పోలీసు నియామక మండలి ఈ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 411 పోస్టులకు 18,637 మంది అర్హత...

నేనింకా ప్రమాణస్వీకారం చేయలేదు.. అధికారిక కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్‌

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు...

బలహీనపడిన తుపాను.. ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు

మిగ్‌జాం తుపాను తీరం దాటాక కోస్తాను అతలాకుతలం చేసింది. ప్రకాశం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు భారీ, అతి భారీ వర్షాలతో వణికించింది. తుపాను, వాయుగుండగా బలహీనపడి అల్పపీడనంగా మారింది....

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ మార్గాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎల్బీ...