kamma

కారులో కమ్మ వర్సెస్ రెడ్డి..కేసీఆర్‌కు చిక్కులు.!

ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే ఆ రాజకీయం ఇప్పుడు తెలంగాణలో కూడా నడుస్తుంది. అదే సమయంలో ఒకే పార్టీలో కూడా ఈ కుల రాజకీయం ఉంది. ఒక కులం పెత్తనం ఎక్కువ ఉందని మరొక కులం దెబ్బతీయాలని చూడటం..తమ హవా నడవాలని మరొక కులం ప్రయత్నించటం సాధారణంగా జరిగిపోతుంది....

పువ్వాడ మాస్టర్ స్కెచ్..ఖమ్మంలో హ్యాట్రిక్.!

పువ్వాడ మాస్టర్: తెలంగాణ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న మంత్రుల్లో పువ్వాడ అజయ్ ఒకరు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెంది ఈయన ఒక్కరే మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో ఈయనపై బాధ్యత చాలా ఉంది. జిల్లాపై పట్టు సాధించి..అక్కడ ఈ సారి బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఆధిక్యం తీసుకురావాలి. అదే సమయంలో ఈయన కూడా మళ్ళీ గెలవాలి. అయితే...

కమ్మ-కాపు ఓట్ల కోసం కమలం ఎత్తులు..చేజిక్కేనా!

ఏపీలో బలపడాలని బీజేపీ నానా తిప్పలు పడుతున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న ఏపీ ప్రజల మద్ధతు మాత్రం రావడం లేదు. ఎప్పుడైతే కేంద్రంలో బి‌జే‌పి అధికారంలోకి వచ్చి రాష్ట్రం బాగోగులని సరిగ్గా పట్టించుకోకపోవడ...హోదా, విభజన హామీలు లాంటి వాటిని అటకెక్కించడంతో ఏపీ ప్రజలు బి‌జే‌పిని నమ్మడం మానేశారు. అందుకే...

కమ్మ వర్సెస్ కమ్మ..ఈ సారి పైచేయి ఎవరిదో?

ఏపీలో రాజకీయాలు కులాల ఆధారంగానే జరుగుతాయనే సంగతి తెలిసిందే...కుల సమీకరణాలని దృష్టిలో పెట్టుకునే పార్టీలు రాజకీయం చేస్తుంటాయి. ఎప్పుడు ఎలాంటి వ్యూహంతో...ఏ కులాన్ని ఎప్పుడు ఎలా ఆకట్టుకోవాలో పార్టీలకు బాగా తెలుసు. అలాగే ఎన్నికల్లో కులాల బట్టే అభ్యర్ధులని డిసైడ్ చేస్తూ ఉంటారు. అయితే కృష్ణా జిల్లాలో ఎక్కువ సీట్లు కమ్మ నేతలకే దక్కుతూ...

దమ్ముంటే అమరావతి పేరు ‘కమ్మరావతి’ అని పెట్టండి… సీఎం జగన్ కు రేణుకా చౌదరి సవాల్

మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా వర్నిలో జరిగిన తెలంగాణ కమ్మ సేవా సమితి ఆద్శర్యంలో జరిగిన సమావేశంలో ఆమె సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పొరపాటున ముఖ్యమంత్రి అయ్యారంటూ... అమరావతిని కమ్మరావతి అంటూ హేళన చేస్తున్నారని...

వైసీపీలో యంగ్ క‌మ్మ కోట‌రీ హ‌వా మొద‌లైందా…!

రాజ‌కీయాల్లో ఇప్పుడు అన్ని సామాజిక వ‌ర్గాలు ఉన్నాయి. అయితే, ఒక్కొక్క సామాజిక వ‌ర్గానికి కొన్ని పార్టీలే ప్రాధాన్యం ఇస్తున్నాయ‌నే టాక్ ఉంది. మ‌రీ ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లకు టీడీపీ త‌ప్ప ఇత‌ర పార్టీల్లో ప్రాధాన్యం లేద‌నే ప్ర‌చారం ఉంది. కాంగ్రెస్ అంటే (గ‌తంలో) రెడ్డి పార్టీ.. టీడీపీ అంటే.. క‌మ్మ...

కమ్మ వారు డాక్టర్లు, పోలీసులు, వ్యాపార వేత్తలు, రైతులుగా ఉండకూడదా?

ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి పదేపదే కుల ప్రస్తావన తేవడం బాధాకరమని టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజికవర్గంపై ఎందుకంత కక్ష? అని ఆయన ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గం వారు డాక్టర్లు, పోలీసులు, వ్యాపారవేత్తలు, రైతులుగా ఉండకూడదా? అని ప్రశ్నించిన ఆయన స్వర్ణా హోటల్...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ వలలో పడి మోసపోతున్నారు. కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే...
- Advertisement -

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ములుగు...

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...

ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...