Kanaka Durga Utsavalu 2022
దైవం
లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో కనక దుర్గమ్మ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఐదోరోజు కనకదుర్గమ్మ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
త్రిపురాత్రయంలో లలితా త్రిపుర సుందరీదేవి రెండో...
Latest News
BREAKING : డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం
BREAKING : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం
నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...
Telangana - తెలంగాణ
తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...
Telangana - తెలంగాణ
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు....