latest updates
వార్తలు
Ugram review : ఉగ్రరూపంలో నరేష్.. క్లైమాక్స్ సీన్స్ హైలెట్.. హిట్?
సినీ హీరో అల్లరి నరేష్ ఈ మధ్య నాంది సినిమాతో మంచి టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు అదే సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడలతో కలిసి ఇప్పుడు `ఉగ్రం` చేశాడు. ఇది నేడు(మే5న)శుక్రవారం విడుదల అయ్యింది. ఈ సినిమాకు మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. దాంతో సినిమా ఎలావుంటుందో అని...
వార్తలు
Samantha జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా.. నిజంగా గ్రేట్..
Samantha : సమంతా.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. ఎన్నో కష్టాలను అధిరోహించి ఈ స్థాయికి వచ్చిన ఆమె జీవితం అందరికి ఆదర్శం అనే చెప్పాలి.. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతూ సుమారుగా రూ.5...
Schemes
LIC కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..!!
ప్రముఖ ప్రభుత్వ భీమా సంస్థ ఎల్ఐసి ఎన్నో పథకాలను అందిస్తూ వస్తుంది.. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలు పొందేలా కొత్త పథకాలను అందిస్తూ వస్తుంది..తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..దీని వల్ల డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊటర కలుగుతుందని చెప్పుకోవచ్చు..కొత్త వడ్డీ రేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయి....
Schemes
Lic అదిరిపోయే ప్లాన్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం భరోసా..
ప్రభుత్వం భీమా సంస్థ ఎల్ఐసి లో ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.. వాటిలో ఎటువంటి రిస్క్ లేకుండా మంచి వడ్డీ వస్తుంది.. ఈ మధ్య కాలంలో ఎన్నో కొత్త పథకాలను అందించింది.. ఇప్పుడు మరో పథకంతో ముందుకు వచ్చింది.. జీవన్ శాంతి పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో ఓ సారి పెట్టుబడి పెడితే ప్రతి...
అంతర్జాతీయం
బెంగాల్ హింస పై MHA రాష్ట్ర ప్రభుత్వంను వివరణాత్మక నివేదిక కోరిన హోం మంత్రిత్వ శాఖ..
మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా హింసాత్మక ఘటనలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నివేదిక కోరింది. హౌరాలో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండ పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి వివరణాత్మక నివేదికను కోరినట్లు వర్గాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గవర్నర్ సివి ఆనంద...
వార్తలు
కారులోనే ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కయిన సమంత.. ఫోటో వైరల్..
టాలివుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే..వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. విడాకులు తీసుకున్న తర్వాత కేరీర్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. అయితే ఇటీవల అరుదైన వ్యాధి బారిన పడిన సమంత కొన్ని నెలలు షూటింగ్ లకు దూరంగా...
Schemes
ఈ పాపులర్ స్కీమ్స్ లో చేరడానికి ఈరోజే ఆఖరి రోజు..బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
బ్యాంకు అకౌంట్ లో డబ్బులు ఉంటే అస్సలు వడ్డీ అనేది రాదు. కేవలం డబ్బులు సేఫ్ గా ఉంటాయి.. అదే ఫిక్స్డ్ డిపాజిట్ లలో డబ్బులు కూడా వస్తాయి.. అయితే కాస్త ఎక్కువ వడ్డీ వస్తుంది. రిస్క్ ఏమీ ఉండదు. అందుకే రిస్క్ లేకుండా వడ్డీ పొందాలనుకునేవారు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ని ఎంచుకుంటారు. ఫిక్స్డ్...
భారతదేశం
పోస్టాఫీసు కస్టమర్స్ కు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకాలల్లో మార్పులు..
మార్చి నెల మరో రెండు రోజుల్లో ముగుస్తుంది..ఏప్రిల్ నెల వస్తుంది.. దాంతో కొత్త నిభందనలు కూడా రాబోతున్నాయి.వచ్చే నెల ఫైనాన్షియల్ సెక్టర్తో పాటు వివిధ ప్రభుత్వ పథకాలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి..ఈ క్రమంలోనే ప్రభుత్వ పథకాలలో కొన్ని మార్పులను చేసింది.. రెండు పోస్టాఫీసు పథకాలలో కొన్ని మార్పులు చేసింది కేంద్రం. మహిళా పెట్టుబడిదారుల కోసం...
టెక్నాలజీ
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..గ్రూప్ అడ్మిన్లకు అదిరిపోయే ఫీచర్స్..
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్లను అందిస్తూ వస్తుంది.. గతంలో ఎన్నో ఫీచర్లను అందించింది.. ఇప్పుడు తాజాగా మరి కొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది..ఈ క్రమంలో అడ్వాన్స్డ్ ఆప్షన్లను అందిస్తోంది. ఇప్పుడు గ్రూప్ అడ్మిన్లు, సాధారణ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్లను ప్రకటించడం విశేషం. మెటా సీఈఓ...
Schemes
సీనియర్ సిటిజన్స్కు గుడ్ న్యూస్..త్వరలోనే వడ్డీ రేట్లు పెంపు..?
సీనియర్ సిటిజన్స్కు గుడ్ న్యూస్ కు త్వరలోనే ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ను చెప్పబోతుందని ఒక వార్త వినిపిస్తుంది.. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్లు పదవీ విరమణకు మంచి ఎంపికగా పరిగణించబడతాయి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపు నుంచి వడ్డీ వరకు ప్రయోజనాలు ఉంటాయి.60 ఏళ్లు పైబడిన వాళ్లు పెట్టుబడి పెట్టవచ్చు.. ఇక...
Latest News
BREAKING : డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం
BREAKING : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం
నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...
Telangana - తెలంగాణ
తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...
Telangana - తెలంగాణ
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు....