maheash babu
సినిమా
స్టైలిష్ లుక్… మాస్ టైటిల్ …నరాలు తెగే ఉత్కంఠతను పెంచేస్తున్న మహేష్ ..!
ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తుంది మే 31 కోసం. ఈ రోజు ఎప్పుడొస్తుందా అంటూ గంటలు లెక్కపెట్టుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఎందుకంటే ఆ రోజే మహేష్ బాబు నటించబోయో లేటెస్ట్ సినిమా న్యూస్ అఫీషియల్ గా వెలువడనుంది. ఇప్పటికే...
సినిమా
హీరోగా ప్రదీప్ మాచిరాజు… బుల్లితెరకి యాంకర్ గా గుడ్ బాయ్ చెప్పబోతున్నాడా ..?
ఆర్. జే. గా ఆ తర్వాత బుల్లితెర యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే ఉన్నట్టుండి ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే బుల్లితెర మీద పలు...
సినిమా
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన సినీ ప్రముఖులు …!
అసలే కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తూ ప్రంచదేశాలని గడ గడలాడిస్తున్నవేళ మరో దుర్వార్త వినవలసి వచ్చింది. 'విశాఖలో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం ప్రతీ ఒక్కరి మనసుని కలచివేస్తుంది. దేశంలో అనుకోని విపత్తులు సంభవిస్తూ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటం హృదయాలను కదిలిస్తోంది. ఈ ఘటనపై పలువు సినీ ప్రముకులు స్పందిస్తు తమ...
సినిమా
రేస్ లో వెనకబడ్డ మహేష్ బాబు 2020 లో సినిమా లేనట్టే ..!
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వచ్చి ఇప్పటికే 5 నెలలు కావస్తుంది. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు తర్వాత మళ్ళీ కొత్త సినిమా కబుర్లేవి రాలేదు. సూపర్ స్టార్ తో పాటు ఉన్న అల్లు అర్జున్ కూడా సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో వచ్చాడు. ఆ తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో...
సినిమా
గుణశేఖర్ రానా ల “హిరణ్య కశిప” సినిమా మీద ఇంట్రెస్టింగ్ న్యూస్ ..!
క్రియోటివ్ డైరెక్టర్ గుణశేఖర్ గురించి అందరికి తెలిసిందే. తీసింది తక్కువ సినిమాలైనా గుణశేఖర్ అంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకత ని చాటుకున్నాడు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తో చూడాలని ఉంది, మహేష్ బాబు తో ఒక్కడు, అర్జున్, అనుష్క తో రుద్రమదేవి చిత్రాలు గుణశేఖర్ కి దర్శకుడిగా గొప్ప పేరును సంపాదించి పెట్టాయి. సూపర్...
Life Style
సర్ప్రైజ్ ఇస్తాడనుకున్న మహేష్ బాబు షాకుల మీద షాకులిస్తున్నాడుగా …!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం ప్రారంభంలోనే మంచి హిట్ సాధించాడు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సకంక్రాంతి బరిలో దిగి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే సెట్స్ మీదకి కొత్త సినిమాతో వెళతాడని సమ్మర్ కి ఆ...
సినిమా
శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ అయింది నాగార్జున వల్లే అనడానికి ఇవిగో ప్రూవ్స్ …?
శ్రీను వైట్ల పేరు చెప్తే వరసగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ గుర్తొస్తుంది. రవితేజ తో మొదలైన శ్రీనివైట్ల సినీ ప్రయాణం అతి కొద్ది కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా స్టార్ హీరోలని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాడు. రవితేజ తో నీకోసం, దుబాయ్ శీను, వెంకీ, అమర్ అక్బర్...
వార్తలు
ప్రాజెక్ట్ సెట్ అయితే రాం చరణ్ తో సినిమా చేస్తా ..కియారా అద్వాని
బాలీవుడ్ లో కియారా అద్వాని ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. అక్షయ్ కుమార్ రాఘవ లారెన్స్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కాంచన రీమేక్ లక్ష్మీ బాంబ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే అక్షయ్ కుమార్ తో ఒక సినిమా చేసిన కియారా ఆ సినిమాతో హిట్ ని తన ఖాతాలో...
వార్తలు
ఈ టైం లో గోపీచంద్ కి సినిమా అంటే గొప్ప అవకాశమే ..!
టి.కృష్ణ కొడుకుగా తొలివలపు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంటరైన గోపీచంద్ మొదటి సినిమాతోనే ఫ్లాప్ ని చూశాడు. దాంతో గోపీచంద్ కి మళ్ళీ సినిమా అవకాశం రాలేదు. దాంతో చాలామంది దర్శక, నిర్మాతల్ని కలిసి అవకాశాలు ఇవ్వమని అడిగేవాడట. అయితే ఏ ఒక్కరు కూడా గోపీచంద్ ని హీరోగా పెట్టి సినిమా తీయడానికి...
వార్తలు
మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మీద ఇన్ని అనుమానాలా.. పాపం కదా ..!
కియారా అద్వాని... బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగులో కియారా అద్వాని నటించిన మొదటి సినిమా భరత్ అనే నేను. ఈ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో...
Latest News
వెదర్ అప్డేట్ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం...
Telangana - తెలంగాణ
‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్నగర్లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 28 టీటీడీ ఆలయం బంద్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు : పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు నాల్గవ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన, టీడీపీ శ్రేణులు...
Telangana - తెలంగాణ
ప్రధాని పసుపు బోర్డు ప్రకటన.. బీజేపీ శ్రేణుల సంబరాలు
తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు నీళ్లతో ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్ కు...