Mahesh

మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ నటి?

ప్రస్తుతం మహేష్ ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ సాంగ్‌ను కంపోజ్ చేయబోతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శేఖర్ మాస్టర్. అయితే ఆ సాంగ్ ఏంటనేది క్లారిటీ ఇవ్వకపోయినా.. అది ఐటెం సాంగ్ అయి ఉంటుందనే టాక్ ఊపందుకుంది. చాలా రోజులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో...

మహేష్, ఎన్టీఆర్, చైతు మెమొరబుల్ ఫోటో వైరల్.!

సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ (79) తుది శ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. కృష్ణ మరణంతో యావత్ తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పటికే కృష్ణ ఫ్యామిలీలో తనయుడు రమేష్ బాబు, విజయనిర్మల, ఇందిరా దేవి మరణించారు..ఇప్పుడు కృష్ణ మృతి చెందారు. ఇక విశాధ ఘటనతో మహేష్ వద్దకు మన టాలీవుడ్ సినీ...

సేమ్ స్టోరిలైన్‌తో సినిమాలు తీసిన మహేశ్ బాబు, కృష్ణ..ఎవరివి హిట్?

అలనాటి సినిమాల టైటిల్స్ ను ఇప్పుడు చాలా మంది హీరోలు, దర్శకులు వాడుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా అప్పటి టైటిల్స్ తో వస్తున్న సినిమాలు ఘన విజయం సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన కమల్ హాసన్ ‘విక్రమ్’ అందుకు పెద్ద ఉదాహారణ అని చెప్పొచ్చు. అయితే, ఓన్లీ టైటిల్ వరకు తీసుకుని స్టోరి లైన్...

మహేశ్-తివిక్రమ్ కాంబో హ్యాట్రిక్ ఫిల్మ్ ఎందుకు ఆగిపోయిందంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో మూవీ SSMB28 షూటింగ్ త్వరలో షురూ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా, ఈ కాంబో ఫిల్మ్ ..అనగా హ్యాట్రిక్ సినిమా అప్పట్లోనే రావాల్సిందట. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత ఈ కాంబినేషన్ లో మూవీ తీయాలని...

టాలీవుడ్ బాద్ షా.. ఆ హీరోనే నెంబర్ వన్..!! లెక్క మారింది..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ నెంబర్ వన్ హీరో పొజిషన్ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మరొకసారి నెంబర్ వన్ పొజిషన్ గురించి చర్చ జరుగుతూనే ఉన్నది. తాజాగా మే నెల సర్వే ఫలితాలను ప్రకటించిన ఒక మీడియా సంస్థ ఒక సర్వేలో ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా...

మహేశ్ అభిమానులకు శుభవార్త..‘సర్కారు వారి పాట’లో మరో సర్‌ప్రైజ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రంలో నుంచి తీసేసిన ‘మురారి వా’ సాంగ్ ను యాడ్ చేసినట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. కీర్తి సురేశ్,మ హేశ్ బాబుల పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు. మాస్...

మహేశ్ ఫ్యాన్స్‌కు నిరాశేనా..SSMB28 అప్‌డేట్ వచ్చేనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ కూడా ఆయన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అభిమానులు ఆశగా అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. కాగా, ఈ సారి వారికి నిరాశ మిగిలిందా? అన్న ప్రశ్నలు...

SSMB28 టైటిల్ ఫిక్స్..సెంటిమెంట్ ఫాలో అవుతున్న మహేశ్-త్రివిక్రమ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ పిక్చర్ రికార్డుల వేటలో తలమునకలైంది. కాగా, మహేశ్ తన నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫోకస్ పెడుతున్నాడు. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా SSMB28 త్వరలో సెట్స్...

బ్యూటీ స్పాట్..నవ్వుతూ నడుముపై పుట్టుమచ్చ చూపించిన మాళవిక

బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్.. తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తలపతి విజయ్ ‘మాస్టర్’ ఫిల్మ్ లో హీరోయిన్ గా నటించిన ఈ భామ..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్, లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటో ఒకటి సోష ల్...

సోనాలి బింద్రే నయా లుక్..మోడ్రన్ డ్రెస్‌లో సీనియర్ హీరోయిన్ హొయలు

టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన దాదాపుగా నటించి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అందాల నటి సోనాలి బెంద్రే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ భామ..భాష ఏదైనా నటనతో ఆకట్టుకుంది. కేన్సర్ వలన కొంత కాలం పాటు వెండి తెరకు దూరమైంది....
- Advertisement -

Latest News

తెలంగాణ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది : ప్రధాని మోడీ

తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. రైతు రుణమాఫీ హామి ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయలేదు. రుణ మాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని...
- Advertisement -

రైతు పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది : మోడీ

మహబూనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ తెలంగాణకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్,...

తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి : మోడీ

 పారదర్శక ప్రభుత్వాన్ని తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి..  మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ప్రధాని. నాలుగేళ్ల కాలంలోనే ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు....

తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు : మోడీ

దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చుకున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం వర్చువల్ విధానంలో రూ. 13500 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు....

కాంగ్రెస్, బీఆర్ఎస్ గురువు  ఒవైసీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా గర్భన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. రూ.13,700 కోట్ల...