Manukonda
Districts
కరీంనగర్: ఇద్దరు వీఆర్ఏలపై దాడి
మానకొండూర్: గట్టుదుద్దెనపల్లిలో శనివారం అర్ధరాత్రి ఇద్దరు వీఆర్ఏలపై దాడి జరిగింది. గుట్ట నుంచి అక్రమంగా మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారనే సమాచారం మేరకు వీఆర్ఏలు జెట్టి శ్రీనివాస్, మంత్రి రాజు స్థానిక పెట్రోల్ బంక్ వద్ద వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ముగ్గురు ట్రాక్టర్ డ్రైవర్లు వచ్చి వారిపై దాడి చేశారు. పోలీస్ స్టేషన్లో బాధితులు...
Latest News
నిన్ను కూడా ఇలాగే కత్తులతో చంపేస్తాం.. మోడీకి వార్నింగ్ !!
నుపుర్ శర్మ కు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన ఆ పోస్టును షేర్ చేసిన యువకుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన...
చరిత్ర
లక్ష్మీ దేవిని ఈ గవ్వలతో పూజిస్తే సిరిసంపదలు వెల్లువిరుస్తాయి..
ఇంట్లో సుఖ, శాంతులు ఉండాలంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి..అందుకే మహిళలు ఎక్కువగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.. అమ్మవారిని పూజించే సమయంలో చాలా చాలా వస్తువులను ఉపయోగిస్తారు. ఇందులో గవ్వలు కూడా...
వార్తలు
చావు – బ్రతుకుల మధ్య పోరాడుతున్న ప్రముఖ నటిని కాపాడిన బాలకృష్ణ..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో బాలకృష్ణ బయటకు గంభీరంగా కనిపించినా.. లోపల మాత్రం చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు అని.. ఆయనతో కలిసి పనిచేసిన ఎంతో మంది ఇంటర్వ్యూల ద్వారా వెల్లడించిన...
Telangana - తెలంగాణ
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 459 కేసులు నమోదు
తెలంగాణలో కరోనా విలయతాండవం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 459 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో...
Telangana - తెలంగాణ
కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం – విజయశాంతి
కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చించారు విజయశాంతి. కేసీఆర్ ఎప్పుడూ చెప్పే మాట... తమది రైతు ప్రభుత్వమని. కానీ అది చేతల్లో కనిపించడం లేదు. రైతులు యాసంగి ధాన్యం అమ్మి...