maritoriam
భారతదేశం
మారిటోరియంకు క్యాష్ బ్యాక్…!
రుణాలు తీసుకున్న వారికి బ్యాంకు లు గుడ్ న్యూస్ చెప్తున్నాయి. దీపావళి పండుగ సమయానికి మారిటోరియం కాలానికి సంబంధించిన వడ్డీని వారి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఈ ఆరు నెలలకు సంబంధించిన వడ్డీని బ్యాంకులు జమ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు క్యాష్బ్యాక్ ప్రక్రియను ప్రారంభించినట్లు జాతీయ మీడియా తెలిపింది. "ప్రియమైన కస్టమర్ కోవిడ్-19...
భారతదేశం
బ్రేకింగ్: మారిటోరియంపై విచారణ వాయిదా
కరోనా మహమ్మారి సమయంలో మారటోరియం పథకం కింద బ్యాంకులు వాయిదా వేసిన ఈఎంఐ చెల్లింపులపై 'జరిమానా' వడ్డీని వసూలు చేయడంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు గురువారం వాయిదా వేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 28 వరకు వాయిదా వేసింది....
భారతదేశం
బ్రేకింగ్: రెండేళ్ళ పాటు మారిటోరియం పెంచే యోచనలో కేంద్రం
కరోనా వైరస్ కారణంగా మార్చి నుంచి ప్రారంభమైన లోన్ల మారిటోరియం మరోసారి పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్ట్ కి కేంద్ర ప్రభుత్వం నేడు తెలిపింది. లోన్ మారిటోరియం పై నేడు సుప్రీం లో విచారణ జరిగింది. దీనిపై కేంద్రం సుప్రీం కి ఒక వివరణ ఇచ్చింది. మారటోరియం...
Latest News
తారక రత్న పరిస్థితి నిలకడగా ఉంది – బాలయ్య ప్రకటన
నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల టీడీపీ యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరిట చేస్తున్న పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో హుటాహుటిన...
భారతదేశం
ఇండియా కరోనా అప్డేట్.. కొత్తగా 109 కేసులు
ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్...
వార్తలు
TarakaRatna : బెంగళూరులోని ఆస్పత్రి చేరుకున్న ఎన్టీఆర్..వీడియో వైరల్
నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల టీడీపీ యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరిట చేస్తున్న పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా .. అప్పటికే గుండెపోటు...
Schemes
ప్రతీ నెలా డబ్బులు కావాలా..? అయితే ఇదే బెస్ట్ స్కీమ్.. పూర్తి వివరాలు ఇవే..!
ఈ మధ్య కాలం లో ప్రతీ ఒక్కరు డబ్బులు సేవ్ చేసుకోవాలని.. స్కీమ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనీ చూస్తున్నారు. సురక్షిత పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ఈ మధ్య అంతా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : పాదయాత్రలో నారా లోకేశ్కు షాకిచ్చిన టీడీపీ కార్యకర్త
కుప్పంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు స్థానిక టిడిపి కార్యకర్త నుంచి ఊహించని అనుభవం ఎదురయింది. టిడిపి హయాంలో బీసీలకు పథకాలు అందలేదని, కుప్పంలో పార్టీ పరిస్థితి బాగోలేదని, తప్పుడు నివేదికలు...