marketing
agriculture
బ్రకోలి సాగులో అధిక దిగుబడి పొందాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
శీతాకాలంలో ఎక్కువగా పండించే కూరగాయల పంటలలో బ్రకోలి కూడా ఒకటి..ఈ బ్రకోలి చూడటానికి కాలీ ఫ్లవర్ లాగే ఉంది, పువ్వు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. భారతదేశంలో బ్రకోలిని అధికంగా అత్యల్ప ఉష్ణోగ్రతలున్న రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, నీలగిరికొండలు, చదును ప్రాంతాల్లో పండిస్తున్నారు. ఈ బ్రకోలి పంటకు అల్ప ఉష్ణోగ్రతలు...
agriculture
ఈ జాగ్రత్తలు తీసుకుంటే పియర్ సాగులో అధిక లాభాలను పొందవచ్చు..
మన దేశంలో ఎన్నో రకాల పండ్లను పండిస్తున్నారు.. అందులో ఫియర్ పండ్లు కూడా ఒకటి..సీజనల్ ఫ్రూట్ మరియు దీని పండు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పియర్లో ఫైబర్ మరియు ఐరన్ కూడా పుష్కలంగా ఉన్నాయి, దీని పండ్ల వినియోగం శరీరంలో రక్తాన్ని పెంచుతుంది మరియు దీనిని తీసుకోవడం వల్ల మన శరీరంలోని...
agriculture
లిల్లీ సాగులో చీడపీడల నివారణ చర్యలు..
లిల్లీపూలకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది..సువాసన ఉండటంతో బొకేలు, తయారీలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. లిల్లీ పూల నుండి సుగంధ తైలాన్ని కూడా తీస్తారు.అలాగే సౌందర్య సాధనాలలో కూడా విరివిగా వాడతారు..విదేశాల్లో మంచి ధర పలుకుతుంది. ఒకసారి నాటితే మూడేళ్ల వరకు అదాయం పొందవచ్చు. ప్రత్యేకంగా చీడపీడల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం...
agriculture
గోరు చిక్కుడు సాగులో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అన్ని కూరగాయల పంటలలో గోరు చిక్కుడు ఒకటి..ఈ గోరు చిక్కుడు అన్నీ వాతావరణ పరిస్థితులు వద్ద పెరుగుతాయి..సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. అధిక సాంద్రత గల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.5-8.0 మధ్య గల నేలలు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల గోరుచిక్కుడు గింజల నుంచి జిగురు తయారు...
agriculture
పత్తికి రేటు బాగా పలకాలంటే రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పత్తిని తెల్ల బంగారం అంటారు..మన దేశంలో వాణిజ్య పంటగా పండిస్తారు..డిమాండ్ కూడా ఎక్కువే..గతంలో వర్షాల కారణంగా పత్తి దిగుబడి సరిగ్గా లేదు..ఈసారి పత్తి పంట విస్తీర్ణం బాగా పెరిగింది. ఖరీఫ్ ముగిసే సమయంలో కురిసిన ఈ భారీ వర్షాలు దిగుబడుల్ని తీవ్రంగా ప్రభా వితం చేశాయి. తెలంగాణ సహా రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో నాలుగైదు...
agriculture
మునగ సాగులో యాజమాన్య పద్ధతులు..
మునగసాగు తో అధిక ఆదాయాన్ని పొందవచ్చు.. అందుకే ఎక్కువ మంది రైతులు ఈ పంటను పండిస్తూ అధిక దిగుబడిని పొందుతున్నారు.ఈ పంట అన్ని నేలల్లో పండిస్తారు. 9 నుంచి 10 మీటర్ల ఎత్తును కలిగి ఉంటాయి.వేసవి ప్రారంభంలో పూతకు వస్తుంది. ఆగస్టు , సెప్టెంబరు మాసాల్లో గింజలను పాలిధిన్ సంచుల్లో గాని నేరుగా గాని...
agriculture
ద్రాక్ష సాగులో రైతులు పాటించాల్సిన మెళుకువలు..!
ద్రాక్షకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తింటారు..కొన్ని వాతావరణ పరిస్ధితుల్లోనే ద్రాక్షను సాగుచేస్తుండగా, కొత్త సేధ్యపు పద్దతులతో అన్ని ప్రాంతాల్లో ద్రాక్ష పంటను రైతులు సాగు చేస్తున్నారు.లాభాలు పొందాలంటే రైతులు ద్రాక్ష తోటల్లో కనీస జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొమ్మలు కత్తిరింపు కీలకం ;...
agriculture
కనకాంబరం కోసే ముందు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి..
పూలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అందుకే పూల తోటలను వేసే వాళ్ళు మంచి లాభాలను అర్జిస్తున్నారు.మొక్కలను మొగ్గ తోడిగే వరకూ మంచి ఫలితాలను అనుకుంటామని రైతులు అనుకుంటారు. అయితే కొత కోసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం మంచి లాభాలను పొందవచ్చు.. కనకాంబరం కోసే ముందు, మార్కెట్ చేస్తున్న సమయంలో...
agriculture
క్యాబేజీ సాగులో ఇలాంటి జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి..
క్యాబేజీ పంటను వెయ్యడానికి ఇసుక నేలలు, ఒండ్రు నేలలు బాగుంటాయి.తేలికపాటి నేలను ఇష్టపడతాయి, అయితే తేమను నిలుపుకోవడం వల్ల భారీ నేలల్లో ఆలస్యంగా పంటలు బాగా వృద్ధి చెందుతాయి.తేమను ఎప్పుడూ కలిగి వుంటే దిగుబడి కూడా అధికంగా ఉంటుంది.భారీ నేలల్లో, మొక్కలు నెమ్మదిగా పెరుగుతాయి మరియు కీపింగ్ నాణ్యత మెరుగుపడుతుంది.
సీజన్కు అనుగుణంగా మంచి రకాల...
agriculture
వ్యవసాయ సహకారంపై సెంట్రల్ సెక్టార్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ (CSISAC)
వ్యవసాయ సహకారంపై సెంట్రల్ సెక్టార్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ (CSISAC) 2012-13 నుండి 12వ ప్రణాళిక కాలం నుండి అమలు చేయబడుతోంది. ఇది కోఆపరేటివ్ల అభివృద్ధి కోసం ఎన్సిడిసి ప్రోగ్రామ్లకు సహాయం కోసం పునర్వ్యవస్థీకరించబడిన సెంట్రల్ సెక్టార్ స్కీమ్ మరియు కోఆపరేటివ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కోసం సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనే రెండు పూర్వపు...
Latest News
BREAKING : పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
BREAKING : పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేసిన సీఎం జగన్
మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేశారు సీఎం జగన్. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో ఏకంగా 6400 కోట్ల రూపాయలను సీఎం...
ఫొటోలు
shraddha das : పబ్ లో డ్రింక్ చేస్తూ అల్లు అర్జున్ హీరోయిన్ రచ్చ
టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ భామ పబ్ లో కాక్ టెయిల్ పార్టీ చేసుకుంటూ దిగిన ఫొటోలు షేర్ చేసింది. పబ్...
Telangana - తెలంగాణ
BREAKING : హై కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్
తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్. జనవరి 20 న భగీరధ్ ను సస్పెండ్ చేసింది మహేంద్ర యూనివర్సిటీ. అయితే... తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తాం – మంత్రి పెద్దిరెడ్డి
2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా లో 3వ విడత వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఈ సందర్భంగా...