Marri Sashidhar Reddy
Telangana - తెలంగాణ
BREAKING : మర్రి శశిధర్ రెడ్డికి లీగల్ నోటీసులు
బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి లీగల్ నోటీస్ ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్..లీగల్ నోటీస్ ఇచ్చారు. మర్రి శశిధర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బీజేపీ లో చేరిన సంగతి...
Telangana - తెలంగాణ
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది – మర్రి శశిధర్ రెడ్డి
బీజేపీ పార్టీ లో మర్రి శశిధర్ రెడ్డి చేరారు. ఢిల్లీలో ఇవాళ బీజేపీ కండువా కప్పుకున్నారు మర్రి శశిధర్ రెడ్డి. బీజేపీ కండువా కప్పి మర్రి శశిధర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు శర్భానంద సోనోవాల్. ఇక ఆయన వెంట బీజేపీ నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ,...
Telangana - తెలంగాణ
BREAKING : రేపు బీజేపీలో మర్రి శశిధర్రెడ్డి చేరిక
ఢిల్లీ: రేపు బీజేపీ పార్టీలో చేరనున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు మర్రి శశిధర్రెడ్డి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న మర్రి శశిధర్రెడ్డి... రేపు బీజేపీలో చేరనున్నారు.
దీనిపై బీజేపీ పార్టీ కూడా అధికారిక ప్రకటన...
Latest News
Breaking : గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ...
ఆరోగ్యం
ఈ అలవాట్ల వలన కిడ్నీలు చెడిపోయే ప్రమాదం.. జాగ్రత్త సుమా..!
ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కొన్ని చెడు అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి...
Telangana - తెలంగాణ
BIG BREAKING : కౌశిక్రెడ్డికి హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్.?
నేడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో పరోక్షంగా ఈ...
agriculture
మామిడి తోటలో తామర పురుగుల నియంత్రణ చర్యలు..
పండ్ల తోటలో నలుపు రంగు తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది..పంటలను ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తుంది. దీని నియంత్రణకు సకాలంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. కేవలం వీటికి మాత్రమే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది – మంత్రి జోగి రమేష్
ఆంధ్రప్రదేశ్ కి కాబోయే పాలన రాజధాని విశాఖపట్నం గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు గ్లోబల్ ఇన్వెస్టర్ల సబ్మిట్ సన్నాహక సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ పలు...