Messages
వార్తలు
స్పామ్ కాల్స్,మెసేజ్ లను ఎలా బ్లాక్ చెయ్యాలంటే?
పొద్దున్నే మనల్ని స్పామ్ కాల్స్ నిద్ర లేపుతాయి అనడంలో సందేహం లేదు..అంతగా ఆ కాల్స్, మెసేజ్ లు ఇబ్బంది పెడతాయి.కాల్స్ను బ్లాక్ చేయడం కోసం ట్రాయ్ ఎన్సీపీఆర్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది.తెలియని నంబర్ల నుంచి పదే పదే కాల్స్ వస్తుంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. దాంతో కొన్నిసార్లు ముఖ్యమైన కాల్స్ను కూడా స్పామ్ కాల్గా...
వార్తలు
ప్రముఖ నటికి అసభ్యకర సందేశాలు పంపిన అగ్ర దర్శకుడి అరెస్ట్
మాలీవుడ్ (మలయాళ) అగ్ర దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ నటి మంజూ వారియర్ ను లైంగికంగా వేధిస్తున్న నేపథ్యంలో పోలీసులు దర్శకుడిని అదుపులోకి తీసుకున్నారు.
స్టార్ యాక్ట్రెస్ మంజూ వారియర్ సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా ఉంది. ఈమె మలయాళ సినీ...
మొబైల్స్
మొబైల్లో నంబర్ సేవ్ చేసుకోకుండా… వాట్సాప్ లో మెసేజ్ ఎలా చెయ్యచ్చంటే..?
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఈజీగా మనం సందేశాలను పంపుకోవచ్చు. అదే విధంగా ఫొటోలను, వీడియోలని కూడా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అయితే వాట్సాప్ సంస్థ రోజు రోజుకి కొత్త ఫీచర్లను తీసుకు వస్తోంది. జనరల్ గా మనం వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్...
ఇంట్రెస్టింగ్
ఇలా కనుక ఉంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టే..!
కొన్నిసార్లు మనం ఇష్టపడే అమ్మాయిలు ఇష్టపడుతున్నారా లేదా అనేది తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే మీరు ఇష్టపడే అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతోంద లేదా అనేది ఈ చిన్నచిన్న వాటి బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
టెక్స్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు:
మీరు ఇష్టపడే అమ్మాయి మీతో చాటింగ్ చేయడానికి...
వార్తలు
వాట్సప్ ప్రైవేట్ కాదు: రిపోర్ట్
తాజా రిపోర్టుల ప్రకారం ఫేస్బుక్ వాట్సప్ ప్రైవేట్ కాదని తెలుస్తోంది. వాట్సాప్ చెప్పిన దాని ప్రకారం ఎవరైతే మెసేజ్ పంపిస్తారో వాళ్లు మరియు ఎవరికైతే మెసేజ్ పంపిస్తారో వాళ్లు మాత్రమే ఆ సమాచారాన్ని చూడగలరని.... కనీసం వాట్సాప్ కూడా ఈ మెసేజ్లు మరియు ఇతర సమాచారాన్ని చూడదు అని చెప్పడం జరిగింది. అయితే అందులో...
వార్తలు
ప్రపంచ ఇమోజీ డే: ఎమోజీ అనేది అసలు ఎలా వచ్చిందో తెలుసా..?
మనం ఎప్పుడు ఎవరికైనా మెసేజ్ పెట్టాలన్నా సరదాగా ఏమైనా మాట్లాడుకోవాలన్నా ఎమోజిలతో మాట్లాడుకోవచ్చు. ఎమోజిలతో మనం మాటల రూపంలో చెప్పలేని ఎన్నో సంభాషణలని, హావభావాలని తెలియజేస్తాయి.
మన సంతోషాన్ని, బాధని, ప్రేమని, కన్నీరుని ఎమోజిలతో వ్యక్తపరచవచ్చు. అదే విధంగా కొన్ని జంతువులని, పక్షులని, ఆహార పదార్థాలని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎమోజిలతో...
భారతదేశం
వాట్సాప్లో పంపించుకునే మెసేజ్లను సాక్ష్యాలుగా పరిగణించలేం: సుప్రీం కోర్టు స్పష్టత
సామాజిక మాధ్యమాల్లో పంపించుకునే మెసేజ్లను సాక్ష్యాలుగా అంగీకరించలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. వాట్సాప్ వంటి సోషల్ ప్లాట్ఫాంలపై రోజూ ఎన్నో మెసేజ్లను పంపించుకుంటారని, వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేమని తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్లు ఏఎస్ బొప్పన్న, హృషికేష్ రాయ్లతో కూడిన ధర్మాసనం పై...
ఇంట్రెస్టింగ్
వాట్సాప్ కి ప్రత్యామ్నాయాలేమున్నాయి?
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి ఇప్పుడన్నీ సందేహాలే. వాట్సాప్ వాడాలా వద్దా? వాడితే ఎలాంటి ప్రమాదం ఉంటుంది? ఇప్పటికే మన డేటాని వాట్సాప్ స్టోర్ చేసేసిందా? ఇలాంటి అనేక సందేహాలు అందర్నీ తొలిచేస్తున్నాయి. ఈ పరిస్థితులో ఇన్నిరోజులు రెగ్యులర్ గా వాడుతున్న వాట్సాప్ ని చూస్తే ఏదో హ్యాండిచ్చినట్టుగా ఫీలవుతున్నారు. వాట్సాప్ ఒక్కటేనా.....
టెక్నాలజీ
వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఏడు రోజుల్లో మెస్సేజ్ లన్నీ మాయం..
ఫేస్ బుక్ సొంతం చేసుకున్న వాట్సాప్ మెస్సెంజర్ నుండి సరికొత్త ఫీచర్ బయటకి వచ్చింది. సాధారణంగా వాట్సాప్ లో మనం చేసిన మెస్సెజ్ ని డిలీట్ చేసుకునే వెసులు బాటు అందుబాటులో ఉంది. అయితే దానికి కొంత టైమ్ పీరియడ్ ఉంది. ఈ రోజు చేసిన మెస్సేజ్ రేపు డిలీట్ చేయడానికి అవకాశం లేదు....
Latest News
హిట్ కోసం నాగార్జున కొత్త ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా.!
అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా దసరా పండుగ కు వచ్చి బోల్తా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అనవసర విషయాలు...
Telangana - తెలంగాణ
ఈటలకు రాజకీయంగా జన్మనిచ్చించి కేసీఆర్ : మంత్రి కేటీఆర్
హుజూరాబాద్ కు ఈటలను పరిచయం చేసింది కేసీఆరేనని, తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకుని ఈటల విమర్శిస్తున్నాడని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంత్రి...
Telangana - తెలంగాణ
Breaking : గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. ఉదయం...
ఆరోగ్యం
ఈ అలవాట్ల వలన కిడ్నీలు చెడిపోయే ప్రమాదం.. జాగ్రత్త సుమా..!
ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కొన్ని చెడు అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి...
Telangana - తెలంగాణ
BIG BREAKING : కౌశిక్రెడ్డికి హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్.?
నేడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో పరోక్షంగా ఈ...