Minister Karumuri Nageshwar rao

చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం – మంత్రి కారుమూరి

టిడిపి అధినేత నారా చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం అని అన్నారు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులను అప్రమత్తం చేసి నష్టపోయిన రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని.. ఇప్పుడు చంద్రబాబు...

చంద్రబాబు మళ్లీ మోడీతో జట్టు కట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు – మంత్రి కారుమూరి

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రజలకు పంగనామాలు పెట్టారని.. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. గత ఎన్నికల ముందు ప్రధాని మోదీని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ ఆయనతో జట్టు కట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. పేదలకు జగన్ ప్రభుత్వం...

త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం – మంత్రి కారుమూరి

తాడేపల్లి: టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. నిన్న చంద్రబాబు చేసుకున్నది 420 బర్త్డే అని అన్నారు. చంద్రబాబు మళ్ళీ పేదలను మోసం చేసే కార్యక్రమం చేపట్టాడని.. తానే ఇంద్రుడు, చంద్రుడు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆయన ప్రజల్లో నుండి వచ్చిన వ్యక్తి కాదన్నారు మంత్రి...

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం !

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎం అయ్యాక సంక్షేమమే పరమావధిగా తన పాలన కొనసాగిస్తున్నాడు. పేదలందరికీ అవసరమైన అన్ని అవసరాలను పథకాల్లో సమకూర్చి నేరుగా వారికే అందేలా చర్యలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా రైతుల కోసం అనేక రకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చాడు. తాజాగా రైతులకు ఒక శుభవార్తను ఏపీ ప్రభుత్వం అందించింది. రభీ సీజన్ లో...

మరొకరి నుంచి కొట్టుకొచ్చిన పార్టీతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు – మంత్రి కారుమూరి

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన మూడు స్థానాలు చూసి చంద్రబాబు జబ్బలు చరుచుకుంటున్నాడని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలను చూసి చంద్రబాబు ఎగిరి పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కుతంత్రాలు చేసే వ్యక్తి అని ఆరోపించారు మంత్రి కారుమూరి. టిడిపి కేవలం మూడు సీట్లకే...

గతంలో ఎన్నడు లేని విధంగా ధాన్యాన్ని సేకరిస్తున్నాం – మంత్రి కారుమూరి

విజయవాడ: గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరిస్తున్నాం అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతులకు మద్దతు ధర ప్రకటించి అమలు చేశాం అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 90 శాతం చెల్లింపులు చేశామన్నారు. 21 రోజులల్లోపే ధాన్యం సేకరణకు సంబంధించి సొమ్ములు చెల్లిస్తున్నాం అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కందిపప్పు బాగోలేదని చాలా...

తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం – మంత్రి కారుమూరి

మాండూస్ తుఫాన్ వల్ల భారీ వర్షాలకు పంట తడిసినా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఏ ఒక్క రైతును కూడా నష్టపోనివ్వమని, అందరినీ ఆదుకుంటామని చెప్పారు. కల్లాల్లో  ఉన్న ధాన్యాన్ని తక్షణమే సేకరించేలా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు వచ్చామన్నారు మంత్రి. ముందు జాగ్రత్త చర్యల వల్ల నష్టాన్ని నివారించవచ్చు అని...

ధాన్యానికి కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది – మంత్రి కారుమూరి

రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో అక్కడక్కడ తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలో ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్.బి.కెల ద్వారా ధాన్యం సేకరించి...

జనసేన కార్యకర్తలకు తోక ఒకటే తక్కువ : మంత్రి కారుమూరి

విశాఖ గత రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులపై మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలు తోకలేని కోతులని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ గర్జన జరిగే సమయంలో పవన్ నగరానికి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు...
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...