Modi says sorry to Rajasthan people
భారతదేశం
ఐ యామ్ సారీ.. మాట్లాడలేకపోతున్నా : ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పారు. బహిరంగ సభకు ఆలస్యంగా రావడంతో ప్రసంగించలేకపోతున్నానని మైక్ తీసి పక్కన పెట్టారు. నిబంధనలకు అనుగుణంగా ప్రధాని వ్యవహరించిన తీరుపట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. రాజస్థాన్ పర్యటనలో శిరోహిలోని అబూ రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో...
Latest News
బ్యాంక్ కి వెళ్లి అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి టైం లేదా..? అయితే ఇలా సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చేసేసుకోండి..!
ప్రతీ ఒక్కరికీ కూడా ఈరోజుల్లో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఉద్యోగులకి అయినా వ్యాపారులకు అయినా సరే బ్యాంకు అకౌంట్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ఉంటే లోన్స్...
క్రైమ్
BREAKING : పెరూలో విషాదం..లోయలో పడ్డ బస్సు… 25 మంది మృతి
పెరూలో పెను విషాదం చోటు చేసుకుంది. రాజధాని లిమాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది.
ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర...
ఇంట్రెస్టింగ్
వైరల్ వీడియో: అక్రమ మద్యం కేసులో చిలుక జోష్యంపై ఆధారపడిన బీహార్ పోలీసులు..
బీహార్ పోలీసులు రామచిలుకను అరెస్ట్ చేశారు. అది కూడా అక్రమ మద్యం కేసులో.. అంటే చిలుక అక్రమ మద్యం విక్రయిస్తుందా ఏంటీ..? అది ఎలా జరుగుతుంది.. నిజానికి ఈ కేసులో చిలుక చేసిన...
వార్తలు
హాట్ లుక్స్ తో కసిగా కవ్విస్తున్న యాంకర్ అనసూయ..!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన అనసూయ .. ఈ షోలో దాదాపు 9 సంవత్సరాల పాటు నిరంతరాయంగా యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సంచలన ఆరోపణలు..నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు…!
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారన్న నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. నా ఫోన్ 3 నెలల...